పహల్గాం ఉగ్ర దాడి తర్వాత భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో రక్షణ శాఖ కార్యదర్శి రాజేష్ కుమా ర్ సోమవారం ప్రధాని నరేంద్ర మోదీని కలుసుకున్నారు.
Mock Drills On May 7 | పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో శత్రు దాడి నుంచి పౌరుల రక్షణ కోసం మే 7న బుధవారం మాక్ డ్రిల్ నిర్వహించాలని పలు రాష్ట్రాలను కేంద్ర హో�
Moody's survey | పహల్గాం (Pahalgam) ఉగ్రదాడి (Terror attack) నేపథ్యంలో భారత్-పాకిస్థాన్ (India-Pakistan) దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఈ ఉద్రిక్తలు ఇలాగే కొనసాగితే పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింటుందని ప్రము�
Indian Military Websites: పాకిస్థాన్ సైబర్ గ్రూపులు భారతీయ సైనిక వెబ్సైట్లను టార్గెట్ చేశాయి. రక్షణ దళ అధికారులకు చెందిన సున్నితమైన సమాచారాన్ని హ్యాక్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆఫీసర్లకు చెందిన లాగిన్
Earthquake | పహల్గాం (Pahalgam) ఉగ్రదాడి (Terror attack) నేపథ్యంలో భారత్-పాకిస్థాన్ (India-Pakistan) దేశాల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న వేళ ఇవాళ అక్కడ భూకంపం (Earthquake) సంభవించింది. రిక్టర్ స్కేలుపై ఆ భూకంప తీవ్రత 4.2 పాయింట్లుగా నమోదైంది.
Nuclear Attack: న్యూక్లియర్ అటాక్ వార్నింగ్ ఇచ్చింది పాకిస్థాన్. సింధూ నీళ్లను ఆపినా లేక దారి మళ్లించినా.. పూర్తి స్థాయిలో దాడి చేస్తామని రష్యాలోని పాకిస్థాన్ అంబాసిడర్ పేర్కొన్నారు. అవసరమైతే అణ్వాయు
Pakistan violates ceasefire | పెహల్గామ్ ఉగ్రదాడి (Pahalgam attack) తర్వాత భారత్, పాకిస్థాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. నియంత్రణ రేఖ వెంబడి దాయాది దేశం పాకిస్థాన్ నిత్యం కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తూ�
Ramdev Baba | భారత్-పాకిస్థాన్ (India-Pakistan) దేశాల మధ్య ఉద్రక్తతలు కొనసాగుతున్న వేళ యోగా గురు (Yoga Guru) బాబా రాందేవ్ (Baba Ramdev) కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే అంతర్గత ఘర్షణలతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్థాన్ తనంతట తానే విచ్ఛ
Fatah missile : పాకిస్థాన్ ఇవాళ ఫతహ్ మిస్సైల్ను పరీక్షించింది. 120 కిలోమీటర్ల దూరంలో ఉన్న టార్గెట్ను ఈ మిస్సైల్ పేల్చగలదు. ఇది సర్ఫేస్ టు సర్ఫేస్ మిస్సైల్.
Military Training | పెహల్గామ్ ఉగ్రదాడి (Pahalgam Terror Attack) కేసు దర్యాప్తులో మరో కీలక విషయం వెల్లడైంది. ఈ దాడికి పాల్పడిన ఉగ్రవాదులు పాకిస్థాన్ (Pakistan)లో మిలిటరీ శిక్షణ (Military Training) పొందినట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు.
పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ దాడికి దిగితే తగిన రీతిలో జవాబిస్తామంటూ ఒక పక్క పాకిస్థాన్ మంత్రులు, ఆర్మీ ఉన్నతాధికారులు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తుండగా, వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగ�
పాకిస్థాన్-భారత్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్న క్రమంలో రష్యాలోని పాకిస్థాన్ రాయబారి బహిరంగ బెదిరింపులకు దిగారు. ఒక వేళ పాక్పై కనుక న్యూఢిల్లీ దాడికి దిగితే అణ్వాయుధాలు సహా పూర్తి స్�
భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు రోజురోజుకు పెరిగిపోతున్న క్రమంలో పాకిస్థాన్.. విదేశాల మద్దతు కూడగట్టుకునేందుకు ప్రయత్నిస్తోంది. అందులో భాగంగా తుర్కియేకు చెందిన టీజీసీ బుయుకడా అనే భారీ యుద్ధ నౌక త