Shahpur Kandi barrage : సింధు నదీ జలాల ఒప్పందంతో తీవ్ర నీటి సంక్షోభంలో ఉన్న పాకిస్తాన్కు ఇప్పుడు ఇండియా ఇంకో షాకివ్వబోతుంది. రవి నది నుంచి నీటి ప్రవాహాన్ని పూర్తిగా ఆపేయనుంది.
Imran Khan : మాజీ క్రికెటర్, పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్కు మద్దతుగా ఇండియా సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న పలువురు వెటరన్ క్రికెటర్లు స్పందించారు. జైలులో అనారోగ్యంతో ఉన్న ఇమ్రాన్కు మానవతా దృక్పథంతో తగిన చికిత�
Hardik Pandya: పాక్పై ఉన్న కసేంటో పాండ్యా తన కండ్లల్లో చూపించాడు. ఫర్హన్ భారీ షాట్ కొట్టబోయిన సమయంలో.. కేవలం అతని వైపు చూస్తూనే ముందుకు వెళ్లాడు పాండ్యా. ఫర్హాన్ ఫుల్ షాట్ ఆడగానే బంతి పైకి లేచింది.. ఇక అ
India Vs Pakistan: కొలంబోలో జరిగిన టీ20 వరల్డ్కప్ మ్యాచ్లో.. పాక్పై ఇండియా విక్టరీ కొట్టిన విషయం తెలిసిందే. అయితే మ్యాచ్ పూర్తి కాకముందే.. పాక్ క్రికెట్ బోర్డు చీఫ్ మోషిన్ నఖ్వీ .. స్టేడియం విడిచి వెళ్లారు. ఆ
IND vs PAK | ఫార్మాట్ ఏదైనా ప్రపంచకప్ టోర్నీల్లో దాయాది పాకిస్థాన్కు చుక్కలు చూపెట్టే టీమ్ఇండియా.. ఆ సంప్రదాయాన్ని దిగ్విజయంగా కొనసాగిస్తూ మరోసారి విజయ దుందుభి మోగించింది. ఇరుజట్ల మధ్య కొలంబో ఆతిథ్యమిచ్చ�
పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్కు జర్మనీలోని మ్యూనిచ్లో జరిగిన భద్రతా సమావేశంలో అవమానం ఎదురైంది. అక్కడ ఒక సెక్యూరిటీ అధికారి ఒకరు అతడిని ఆపి ఐడెంటిటీ కార్డును చూపించమని అడిగారు.
Baloch Liberation Army : పాకిస్తాన్ ఆర్మీకి చెందిన ఏడుగురు సైనికుల్ని బలూచ్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్ఏ) సభ్యులు బంధీలుగా చేసుకున్నారు. ఈ మేరకు బంధీలకు సంబంధించిన వీడియోను బీఎల్ఏ విడుదల చేసింది
Imran Khan : పాక్ మాజీ ప్రధాని, పీటీఐ పార్టీ అధినేత ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యం క్షీణించినట్లు తెలుస్తోంది. దీంతో ఆయనను జైలు అధికారులు దగ్గర్లోని ఒక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు తెలుస్తోంది.
టీ20 ప్రపంచకప్లో భారత్, పాకిస్థాన్ పోరుపై కమ్ముకున్న నీలిమేఘాలు చెదిరిపోయాయి. అసలు మ్యాచ్ జరుగుతుందా లేదా అన్న అనుమానాలను పటాపంచలు చేస్తూ చిరకాల ప్రత్యర్థులు సమరానికి సిద్ధమయ్యాయి. ఆదివారం కొలంబో వ�
Dhurandhar 2 | ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ ‘ధురంధర్: ది రివెంజ్’ ఈ ఏడాది మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదల కానుంది.
Usman Tariq: బౌలింగ్ చేస్తున్న సమయంలో ఉస్మాన్ తారీఖ్ ఆగితే, అప్పుడు మీరు క్రీజ్ నుంచి పక్కకు జరగండి అని భారత బ్యాటర్లకు మాజీ స్పిన్నర్ అశ్విన్ సలమా ఇచ్చాడు. టీ20 వరల్డ్కప్లో ఆదివారం ఇండియా, పాక్
భారత్లోని ఎర్రకోట సమీపంలో జరిగిన దాడిలో పాకిస్థాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ ప్రమేయం ఉన్నదని ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి పర్యవేక్షణ బృందం వెల్లడించింది. ఈ మేరకు ఆ బృందం తన 37వ �
పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్)లో తొలిసారి ప్రవేశపెట్టిన వేలం ప్రక్రియలో ఆస్ట్రేలియా దిగ్గజ బ్యాటర్ స్టీవ్ స్మిత్ భారీ ధరను దక్కించుకున్నాడు. ఈ సీజన్ నుంచి 8 జట్లతో నిర్వహించబోయే ఈ టోర్నీలోకి
UN Report | దేశ రాజధాని ఢిల్లీ (Delhi) లోని ఎర్రకోట (Red Fort) వద్ద గత ఏడాది జరిగిన బాంబు పేలుడు (Bomb Blast) ఘటనపై ఐక్యరాజ్య సమితి కీలక నివేదిక ఇచ్చింది. ఈ పేలుడుతో పాకిస్థాన్ కేంద్రంగా పనిచేస్తున్న జైషే మహ్మద్ (Jaish-e-Mohammed) ఉగ్రవాద స�