పాకిస్థాన్తో సింధూజలాల ఒప్పందాన్ని రద్దు చేస్తున్నట్టు ప్రకటించిన భారత్.. తాజాగా చీనాబ్ నదిపై ఉన్న బాగ్లిహార్ ఆనకట్ట నుంచి నీటి సరఫరాను నిలిపివేసింది.
భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తత తీవ్రస్థాయికి చేరుకున్నవేళ, రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్పై దాడులకు దిగుతున్న దుష్ట శక్తులకు తగిన సమాధానం ఇవ్వటం తన బాధ్యతగా ఆయన పేర్కొన
పాకిస్థాన్తో తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పంజాబ్లోని ఫిరోజ్పూర్లో ఆదివారం రాత్రి 9.00 గంటల నుంచి 9.30 గంటల వరకు అరగంట పాటు అన్ని లైట్లను ఆఫ్ చేసి పూర్తి బ్లాకవుట్ పాటించారు.
T20 World Cup : పొట్టి ప్రపంచ కప్ కోసం బంగ్లాదేశ్(Bangladesh) జట్టు సన్నాహకాలు మొదలుపెట్టింది. ఈసారి ఐసీసీ ట్రోఫీ లక్ష్యంగా పెట్టుకున్న బంగ్లా సెలెక్టర్లు కొత్త కెప్టెన్ను ఎంపిక చేశారు. సీనియర్ ఆటగాడికి టీ20 �
Sunil Gavaskar | ఈ ఏడాది భారత్-శ్రీలంక వేదికగా జరుగనున్న ఆసియా కప్ టోర్నీ నుంచి పాకిస్తాన్ తప్పుకునే అవకాశం ఉందని మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ చేసిన వ్యాఖ్యలపై పలువురు పాక్ మాజీ క్రికెటర్లు అసహనం వ్యక్తం
Rajnath Singh | పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రికత్తలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారత్పై దాడికి ప్రయత్నించేవారికి సరైన
X accounts | పహల్గాం (Pahalgam) ఉగ్రదాడి (Terror attack) తర్వాత పాకిస్థాన్ (Pakistan) కు వ్యతిరేకంగా భారత్ అనేక చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే రాజకీయ నాయకులు, క్రీడాకారులు సహా పలువురి సోషల్ మీడియా ఖాతాలను ఇండియాలో బ్లాక్ చేసింది.
IND vs PAK | పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్ను భారత్ అన్ని వైపుల నుంచి దిగ్బంధనం చేస్తోంది. ఇప్పటికే సింధూ జలాల ఒప్పందాన్ని నిలిపేసింది. తాజాగా బాగ్లిహార్ ఆనకట్ట నుంచి పాక్కు నీటి సరఫరాను ఆపేసింది.
Pak reaction | పహల్గాం (Pahalgam) ఉగ్రదాడి (Terror attack) నేపథ్యంలో పాకిస్థాన్ (Pakistan) నుంచి ప్రత్యక్ష, పరోక్ష దిగుమతులపై నిషేధం విధిస్తూ భారత్ (India) ఉత్తర్వులు జారీ చేసింది. దాంతో పాకిస్థాన్ ప్రతీకార చర్యలకు దిగింది. భారత జెండా ఉన
అసలే అంతంతమాత్రంగా ఉన్న భారత్, పాక్ క్రికెట్ సంబంధాలు రాబోయే రోజుల్లో మరింతగా క్షీణించనున్నాయా? ఇరుదేశాల మధ్య ఏర్పడ్డ ఉద్రిక్తతలు, తాజా పరిణామాలు ఆ అనుమానాలను బలోపేతం చేస్తున్నాయి. దాయాదితో ఇప్పటిక�
పహల్గాం ఉగ్ర దాడి తర్వాత ఏ క్షణంలోనైనా భారత్తో యుద్ధం ప్రారంభమయ్యే ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న క్రమంలో పాకిస్థాన్ రక్షణ శాఖ మంత్రి ఖవాజా మహ్మద్ ఆసిఫ్ శుక్రవారం భారత్ను మరోసారి బెదిరించారు.
పహల్గాం ఉగ్రదాడి దరిమిలా భారత్, పాకిస్థాన్ ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో పాకిస్థాన్ నుంచి వచ్చే అన్ని వస్తువుల దిగుమతులపై భారత్ నిషేధం విధించింది. విదేశీ వాణిజ్య డైరెక్టరేట్ జనరల్(డీజీఎఫ్టీ) మే
పాకిస్థాన్పై హైదరాబాద్ ఎంపీ, ఏఐఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్ ఒక విఫల దేశమని, అది భారత్ను ఎన్నడూ శాంతంగా ఉండనీయదని విమర్శించారు.
పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో కర్ణాటక మంత్రి బీజెడ్ జమీర్ అహ్మద్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సూసైడ్ బాంబు ఇస్తే, తాను పాకిస్థాన్కు వెళ్లి, యుద్ధం చేస్తానని చెప్పారు.