India Pakistan Tension | ఆంధ్రప్రదేశ్లోని శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కల్లితండకు చెందిన శ్రీరామ్నాయక్, జ్యోతిబాయి దంపతుల ఏకైక సంతానమే మురళీనాయక్ (23).మురళీనాయక్ చిన్నతనంలోనే ఈ కుటుంబం బతుకుదెరువు కోసం ముంబ�
India Pakistan Tension | భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న వేళ భద్రతా చర్యల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకొన్నది. దేశంలోని పోర్టులు, షిప్యార్డులు, టెర్మినళ్లలో భద్రతను పెంచింది. ఈ ఆదేశాలు
Pakistan Drones | భారత్పై దాడికి పాక్ సైన్యం టర్కీ తయారీ డ్రోన్లను ప్రయోగించిందని సైనికాధికారులు శుక్రవారం వెల్లడించారు. భారత్లోని సరిహద్దు ప్రాంతాలను లక్ష్యంగా చేసుకొని గురువారం రాత్రి పాకిస్థాన్ డ్రోన్ �
భారత్పై దాడికి దుస్సాహసం చేసిన పాకిస్థాన్కు.. భారత్ చేస్తున్న ప్రతిదాడిని తట్టుకుని నిలబడలేక ముచ్చెమటలు పడుతున్నాయి. పాకిస్థాన్ ప్రయోగిస్తున్న మిసైళ్లను భారత సైన్యం లేచీలేవంగనే తుత్తునియలు చేస్త
Pakistan Drones | పాకిస్థాన్ వరుసగా రెండోరోజు భారత్పై డ్రోన్ల దాడికి దిగింది. సరిహద్దు రాష్ర్టాలైన జమ్ముకశ్మీర్, రాజస్థాన్, గుజరాత్, పంజాబ్లోని 20 నగరాలు లక్ష్యంగా శుక్రవారం రాత్రి వందల సంఖ్యలో డ్రోన్లు దూసు�
యాభై మూడేండ్ల క్రితం పాకిస్థాన్ చిత్తుచిత్తుగా ఓడిన 1971 యుద్ధానికి, రెండు దాయాది దేశాల మధ్య ప్రస్తుత ఘర్షణకు తేడాలు అన్నీ ఇన్నీ కావు. ఇప్పుడు పూర్తిస్థాయి యుద్ధంగా రూపుదిద్దుకుంటున్న 2025 వేసవి పోరు మాదిర�
India Pakistan Tension | భారత్ను నేరుగా ఎదుర్కొనే సత్తాలేక పాక్ సైన్యం దుర్మార్గంగా వ్యవహరిస్తున్నది. నిరాయుధులైన ప్రజల ప్రాణాలను బలిగొంటున్నది. ఆస్తులను ధ్వంసం చేస్తున్నది. శుక్రవారం మరో ఇద్దరు అమాయకులను బలిగొన్�
భారత సైన్యానికి సంఘీభావంగా దేవాదాయ శాఖ ఆధ్వర్యం లో శుక్రవారం కాళేశ్వర-ముక్తీశ్వర ఆలయం లో అధికారులు, భక్తులు శుక్రవారం ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. భారత సైనికుల క్షేమం కోరుతూ హనుమకొండలోని చా రిత్రక �
ప్రతీకార చర్యల్లో భాగంగా గురువారం అర్ధరాత్రి భారత సైన్యం చేసిన దాడిలో కరాచీ పోర్టు తీవ్రంగా నాశనమైందంటూ మీడియాలో కథనాలు వెల్లడయ్యాయి. ఈ విషయాన్ని పాక్ స్వయంగా ఒప్పుకొన్నది.
పాకిస్థాన్కు 1 బిలియన్ డాలర్ల రుణాన్ని విడుదల చేయడానికి అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్) శుక్రవారం ఆమోదం తెలిపింది. పాక్ ప్రధాని కార్యాలయం ఈ విషయం వెల్లడించింది. ఐఎంఎఫ్ బోర్డు సమావేశం శుక్రవార�
భారత సైన్యానికి సకలజనం సలాం కొడుతున్నది. పహల్గాం దురాగతానికి ప్రతీకారంగా పాకిస్థాన్పై భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ విజయవంతంగా ముందుకుసాగుతుండడంపై హర్షం వ్యక్తం చేస్తున్నది. పాక్ దొంగచాటుగా చే
ఉగ్రదాడులను ఎగదోసి ఆపై భారత్ చేతిలో చావుదెబ్బలను తింటున్న దాయాది పాకిస్థాన్.. సాధారణ పౌరులను కూడా కవచాలుగా వాడుకొంటున్నది. శుక్రవారం రాత్రి భారత్లోని పలు ప్రాంతాలపై డ్రోన్ దాడులకు తెగబడ్డ పాక్.. దీ
‘పాకిస్థాన్ పెద్ద పిరికి పంద. తలుచుకుంటే ఆ దేశాన్ని ఒక గంటల్లో నేలమట్టం చేసే శక్తి మన ఇండియన్ ఆర్మీకి ఉన్నది. ఇప్పటి వరకు జరిగిన ప్రతి యుద్ధంలోనూ భారతే గెలిచింది. ఇప్పుడు మరింత టెక్నాలజీతో దూసుకెళ్తున�
పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఓ పిరికిపంద అని పాకిస్థాన్ తెహ్రీక్ ఏ ఇన్సాఫ్(పీటీఐ) ఎంపీ షాహిద్ అహ్మద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పీఎం మో దీ పేరును సైతం మా ప్రధాని ఉచ్ఛరించడం లేదని తీవ్రస్థాయిలో విమర్శి�