Pakistan | భారత్ ఎటువంటి చొరబాట్లకు కాని పాకిస్థాన్ భద్రతను దెబ్బతీసే ప్రయత్నం కాని చేసిన పక్షంలో పాకిస్థాన్ నుంచి చారిత్రాత్మక జవాబును ఎదుర్కోవలసి వస్తుందని పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ మంగళవ�
సీమాంతర ఉగ్రవాదం అంతమయ్యే వరకు దాయాది పాకిస్థాన్తో భారత్ క్రికెట్ ఆడే ప్రసక్తే లేదని చీఫ్ కోచ్ గౌతం గంభీర్ స్పష్టం చేశాడు. ఆసియాకప్, ఐసీసీ టోర్నీల్లోనూ పాక్తో మ్యాచ్లు ఆడవద్దని సూచించాడు.
భారత్తో ఉద్రిక్తతల కారణంగా వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్లో రక్షణ రంగం కేటాయింపులను 18 శాతం పెంచాలని పాకిస్థాన్లోని సంకీర్ణ ప్రభుత్వం నిర్ణయించింది.
Gautam Gambhir : పహల్గాం ఉగ్రదాడి అనంతరం దాయాదితో క్రికెట్ మ్యాచ్లకు ఫుల్స్టాప్ పెట్టాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారత జట్టు కోచ్ గౌతం గంభీర్ (Gautam Gambhir) సైతం ఇదే అభిప్రాయం వ్యక్తం చేశాడు.
Chenab River: పాకిస్థాన్కు నీటి కష్టాలు మొదలయ్యాయి. చీనాబ్ నదిపై నీళ్లను ఆపడంతో.. పాకిస్థాన్కు ప్రవాహం తగ్గింది. దీంతో అక్కడి ఖరీఫ్ సీజన్కు 21 శాతం నీటి కొరత ఏర్పడే అవకాశాలు ఉన్నాయి.
UN Security Council: పాకిస్థాన్ వ్యవహారశైలిపై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ఆగ్రహం వ్యక్తం చేసింది. పెహల్గామ్ దాడి ఘటనలో లష్కరే తోయిబా పాత్ర ఉందా లేదా అని ప్రశ్నించింది. పాకిస్థాన్ వాదనలను భద్�
Salal Dam : సలాల్ డ్యామ్ గేట్లన్నీ మూసివేశారు. దీంతో పాక్కు ప్రవాహించే చీనాబ్ నది నీటి శాతం తగ్గింది. చీనాబ్ నదిలో నీరు తగ్గడాన్ని చూసి స్థానికులు ఆశ్చర్యపోయారు. తమ పూర్వీకులు కూడా ఎప్పుడు చీనాబ్ ఎ
భారత్, పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్తత కొనసాగుతున్నది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ నియంత్రణ రేఖ (LoC) వెంబడి పాక్ సైనికులు (Pakistan) వరుసగా 12వ రోజూ కొనసాగాయి. జమ్ముకశ్మీర్లోని 8 సెక్టార్లలో సోమవారం రాత�
ఇటీవలి కాలంలో ఎన్నడూ లేని విధంగా భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు పెరగడం పట్ల ఐక్య రాజ్య సమితి(యూఎన్) సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ ఆందోళన వ్యక్తం చేశారు.
పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్థాన్పై చేపట్టిన చర్యలలో భాగంగా సింధూ జలాల ఒప్పందాన్ని సస్పెండ్ చేసిన భారత్ తాజగా చీనాబ్ నది నుంచి పాక్కు వెళ్లే జలాలకు అడ్డుకట్ట వేసింది. పాకిస్థాన్లోకి ప్ర�
భారత్, పాకిస్థాన్ల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న తరుణంలో పాకిస్థానీ హ్యాకర్లు సోమవారం పలు ఇండియన్ డిఫెన్స్ వెబ్సైట్లపై సైబర్ దాడులు చేశారు. డిఫెన్స్ సిబ్బంది లాగిన్ క్రెడెన్షియల్స్ సహా సున్న�
తమ సైనిక విన్యాసం ఎక్సర్సైజ్ ఇండస్లో భాగంగా పాకిస్థాన్ సోమవారం మరో క్షిపణి ప్రయోగ పరీక్షను విజయవంతంగా నిర్వహించినట్టు ఆ దేశ ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ (ఐఎస్పీఆర్) ఒక ప్రకటనలో తెలిపింద