మాంగల్యానికి సూచిక సిందూరం. వీరత్వానికి ప్రతీక సిందూరం.మన భరతమాత నుదుటన దిద్దిన సిందూరంలా ఉంటుంది కశ్మీరం. అదే చోట జరిగిన ముష్కరుల దాడి.. ఎందరో ఆడపడుచుల సిందూరాన్ని
కరిగించింది. పచ్చని పచ్చిక బయళ్లలో పేట
పహల్గాంలో భారత మహిళల సిందూరాన్ని నేలరాల్చిన ముష్కరుల స్థావరాలపై భారత రక్షణ దళాలు అగ్నివర్షం కురిపించాయి. ఉగ్రవాదంపై ప్రతీకారంగా ‘ఆపరేషన్ సిందూర్' పేరిట జరిపిన మహోగ్రదాడిలో పాకిస్థాన్ గడ్డపై ఇష్టా�
భారత్ ‘ఆపరేషన్ సిందూర్' పేరిట పాకిస్థాన్లో మెరుపు దాడులు నిర్వహించడంతో కేంద్రం గగనతలంలో ఆంక్షలు విధించింది. దేశవ్యాప్తంగా పలు విమానాశ్రయాలు సేవలను నిలిపివేశాయి.
జమ్ము కశ్మీరులోని నియంత్రణ రేఖ (ఎల్ఓసీ) వెంబడి సరిహద్దు గ్రామాలపై పాకిస్థాన్ సైన్యం విచక్షణారహితంగా జరిపిన కాల్పులలో నలుగురు పిల్లలు, ఇద్దరు మహిళలతోసహా 12 మంది మరణించగా మరో 57 మంది గాయపడ్డారు. పాకిస్థాన�
అమాయక ప్రజల ప్రాణాలను బలి తీసుకున్న ఉగ్రవాదుల స్థావరాలపై దాడులు చేసి పాకిస్తాన్కు భారత్ తగిన బుద్ధి చెప్పిందని ఆర్మీ మాజీ హవల్దార్ రవీందర్రావు బుధవారం ప్రకటనలో పేర్కొన్నారు.
Gold Rates | భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న వేళ బుధవారం బులియన్ మార్కెట్లో బంగారం ధరలు భారీగా పెరిగాయి. పది గ్రాముల బంగారం రూ.1000 పెరిగి తులానికి రూ.1,00,750కి చేరింది.
Operation Sindoor | ఆపరేషన్ సిందూర్ కోసం 9 ఉగ్రవాద లక్ష్యాల ఎంపికలో భారత దళాలు కీలకంగా వ్యవహరించాయి. లక్ష్యంగా చేసుకున్న ప్రతి ఉగ్రవాద శిబిరం భారత్లో జరిగిన నిర్దిష్ట దాడులతో ముడిపడి ఉన్నదని ఆర్మీ వర్గాలు తెలిపాయ
Operation Sindoor | పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్థాన్లోని 9 ఉగ్రవాద శిబిరాలు, శిక్షణ కేంద్రాలను భారత్ ధ్వంసం చేసింది. ‘ఆపరేషన్ సిందూర్’తో చేపట్టిన ఈ సైనిక చర్యలో పాకిస్థాన్లోని ఉగ్రవాద స్థావరాలపై రెండ�
IPL 2025 | పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. భారత్ బుధవారం పీవోకేలోని తొమ్మిది ఉగ్రమూకలను ధ్వంసం చేసింది. దాంతో ఇరుదేశాల మధ్య ఉద్రిక్తత మరింత పెరిగింది.
Red alert | ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) తో భారత్ - పాకిస్థాన్ (India - Pakistan) దేశాల మధ్య ఉద్రిక్తతలు ఉధృతమైన వేళ ఉత్తరప్రదేశ్ (Uttarpradesh) లో రెడ్ అలర్ట్ (Red alert) ప్రకటించారు.
Pakistan | పెహల్గామ్ ఉగ్రదాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. ఆపరేషన్ సిందూర్ పేరు (Operation Sindoor)తో పాకిస్థాన్ భూభాగంలోని ఉగ్రస్థావరాలే లక్ష్యంగా మెరుపు దాడులు చేసింది. రత్ దాడి నేపథ్యంలో పాక్ (Pakistan) అప్రమత్తమ�
కోరుట్ల పట్టణంలో పాకిస్తాన్, బంగ్లాదేశ్ కు చెందిన వారు అక్రమంగా నివసిస్తున్నట్లు అనుమానాలు ఉన్నాయని, విదేశీయులను పట్టుకొని స్వస్థలాలకు పంపించేలా చర్యలు తీసుకోవాలని బీజేపీ శ్రేణులు డిమాండ్ చేశారు.