S Jaishankar | ఉగ్రవాదంపై భారత్ వైఖరి మారదని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ తెలిపారు. భవిష్యత్తులోనూ ఉగ్రవాదంపై దృఢంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు. అమెరికా మధ్యవర్తిత్వంతో జరిగిన కాల్పుల విరమణను ఆయన ప్రస్తావి�
Sirens | ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత్ - పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో సరిహద్దు గ్రామాల ప్రజలను అప్రమత్తం చేసేందుకు భారత సైన్యం సైరన్లు
South Central Railway | భారత్ - పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే అలెర్ట్ అయింది. సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ పరిధిలో ఉన్న రైల్వే స్టేషన్లలో భద్రతను మరింత కట్టుదిట్టం �
Ishaq Dar | భారత సైన్యం (Indian army) తమపై దాడిచేస్తే ఎదురుదాడికి దిగుతామని ఇటీవల మేకపోతు గాంభీర్యం ప్రదర్శించిన పాకిస్థాన్ (Pakistan) ఇప్పుడు మాట మార్చింది.
Asaduddin Owaisi | హైదరాబాద్ : అమాయకులను, చిన్నపిల్లలను చంపే పాకిస్తాన్కు ఇస్లాం పేరు పలికే అర్హత లేదు అని హైదరాబాద్ ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు.
Operation Sindoor | సరిహద్దుల్లో పాకిస్థాన్ దాడులకు భారత్ ధీటుగా సమాధానం ఇస్తున్నది. శనివారం భారత వైమానిక దళానికి (ఐఏఎఫ్) చెందిన యుద్ధ విమానాలు పాకిస్థాన్లోని 8 సైనిక స్థావరాలను ధ్వంసం చేశాయి.
Renu Desai | కొన్నాళ్లుగా పాకిస్తాన్ దుశ్చర్యలని భరిస్తూ వచ్చిన భారత్ ఇప్పుడు యుద్ధానికి దిగింది. ఆపరేషన్ సిందూర్ పేరుతో 9 స్థావరాలపై దాడులు చేసి 100 మందికి పైగా ఉగ్రవాదులని మట్టుబెట్టింది.
Fact Check | పాకిస్థాన్ (Pakistan) లోని నన్కానా సాహిబ్ (Nankana Sahib) గురుద్వారా (Gurudwara) పై భారత్ డ్రోన్ దాడికి పాల్పడిందంటూ వస్తున్న వార్తలను కేంద్ర ప్రభుత్వం (Centrel Govt) శనివారం కొట్టిపారేసింది. భారత్లో మతకల్లోలాలు సృష్టించడం �
Indian Army: ఉగ్రవాదుల లాంచ్ప్యాడ్లను భారతీయ ఆర్మీ పేల్చివేసింది. నియంత్రణ రేఖకు సమీపంలో ఉన్న టెర్రరిస్టుల లాంచ్ప్యాడ్ల పేల్చివేతకు చెందిన వీడియోను ఇవాళ భారతీయ ఆర్మీ రిలీజ్ చేసింది.
Operation Sindoor: ఇవాళ తెల్లవారుజామున 5 గంటలకు.. పాక్కు చెందిన డ్రోన్లు భారీ సంఖ్యలో అమృత్సర్లోని ఖాసా కంటోన్మెంట్లో కనిపించాయి. తక్షణమే భారతీయ సైన్యం స్పందించింది. ఆ డ్రోన్లను ఎయిర్ డిఫెన్స్ యూని�
భారత్-పాకిస్థాన్ల మధ్య తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఇరు దేశాలు దాడులు ప్రతిదాడులతో సరిహద్దుల్లోని ప్రాంతాలు దద్దరిల్లుతున్నాయి. పాక్ డ్రోన్లు, క్షిపణులతో భారత్పై దాడులు చేస్తుండట
Indian Military: భారత్కు చెందిన ఎస్-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ధ్వంసమైనట్లు వస్తున్న వార్తలను భారతీయ సైన్యం ఖండించింది. ఆ వార్తల్లో వాస్తవం లేదని ఇండియన్ మిలిటరీ అధికారి ఒకరు స్పష్టం చేశారు.