Pakistan: పాకిస్థాన్లో యాత్రికులతో వెళ్తున్న బస్సు లోయలో పడింది. ఈ ఘటనలో 17 మంది యాత్రికులు మృతిచెందారు. మరో 38 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన బలోచిస్తాన్ ప్రావిన్సులో జరిగింది.
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ విడుదలచేసిన మేనిఫెస్టోపై అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ (Himanta Sarma) విమర్శ నాస్త్రాలు సంధించారు. ఆ మేనిఫెస్టో భారత్ కంటే పాకిస్థాన్లో ఎన్నికలకు సరిగ్గా సర�
పక్క దేశం నుంచి ఎవరైనా వచ్చి భారత్లో ఉగ్రవాద కా ర్యకలాపాలకు పాల్పడినా, దేశంలో శాం తి భద్రతలకు భంగం కలిగించినా ఊరుకునేది లేదని, వారికి తగిన జవాబు ఇస్తామని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొ�
Imran Khan | తన భార్య బుష్రా బీబీపై విషప్రయోగం జరిగిందని పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ఖాన్ ఆరోపించారు. ప్రస్తుతం ఆయన పాక్ జైల్లో శిక్షను అనుభవిస్తున్నారు. తన భార్యను ప్రైవేట్ నివాసంలో నిర్బంధించారని, ద�
అరేబియా సముద్రంలో హైజాక్ అయిన ఇరాన్ చేపల బోటును, అందులో ఉన్న సిబ్బందిని ఇండియన్ నేవీ (Indian Navy) రక్షించింది. సుమారు 12 గంటలపాటు సాగిన ఈ ఆపరేషన్లో పాకిస్థాన్కు (Pakistan) చెందిన 23 మంది సిబ్బందిని రక్షించినట్లు అధ�
పాకిస్థాన్లోని బలూచిస్థాన్ ప్రావిన్స్లోని ప్రధాన నౌకాదళ వైమానిక స్థావరాల్లో ఒకదానిపై బలూచ్ మిలిటెంట్లు దాడికి దిగారు. వెంటనే అప్రమత్తమైన పాక్ సాయుధ బలగాలు ఎదురుదాడికి దిగాయి. ఈ దాడుల్లో నలుగురు �
Rajnath Singh | లోక్సభ ఎన్నికల వేళ భారత రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (POK) త్వరలోనే భారతదేశంలో విలీనమవుతుందని అన్నారు. హోలీ పండుగ సందర్భంగా లఢఖ్లోని లేహ్ సై�
Holi | దేశవ్యాప్తంగా హోలీ సంబరాలు ఘనంగా జరుతున్నాయి. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఉత్సాహంగా రంగుల పండులో పాల్గొన్నారు. పలు దేశాల్లోనూ హిందువులు హోలీ సంబురాల్లో పాల్గొన్నారు. హోలీ సందర్భంగా ఆస్ట్రేల�