Omar Abdullah | అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) పాకిస్తాన్కు బిలియన్ డాలర్ల రుణం ఇవ్వడంపై జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఆందోళన వ్యక్తం చేశారు. రుణం ఇవ్వడం వల్ల భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తగ్గబో
BSF: బోర్డర్ సెక్యూర్టీ దళాలు కీలక ప్రకటన చేశాయి. జమ్మూ సమీపంలోని ఆక్నూర్కు మరో వైపు ఉన్న ఉగ్రవాదుల లాంచ్ప్యాడ్ను పూర్తిగా ధ్వంసం చేసినట్లు బీఎస్ఎఫ్ ప్రకటించింది.
Airspace Close | పౌర విమానాలను కవచంగా చేసుకుని పాక్ దాడులు పాల్పడుతోందని భారత్ ఆరోపించిన కొద్ది గంటల్లోనే పాకిస్తాన్ శనివారం తన గగనతలాన్ని తాత్కాలికంగా మూసివేసింది. ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో ఎయిర్మ�
Indo-Pak Conflict | ఉద్రిక్తతలు తగ్గించాలని జీ7 దేశాలు భారత్-పాకిస్తాన్ని కోరాయి. కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, యూకే, అమెరికా, యూరోపియన్ యూనియన్ ఏప్రిల్ 22న పహల్గాంలో జరిగిన దారుణమైన ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తు
Earthquake | భారత్పై దాడులకు తెగబడుతున్న పాకిస్తాన్ భూ ప్రకంపనలతో వణికిపోయింది. శనివారం తెల్లవారుజామున 01.44 గంటలకు పాకిస్తాన్లో భూకంప ప్రకంపనలు సంభవించాయి. నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (NCS) ప్రకారం.. రిక్టర్ స్క
మారణహోమం ఏదైనా అందరూ ముక్తకంఠంతో ఖండించాల్సిందేనని ఐక్యరాజ్యసమతి ఆర్థిక, సామాజిక మండలి శాశ్వత సభ్యుడు, తెలంగాణ వాసి ఏలూరి శ్రీనివాసరావు తెలిపారు. ఇస్లామిక్ టెర్రరిజం ప్రపంచాన్ని గడగడలాడిస్తున్నదని �
భారతదేశానికి జరిగిన అన్యాయంపై తిరుగుబాటు మొదలైంది. బుధవారం జరిగిన ఆపరేషన్ సిందూర్ ఫేజ్-1 మాత్రమే. ఇలాంటివి ఇంకా రా బోతున్నాయి. బహుశా ఈ యుద్ధం రెండు మూడేండ్ల్లపాటు జరిగినా ఆశ్చర్యపోనక్కరలేదు అని విశ్ర
India Pakistan Tension | ఆంధ్రప్రదేశ్లోని శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కల్లితండకు చెందిన శ్రీరామ్నాయక్, జ్యోతిబాయి దంపతుల ఏకైక సంతానమే మురళీనాయక్ (23).మురళీనాయక్ చిన్నతనంలోనే ఈ కుటుంబం బతుకుదెరువు కోసం ముంబ�
India Pakistan Tension | భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న వేళ భద్రతా చర్యల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకొన్నది. దేశంలోని పోర్టులు, షిప్యార్డులు, టెర్మినళ్లలో భద్రతను పెంచింది. ఈ ఆదేశాలు
Pakistan Drones | భారత్పై దాడికి పాక్ సైన్యం టర్కీ తయారీ డ్రోన్లను ప్రయోగించిందని సైనికాధికారులు శుక్రవారం వెల్లడించారు. భారత్లోని సరిహద్దు ప్రాంతాలను లక్ష్యంగా చేసుకొని గురువారం రాత్రి పాకిస్థాన్ డ్రోన్ �
భారత్పై దాడికి దుస్సాహసం చేసిన పాకిస్థాన్కు.. భారత్ చేస్తున్న ప్రతిదాడిని తట్టుకుని నిలబడలేక ముచ్చెమటలు పడుతున్నాయి. పాకిస్థాన్ ప్రయోగిస్తున్న మిసైళ్లను భారత సైన్యం లేచీలేవంగనే తుత్తునియలు చేస్త
Pakistan Drones | పాకిస్థాన్ వరుసగా రెండోరోజు భారత్పై డ్రోన్ల దాడికి దిగింది. సరిహద్దు రాష్ర్టాలైన జమ్ముకశ్మీర్, రాజస్థాన్, గుజరాత్, పంజాబ్లోని 20 నగరాలు లక్ష్యంగా శుక్రవారం రాత్రి వందల సంఖ్యలో డ్రోన్లు దూసు�
యాభై మూడేండ్ల క్రితం పాకిస్థాన్ చిత్తుచిత్తుగా ఓడిన 1971 యుద్ధానికి, రెండు దాయాది దేశాల మధ్య ప్రస్తుత ఘర్షణకు తేడాలు అన్నీ ఇన్నీ కావు. ఇప్పుడు పూర్తిస్థాయి యుద్ధంగా రూపుదిద్దుకుంటున్న 2025 వేసవి పోరు మాదిర�
India Pakistan Tension | భారత్ను నేరుగా ఎదుర్కొనే సత్తాలేక పాక్ సైన్యం దుర్మార్గంగా వ్యవహరిస్తున్నది. నిరాయుధులైన ప్రజల ప్రాణాలను బలిగొంటున్నది. ఆస్తులను ధ్వంసం చేస్తున్నది. శుక్రవారం మరో ఇద్దరు అమాయకులను బలిగొన్�