Share Market | భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో శుక్రవారం స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లోకి జారుకున్నాయి. జమ్మూ, పఠాన్కోఠ్ ఎయిర్బేస్లపై దాడికి విఫల ప్రయత్నాలను భారత్ విజయవంతంగా తిప
భారత్, పాకిస్థాన్ మధ్య దాడులు, ఎదురుదాడుల వేళ సరిహద్దుల గుండా దేశంలోకి చొరబడేందుకు ముష్కరులు (Terrorists) యత్నించారు. గుర్తించిన సరిహద్దు రక్షణ దళం (BSF) వారిని మట్టుబెట్టింది.
దేశవ్యాప్తంగా సీఏ పరీక్షలు (CA Exams) వాయిదా పడ్డాయి. భారత్, పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో సీఏ మే 2025 పరీక్షలను వాయిదావేస్తున్నట్లు ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా వెల్లడించింది.
Indian Army | ఈ నెల 8-9 మధ్య పాకిస్తాన్ సాయుధ దళాలు పశ్చిమ సరిహద్దుల్లో డ్రోన్లు, ఇతర ఆయుధాలతో చేసిన దాడులను సమర్థవంతంగా తొప్పికొట్టామని భారత సైన్యం శుక్రవారం వెల్లడించింది.
JD Vance | భారత్-పాక్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్-పాక్ వివాదం అమెరికాకు సంబంధించిన విషయం కాదన్నారు. అయినప్పటికీ అధ్యక్షుడు డొనాల్�
Sudarshana Chakra | భారత్లోని 15 కీలక నగరాలపై దాడులు చేయడానికి పాకిస్థాన్ ప్రయోగించిన డ్రోన్లు, క్షిపణులనే కాకుండా గురువారం రాత్రి జమ్ము, పంజాబ్, రాజస్థాన్లోని కీలక స్థావరాలపై పాక్ పంపించిన ఆత్మాహుతి డ్రోన్లు, �
Fact Check | భారత్-పాకిస్థాణ్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న వేళ దాయాది దేశం ఫేక్ వార్తలను విస్తృతంగా వ్యాప్తి చేస్తున్నది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే factcheck. telangana.gov.in వెబ్సైట్, కేంద్రం ఆధ్�
భారత్-పాకిస్థాన్ మధ్య యుద్ధవాతావరణం నేపథ్యంలో నగరంలో హై అలర్ట్ కొనసాగుతున్నది. సిటీలో ఎలాంటి ఘర్షణలు చోటుచేసుకోకుండా పోలీసులు అప్రమత్తమయ్యారు. మతపరమైన ప్రదేశాలు, ప్రార్థన మందిరాలు, ప్రభుత్వ కార్యా�
Indian Army | తన వైఖరిని మార్చుకోని పాక్.. బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత భారత్ను దొంగ దెబ్బ తీయాలనుకొన్నది. ఇందులో భాగంగా దేశంలోని ఉత్తర, పశ్చిమ ప్రాంతాల్లోని 15 కీలక నగరాలపై డ్రోన్లు, క్షిపణులతో దాడులకు యత్ని�
Rawalpindi Stadium | ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో దాయాదుల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. మంగళవారం అర్ధరాత్రి పాక్లోని ఉగ్ర స్థావరాలపై దాడి జరగగా.. తాజాగా రావల్పిండి క్రికెట్ స్టేడియంపై డ్రోన్ దాడి జరిగింద�
Lahore | ‘ఆపరేషన్ సిందూర్'కు కొనసాగింపుగా భారత త్రివిధ దళాలు గురువారం ఉదయం ముప్పేట దాడులతో పాకిస్థాన్లోని లాహోర్ సహా 12 నగరాల్లోని గగనతల రక్షణ వ్యవస్థను తుత్తినియలు చేసిం ది. ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ నాశ
యూరీ ఘటనకు బదులుగా 2016 సెప్టెంబర్లో భారత బలగాలు చేసిన సర్జికల్ స్ట్రయిక్లో డ్రోన్లు అత్యంత కీలకపాత్రను పోషించాయి. అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో పనిచేసే మానవ రహిత డ్రోన్లను పాక్ ఉగ్ర స్థావరాల్లోకి సై�
భారత్, పాక్ దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకున్న నేపథ్యంలో రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్ పాకిస్థాన్కు తీవ్ర హెచ్చరికలు జారీచేశారు. తమను రెచ్చగొడితే ‘తీవ్ర ప్రతిస్పందన’ ఉంటుందని తేల్చిచెప్పా
ఐపీఎల్తో సమాంతరంగా పాకిస్థాన్లో జరుగుతున్న పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్)లో ఆడుతున్న పలువురు విదేశీ క్రికెటర్లు ఈ లీగ్తో పాటు పాక్ నుంచి తట్టాబుట్టా సర్దుకునేందుకు సిద్ధమవుతున్నారు. పాక్�