Earthquake | లడఖ్లోని కార్గిల్లో 5.5 తీవ్రతతో భూకంపం (Earthquake) సంభవించింది. దీంతో ఉత్తర భారతదేశంతోపాటు పాకిస్థాన్లో కూడా ప్రకంపనలు వచ్చాయి. సోమవారం మధ్యాహ్నం 3.48 గంటలకు ఈ భూకంపం సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మ
భారత భద్రతా బలగాలు తమ ఆయుధ సంపత్తిని మరింత బలోపేతం చేసుకొంటున్నాయి. సరిహద్దుల్లో అటు పాకిస్థాన్, ఇటు చైనాతో నిరంతరం ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో తమ ఆయుధ శక్తిని పెంచే పనిలో పడ్డాయి.
ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన ఆస్ట్రేలియా.. తొలి టెస్టులో పాకిస్థాన్పై ఘనవిజయం సాధించింది. నాలుగు రోజుల్లో ముగిసిన మ్యాచ్లో ఆసీస్ 360 పరుగుల తేడాతో పాకిస్థాన్ను మట్టికరిపించింది.
AUS vs PAK : స్వదేశంలో పాకిస్థాన్తో జరుగుతున్న తొలి టెస్టులో ఆస్ట్రేలియా(Australia) పట్టుబిగించింది. తొలి ఇన్నింగ్స్లో భారీ ఆధిక్యం సాధించిన కమిన్స్ సేన రెండో ఇన్నింగ్స్ను 233 వద్ద డిక్లేర్ చేసింది. సెంచరీక
Terrorists | దాయాది దేశం తన వక్రబుద్ధిని మాత్రం మార్చుకోవడం లేదు. మరోసారి సరిహద్దుల నుంచి ఉగ్రవాదులను భారత్లోకి పంపేందుకు ప్రయత్నిస్తున్నది. ఈ మేరకు నిఘావర్గాల హెచ్చరికలతో బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) అప్ర�
Vijay Diwas | ఇవాళ దేశ చరిత్రలో మర్చిపోలేని రోజు. 1971 యుద్ధం (1971 War) లో భారత్ పాకిస్థాన్ (Pakistan) పై విజయం సాధించింది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ (PM Modi), రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తదితరులు యుద్ధంలో అమరులైన జవాన్లకు నివాళ
పాకిస్థాన్తో జరుగుతున్న తొలి టెస్టులో ఆస్ట్రేలియా భారీ స్కోరు చేసింది. ఓవర్నైట్ స్కోరు 346/5తో శుక్రవారం రెండో రోజు తొలి ఇన్నిం గ్స్ కొనసాగించిన ఆసీస్.. 487 పరుగులకు ఆలౌటైంది.
AUS vs PAK : స్వదేశంలో పాకిస్థాన్తో జరుగుతున్న తొలి టెస్టులో ఆస్ట్రేలియా(Australia) పట్టు బిగిస్తోంది. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి కమిన్స్ సేన 5 వికెట్ల నష్టానికి 346 రన్స్ కొట్టింది. పెర్త్ స్టేడియంలో జరు�
Usman Khawaja: పాలస్తీనా ప్రజలకు మద్దతు ప్రకటించేందుకు గాను ఆస్ట్రేలియా టెస్టు జట్టు ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా అంతర్జాతీయ క్రికెట్ నియంత్రణ మండలి నిబంధలనకు వ్యతిరేకంగా ముందుకెళ్లనున్నాడా..? అంటే అవుననే అంటున్నాడ�
పాకిస్థాన్లోని ఖైబర్పఖ్తుంఖ్వా రాష్ట్రంలో సైనిక శిబిరంపై మంగళవారం ఉగ్రవాదులు దాడి చేశారు. పేలుడు పదార్థాలతో కూడిన వాహనంతో శిబిరంపైకి దూసుకెళ్లారు. దీంతో 25 మంది సైనికులు మరణించారు. పేలుడు ధాటికి సైని�
అండర్-19 ఆసియాకప్లో భాగంగా పాకిస్థాన్తో జరిగిన పోరులో భారత జట్టు పరాజయం పాలైంది. తొలి పోరులో అఫ్గానిస్థాన్పై ఘనవిజయం సాదించిన యువ భారత్ ఆదివారం 8 వికెట్ల తేడాతో పాక్ చేతిలో ఓడింది.