IND vs PAK : చిరకాల ప్రత్యర్థులు టీమిండియా (India), పాక్ (Pakistan) మ్యాచ్ న్యూయార్క్లో జరుగుతున్నా.. టీవీలముందు కళ్లార్పకుండా చూసేందుకు అభిమానులంతా కాచుకొని ఉన్నారు. ఇక పాకిస్థాన్లో అయితే పెద్ద తెరలే పెట్టేశార�
రాజస్థాన్లో అర్ధరాత్రి భూమి కంపించింది (Earthquake). శనివారం అర్ధరాత్రి 11.47 గంటలకు సికార్, చురు, నాగౌర్ జిల్లాల్లో కొన్ని సెకన్లపాటు భూకంపం వచ్చింది. దీని తీవ్రత రిక్టర్స్కేలుపై 4.2గా నమోదయింది.
అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న క్షణం రానే వచ్చింది. చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్ మధ్య పోరుకు రంగం సిద్ధమైంది. అగ్రరాజ్యం అమెరికా వేదికగా దాయాదులు ఢీ అంటే ఢీ అన్నట్లు తలపడబోతున్న�
T20 World Cup 2024 : చప్పగా సాగుతున్న మెగా టోర్నీలో ఫుల్ జోష్ నింపడానికి భారత్(India), పాకిస్థాన్(Pakistan)లు సిద్దమయ్యాయి. న్యూయార్క్ వేదికగా ఇరుజట్ల మధ్య హై ఓల్టేజ్ మ్యాచ్ జరుగనుంది. అయితే.. ఈ పోరుకు వరుణుడు అంత�
T20 World Cup 2024 : టీ20 వరల్డ్ కప్లో ఆదివారం భారత్ (India), పాకిస్థాన్ (Pakistan) మ్యాచ్ జరుగనుంది. అయితే.. ఈ మ్యాచ్ను రద్దు చేయాలని కొందరు డిమాండ్ చేస్తున్నారు. దాయాదుల మ్యాచ్ను నిలిపివేయాలని సాక్షాత్తు ఓ అసెంబ్లీ స�
తొలిసారి టీ20 వరల్డ్ కప్ టోర్నీలో ఆడుతున్న అమెరికా చేతిలో ‘సూపర్ ఓవర్'లో ఓడిన పాకిస్థాన్ క్రికెట్ జట్టుపై ఆ దేశ మాజీ ఆటగాళ్లు, విశ్లేషకులు దుమ్మెత్తిపోస్తున్నారు.
టీ20 వరల్డ్కప్లో ఆడిన తొలి మ్యాచ్లోనే అమెరికా చేతిలో ఓటమితో అభిమానుల ఆగ్రహాన్ని చవిచూస్తున్న పాకిస్థాన్ క్రికెట్ జట్టుకు మరో తలనొప్పి తప్పేట్టు లేదు.
భారత దేశంలో ఎన్నికల ప్రచారం కోసం ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కే జ్రీవాల్కు బెయిలు ఇచ్చారని పాకిస్థాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ ఆ దేశ సు ప్రీంకోర్టుకు చెప్పారు.
T20 World Cup 2024 : ప్రపంచ క్రికెట్లో భారత్ (India), పాకిస్థాన్ (Pakistan) మ్యాచ్కు క్రేజ్ ఓ రేంజ్లో ఉంటుంది. మ్యాచ్ మధ్యలో వచ్చే ప్రకటన ద్వారా మరింత డబ్బు వచ్చిపడుతుంది. అందుకనే చిరకాల ప్రత్యర్థుల మ్యాచ్�