సీనియర్ పీఎంఎల్-ఎన్ నాయకురాలు, మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కూతురు మరియం నవాజ్(50) పంజాబ్ ప్రావిన్స్కు తొలి మహిళా ముఖ్యమంత్రిగా ఎన్నికై రికార్డు సృష్టించారు. సోమవారం జరిగిన ఎన్నికలను ఇమ్రాన్ ఖాన్ మ�
జమ్ము కశ్మీర్లోని రావి నదిపై భారత్ కొత్త వంతెన నిర్మించింది. దీని వల్ల ఇకపై పాకిస్థాన్లోకి ఆ నదీ జలాలు వెళ్లడం ఆగిపోయింది. కొత్త వంతెన కారణంగా స్థానిక పొలాలకు తగినంత సాగునీరు అందనుంది.
Pakistan Woman: ఓ మహిళ వేసుకున్న డ్రెస్సుపై అనుమానం రావడంతో.. ఆమెను కొందరు చుట్టుముట్టేశారు. అరబిక్ భాషలో ప్రింట్ అయిన అక్షరాలను చూసి.. అవి ఖురాన్ వచనాలు అనుకున్నారు. ఆ మహిళ దైవ దూషణకు పాల్పడుతుందని భ
యూనైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఈఏ) నూతన కోచ్గా భారత మాజీ క్రికెటర్ లాల్చంద్ రాజ్పుత్ ఎంపికయ్యాడు. పాకిస్థాన్కు చెందిన ముదాస్సర్ నాజర్ను కోచ్ పదవి నుంచి తప్పించిన యూఏఈ క్రికెట్ బోర్డు రాజ్పు�
Pakistan Polls | పాకిస్థాన్ ఎన్నికల్లో (Pakistan Polls) తప్పులు చేసినట్లు ఒప్పుకున్న ఒక ఎన్నికల అధికారి రాజీనామా చేశారు. పోల్ రిగ్గింగ్, ఫలితాల మార్పులో ఆ దేశ ప్రధాన ఎన్నికల కమిషనర్, ప్రధాన న్యాయమూర్తికి ప్రమేయం ఉందని ఆరో�
Earthquake | పొరుగు దేశం పాకిస్థాన్ ( Pakistan)లో భూకంపం (Earthquake) సంభవించింది. ఇస్లామాబాద్ (Islamabad) సమీపంలో శనివారం తెల్లవారుజామున భూమి ఒక్కసారిగా కంపించింది.
ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న వేళ జరిగిన జాతీయ జరిగిన ఎన్నికల్లో పాకిస్థాన్ (Pakistan) ప్రజలు స్పష్టమైన తీర్పు ఇవ్వలేదు. ఏ పార్టీకీ మెజార్టీ రాకపోవడంతో మరోసారి సకీర్ణ ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్ధమ
Imran Khan | పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్కు రావల్పిండిలోని ఏటీసీ కోర్టు 12 కేసుల్లో బెయిల్ మంజూరు చేసింది. ఆయనతో పాటు మాజీ విదేశాంగ మంత్రి షా మహమూద్ ఖురేషికి సైతం 13 కేసుల్లో బెయిల్ ఇచ్చింది.
Pakistan Elections | పొరుగు దేశం పాకిస్థాన్ (Pakistan)లో జాతీయ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. మొత్తం 265 స్థానాలకు గానూ 47 స్థానాల ఫలితాలను పాకిస్థాన్ ఎన్నికల సంఘం (Election Commission of Pakistan) తాజాగా వెల్లడించింది.
Pakistan | పాకిస్తాన్లో ఎన్నిలు జరుగుతున్న వేళ మరో ఉగ్రదాడి చోటు చేసుకుంది. ఈ దాడిలో ఐదుగురు పోలీసులు మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
వరుస బాంబు పేలుళ్లతో పాకిస్థాన్ దద్దరిల్లిపోయింది. బుధవారం బలూచిస్థాన్లో చోటుచేసుకున్న జంట పేలుళ్లలో 30 మందికి పైగా మృతిచెందగా, మరో 42 మంది తీవ్రగాయాల పాలయ్యారు. మరుసటి రోజు సార్వత్రిక ఎన్నికలకు దేశం యా