ముఖ్యమంత్రి కేసీఆర్ వంటి నేత మన తెలంగాణలో పుట్టడం, దేశాన్ని సుభిక్షంగా పరిపాలించుకోవాలనుకోవడం వరంగా భావించాలని రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ గుప్తా పేర్కొన్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో పాలమూరు జిల్లా రైతులు నీళ్ల కోసం తండ్లాడే పరిస్థితి ఉండేది. ఒక్కొక్క రైతు 10 నుండి 15 బోర్లు వేసి అప్పులు తీర్చలేక ఆత్మహత్యలు చేసుకొనేవారు. కృష్ణా, గోదావరి, వాటి ఉప నదుల నీళ్లు తెలంగా ణ ప్రజ
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రజలు ఒకప్పుడు ముంబై, హైదరాబాద్కు వలసలు వెళ్లేవారు. అటువంటి పరిస్థితి నుంచి నేడు సరిహద్దు రాష్ర్టాల నుంచి పాలమూరుకు ఉపాధికోసం వస్తున్నారు. దీనికి కారణం రాష్ట్రం ఏర్పడిన తర�
అధికారంలో ఉన్నప్పుడు ఎవరైనా అద్భుతాలు సృష్టించవచ్చు... ప్రజల మెప్పునూ పొందవచ్చు. కానీ డబ్భు ఏండ్ల కాంగ్రెస్ పాలనలో, పదేండ్ల బీజేపీ పాలనలో ఈ దేశానికి ఏం మేలు జరిగిందన్నది సూటి పశ్న. ఆ పార్టీలు ఏ వర్గ ప్రయో�
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు సాకారంతో వలస బిడ్డల గోస తీరనున్నది. సమైక్య పాలకుల చేతిలో బందీ అయిన కృష్ణమ్మ తెలంగాణకు పచ్చ తోరణం కడుతున్న వేళ మన బతుకులు మారనున్నాయి.
కృష్ణవేణి తెలుగింటి విరిబోణి’ అంటూ సినారె రాసిన పాటలోని (తెలుగంటే ఆంధ్రం అనే) అర్థ భావనను తిరగరాస్తూ, కృష్ణవేణి ఆంధ్రింటి విరిబోణి మాత్రమే కాదు..తెలంగాణ పాలిట కల్పవల్లి కూడా అనే సంపూర్ణ అర్థాన్ని అద్దబో�
ఇక పొలాల్లోకి పాలమూరు సాగునీళ్లు పరవళ్లు తొక్కుతాయని మంత్రులు సింగిరెడ్డి నిరంజన్రెడ్డి, వీ శ్రీనివాస్గౌడ్ చెప్పారు. పాలమూరు ప్రాజెక్టులో భాగంగా నార్లాపూర్ లిఫ్ట్లో మొదటి పంప్ను ఈ నెల 16న సీఎం కే�
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు నీటితో వందేండ్ల గోస తీరనున్నదని, సాగునీటి రంగంలో ఇది చారిత్రాత్మక విజయమని, నాడు దగాపడిన జిల్లా నేడు సాగునీటికి కేరాఫ్గా మారిందని ఎక్సైజ్, క్రీడా శాఖల మంత్రి శ్రీనివాస్�
అస్తిత్వాన్ని ఆస్తిగా చేసుకొని బతికే మనుషులున్న రాయలసీమలో కరువు రాజ్యమేలుతున్నది. ఇప్పటివరకు దేశాన్ని, రాష్ర్టాన్ని పాలించిన ఏలికలెవ్వరూ రాయలసీమ దుస్థితిని మార్చలేకపోయారు. ఒకప్పుడు సీమలాగానే కరువుత�
TS Ministers | సమైక్య రాష్ట్రంలో గత పాలకులు దత్తత పేరిట ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రజలను దగా చేశారని..ఇక్కడి కరువును చూపించి ప్రపంచ బ్యాంకు నుంచి అప్పులు తీసుకువచ్చి సీమాంధ్రకు తరలించి వారు బాగుపడి తమను అన్యాయానిక�
తన తండ్రి ఉద్యమ స్ఫూర్తితో ప్రాణాలకు తెగించి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నానని ఎక్సైజ్, క్రీడా శాఖల మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని భగీరథ కాలనీలోని పసుల కిష్టారెడ్డి గార్డెన్స్లో ఏ�
పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టు ప్రారంభోత్సవాన్ని పండుగలా నిర్వహించాలని, కనీసం లక్షన్నర మంది రైతులను ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేయాలని ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు సూచించారు.