భారత్-పాకిస్థాన్ మధ్య కుదిరిన ‘1999 లాహోర్ ఒప్పందాన్ని’ పాక్ ఉల్లంఘించిందని ఆ దేశ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ అంగీకరించారు. నాటి భారత ప్రధాని వాజ్పేయి, తాను ఆ ఒప్పందంపై సంతకాలు చేశామని, అయితే ఆ ఒప్పందాన
Shaheen Afridi : టీ20 వరల్డ్ కప్ ముందే పాకిస్థాన్ జట్టుకు పెద్ద ఝలక్. ఆ జట్టు మాజీ సారథి షాహీన్ షా ఆఫ్రిది(Shaheen Afridi) వైస్ కెప్టెన్సీని తోసిపుచ్చాడు. వరల్డ్ కప్లో తాను బాబర్ ఆజామ్(Babar Azam)కు డిప్యూటీగా ఉండనని �
T20 World Cup 2024 : టీ20 వరల్డ్ కప్ టోర్నీకోసం పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(PCB) స్క్వాడ్ను అనౌన్స్ చేసింది. బాబర్ ఆజాం(Babar Azam) కెప్టెన్గా 15 మందితో స్క్వాడ్ను శుక్రవారం అధికారికంగా వెల్లడించింది.
Ghulam Nabi Azad | దేశ అంతర్గత విషయాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని జమ్ముకశ్మీర్ మాజీ సీఎం, డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ ఆజాద్ పార్టీ (డీపీఏపీ) అధ్యక్షుడు గులాం నబీ ఆజాద్ అన్నారు. అయితే ప్రస్తుతం లోక్సభ ఎన్నికల ప్రచార
PM Modi | కేంద్రంలో బలమైన ప్రభుత్వం ఉంటే శత్రువు ఏం చేయాలన్నా ఒకటికి వందసార్లు ఆలోచిస్తాడని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం హర్యానా రాష్ట్రంలోని అంబాలాలో జరిగిన బహిరంగ�
Syed Mustafa Kamal | ఓ వైపు భారత్ చంద్రుడిపై అడుగుపెడుతుంటే.. పాక్లో పిల్లలు గట్టర్లలో పని చనిపోతున్నారని పాకిస్థాన్ ఎంపీ సయ్యద్ ముస్తాఫా కమల్ అన్నారు. పాకిస్థాన్ రాజకీయ పార్టీ ముత్తాహిదా క్వామీ మూవ్మెంట్ పాక
Pak cricketer | మహిళా సాధికారత, స్త్రీ ఆర్థిక స్వేచ్ఛపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ సయీద్ అన్వర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ఇంట్లో ఉండాల్సిన ఆడవాళ్లు బయటకు వచ్చి ఉద్యోగాలు చేయడం వల్లే సమాజానికి ఈ దుస్థితి తల�
దేశంలో కొందరు పాకిస్తాన్కు వత్తాసు పలుకుతున్నారని యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ ఆరోపించారు. పాక్ను మీరు ఇంతలా ప్రేమిస్తుంటే మీరు దేశానికి భారంగా ఇక్కడ ఎందుకు..అక్కడికే వెళ్లి అడుక్కోండని కోరాల�
Terrorist attack | పాకిస్థాన్లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్ ఉత్తర వజీరిస్థాన్ జిల్లాలో ఉగ్రవాదులు దాడులకు పాల్పడ్డారు. భద్రతా బలగాలే లక్ష్యంగా జరిగిన రెండు వేర్వేరు దాడుల్లో ఏడుగురు భద్రతా సిబ్బంది మరణించా
Boy Body Left Behind | ఆరేళ్ల కుమారుడ్ని కోల్పోయిన బాధలో ఉన్న పేరెంట్స్కు ఆ విమానయాన సంస్థ మరింత దుఃఖాన్ని మిగిల్చింది. బాలుడి మృతదేహాన్ని వదిలి కేవలం తల్లిదండ్రులను తీసుకెళ్లింది. ఎయిర్పోర్ట్కు చేరిన తర్వాత ఈ వ�
పాకిస్థాన్ విధిస్తున్న పన్నులపై పాక్ ఆక్రమిత కశ్మీరు (పీఓకే)లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతున్నది. మీర్పూర్ జిల్లాలోని దడ్యాల్ తహశీల్లో శుక్రవారం పెద్ద ఎత్తున ప్రజలు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. పద
ఎన్నికల కోడ్ ఉల్లంఘించినందుకు ఎంపీ నవనీత్కౌర్పై షాద్నగర్ పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేశారు. ఈ నెల 8న రంగారెడ్డి జిల్లాలోని షాద్నగర్లో నిర్వహించిన రోడ్ షోలో కాంగ్రెస్కు ఓటు వేస్తే పాకిస్తాన
లోక్సభ ఎన్నికల సమయంలో రోజుకో కాంగ్రెస్ సీనియర్ చేస్తున్న వివాదాస్పద వ్యాఖ్యలు ఆ పార్టీకి కొత్త తలనొప్పులు తీసుకొస్తున్నాయి. మొన్నటికి మొన్న ‘వారసత్వ పన్ను’, ‘దక్షిణాది వాళ్లు ఆఫ్రికన్లుగా ఉంటారం’�
Priyanka Gandhi | ఎన్నికలు భారత్లో జరుగుతుంటే చర్చ పాకిస్థాన్ మీద ఎందుకుని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ ప్రశ్నించారు. దేశంలో నిరుద్యోగిత రేటు 45 ఏళ్ల గరిష్టానికి చేరిందన్నారు. పాలక బీజేపీ �
బీజేపీ ఎంపీ నవనీత్ కౌర్పై (Navneet Kaur) రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదయింది. కాంగ్రెస్ పార్టీపై ఆమె చేసిన వ్యాఖ్యలకు గాను ఎలక్షన్ కమిషన్ ఫ్లయింగ్ స్క్వాడ్ ఇచ్చిన ఫిర్యాదు మేర�