పాకిస్థాన్ సార్వత్రిక ఎన్నికల్లో తొలిసారి ఓ హిందూ మహిళ బరిలోకి దిగుతున్నది. ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్ బునేర్ జిల్లాలోని జనరల్ స్థానమైన పీకే-25 నుంచి డాక్టర్ సవీరా పర్కార్ పోటీ చేస్తున్నారు. బిల
‘మన స్నేహితులను మనం మార్చుకోగలం కానీ, పొరుగువారిని మార్చలేం’ అని మాజీ ప్రధాని వాజపేయి చెప్పేవారు. జమ్మూకశ్మీర్ సమస్య చర్చల ద్వారానే పరిష్కారమవుతుందని గతంలో ప్రధాని మోదీ కూడా చెప్పారు.
Pakistani Drones | భారత్ - పాకిస్తాన్ సరిహద్దుల్లో పాక్కు చెందిన డ్రోన్లను సమర్థవంతంగా నిరోధించగలిగామని బీఎస్ఎఫ్ ఉన్నతాధికారులు వెల్లడించారు. ఈ ఏడాది 100 పాకిస్తాన్ డ్రోన్లను ధ్వంసం చేసినట్లు పేర్క
Pakistan-India Car Sales | భారత్ లో గత నవంబర్ లో 3.6 లక్షలకు పైగా కార్లు అమ్ముడయ్యాయి. కానీ దాయాది దేశం పాకిస్థాన్ లో కేవలం 4,875 యూనిట్ల వాహనాలు మాత్రమే విక్రయించాయి వాహనాల తయారీ సంస్థలు.
Imran khan: ఇమ్రాన్ ఖాన్కు సైఫర్ కేసులో బెయిల్ ఇచ్చారు. ఆయనతో పాటు మాజీ మంత్రి ఖురేషికి కూడా బెయిల్ మంజూరీ చేశారు. ఆ ఇద్దరూ పది లక్షల పూచీకత్తు బాండ్లను సమర్పించాలి. పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ప్రస�
Earthquake | పొరుగు దేశం పాకిస్థాన్ (Pakistan)లో భూకంపం (Earthquake) సంభవించింది. ఇస్లామాబాద్ (Islamabad) దాని పరిసర ప్రాంతాల్లో శుక్రవారం తెల్లవారుజామున భూమి ఒక్కసారిగా కంపించింది.
Pakistan | జైలు శిక్ష అనుభవిస్తున్న మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో మూడు పార్లమెంట్ నియోజకవర్గాల నుంచి బరిలోకి దిగనున్నారు. ఈ విషయాన్ని పీఐటీ బుధవారం ప్రకటించింది. తోషాఖానా అవినీతి క�
Tiger Memon | 1993లో ముంబైలో జరిగిన వరుస పేలుళ్ల ప్రధాన సూత్రధారి దావూద్ ఇబ్రహీం కాగా, ముఖ్య పాత్రధారి టైగర్ మెమోన్ ఉన్నారు. దావూద్ ఇబ్రహీం పేరు మరోసారి తెరపైకి రావడంతో.. టైగర్ మెమోన్ పేరు కూడా మరోమారు వ�
పాకిస్థాన్లో కార్ల విక్రయాలు రివర్స్ గేర్లో నడుస్తున్నాయి. నవంబర్లో కేవలం 4,876 యూనిట్లు మాత్రమే అమ్ముడయ్యాయి. గత ఏడాది ఇదే నెలలో 15,432 యూనిట్లతో పోలిస్తే 68 శాతం తగ్గుదల నమోదైనట్టు పాకిస్థాన్ ఆటోమోటివ్
Dawood Ibrahim | అండర్ వరల్డ్ దావూద్ ఇబ్రహీం పాకిస్తాన్లో దావూద్ ఇబ్రహీం హత్యకు గురైనట్లు
వార్తలు వస్తున్నాయి. విష ప్రయోగం జరుగడంతో కరాచీ ఆసుపత్రిలో చేర్పించినట్లు ప్రచారం
జరుగుతున్నది. దావూద్ను సమాది చే�
Dawood Ibrahim | అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందా..? లేక చనిపోయాడా..? ఈ ప్రశ్నలు ఇప్పుడు నెటిజన్లను వెంటాడుతున్నాయి. ఎందుకంటే ఆయనపై విష ప్రయోగం జరిగిందని వార్తలు వచ్చి
Artificial Rain | యాదాది దేశంలో పాకిస్తాన్లో తొలిసారిగా కృత్రిమ వర్షాన్ని కురిపించారు. క్లౌడ్ సీడింగ్ పరికరాలతో కూడిన విమానాలు లాహోర్ కృత్రిమ వర్షం కురిపించినట్లు తాత్కాలిక ముఖ్యమంత్రి మొహ్సిన్ పేర్కొన్నార�
Earthquake | లడఖ్లోని కార్గిల్లో 5.5 తీవ్రతతో భూకంపం (Earthquake) సంభవించింది. దీంతో ఉత్తర భారతదేశంతోపాటు పాకిస్థాన్లో కూడా ప్రకంపనలు వచ్చాయి. సోమవారం మధ్యాహ్నం 3.48 గంటలకు ఈ భూకంపం సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మ