పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్లో మరోసారి ఉద్రిక్తతలు నెలకొన్నాయి. 48 గంటల్లోగా తమ 38 డిమాండ్లపై చర్య తీసుకోకుంటే భారీగా తుది దశ నిరసనలు చేపడుతామని జమ్ముకశ్మీర్ జాయింట్ అవామీ యాక్షన్ లీగ్ (జేఏఏసీ) పాక్ �
పాకిస్థాన్ స్టార్ బ్యాటర్ బాబర్ ఆజమ్ మళ్లీ ఆ జట్టును నడిపించబోతున్నాడు. మూడేండ్ల క్రితం సారథ్య పగ్గాలు కోల్పోయిన బాబర్.. తన స్థానంలో నియమితుడైన షాన్ మసూద్ చేతి నుంచే మళ్లీ టెస్టు కెప్టెన్సీని దక
పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్లో కొనసాగుతున్న పౌర తిరుగుబాటు 27వ రోజుకు చేరుకున్నది. తీవ్రమవుతున్న ప్రభుత్వ అణచివేత, సాయుధ పారామిలిటరీ చర్యలు, కాల్పుల వ్యూహాలను ధిక్కరిస్తూ, పాకిస్థాన్ పాలన నుంచి విముక్�
Pakistan : స్వాతంత్రం తమ హక్కు అని, పాకిస్తాన్ ప్రభుత్వం నుంచి స్వాతంత్రం కోరుకుంటున్నామని పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్లోని పౌరులు నినదిస్తున్నారు. పాకిస్తాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొంతకాలంగా పాక్ ఆక్ర�
Pakistan terrorists: పాకిస్థాన్కు చెందిన 23 మందిని.. యూఏపీఏ చట్టం కింద ఉగ్రవాదుల జాబితాలో చేర్చారు. దీనిపై కేంద్ర హోంశాఖ ఇవాళ ప్రకటన చేసింది. జైషే మొహమ్మద్, లష్కరే తోయిబా, జమాత్ ఉద్ దవా, ద రెసిస్టెన్స్ ఫ్రం�
పాకిస్థాన్లోని వేదకాలపు నాటి తక్షశిలలో ప్రభుత్వం చేపడుతున్న పరిరక్షణ పనులపై ఐక్యరాజ్య సమితి సాంస్కృతిక విభాగం యునెస్కో హెచ్చరించింది. ఈ పురాతన కట్టడాల సంరక్షణ పనుల్లో సిమెంట్ వాడటమే కాక, ఇతర ఆధునిక �
Pakistan : పాకిస్తాన్లోని బలూచిస్తాన్ ప్రావిన్స్లో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. అధిక ప్రయాణికులతో వెళ్తున్న ఒక బస్సు లోయలో పడటంతో దాదాపు 40 మంది మరణించారు. మరో 8 మంది గాయపడ్డారు. ఈ ఘటన బలూచిస్తాన్ ప్రావిన్స్�
Pakistan Gurdwara: సిక్కు మైనార్టీలను రక్షించడంలో పాకిస్థాన్ విఫలమైనట్లు బీజేపీ నేత అమిత్ మాల్వీయా ఆరోపించారు. పాక్లో గురుద్వారా కూల్చివేత ఘటనను ఆ పార్టీ ఖండించింది. ఈ ఘటన పంజాబ్ అధికార ఆమ్ ఆద్మీ పార్�
ఆపరేషన్ సిందూర్ జరిగి ఏడాది దాటిన తర్వాత ఇరు దేశాల మధ్య శాంతి, సంప్రదింపులు, సాధారణ ద్వైపాక్షిక సంబంధాలను పునరుద్ధరించే దిశగా పటిష్టమైన, నిరంతర చర్యలు తీసుకోవాలని భారత్, పాకిస్థాన్లకు చెందిన పలువుర�
Narendra Modi : ఇరు దేశాల మధ్య శాంతి నెలకొనేలా చూడాలని, చర్చలు జరపాలని, గతంలోలాగా ద్వైపాక్షిక సంబంధాలు పునరుద్ధరించాలని కోరుతూ.. ఇండియా, పాకిస్తాన్లకు చెందిన 117 మంది ప్రముఖులు భారత ప్రధాని నరేంద్ర మోదీకి, పాక్ ప్రధ
Afgan vs Pak | పాకిస్థాన్ (Pakistan), ఆఫ్ఘనిస్థాన్ (Afghanistan) దేశాల మధ్య సరిహద్దు ఉద్రిక్తతలు మరింత తీవ్రరూపం దాల్చాయి. పాకిస్థాన్ భూభాగంపై ఆఫ్ఘనిస్థాన్ తాలిబన్ (Talibans) దళాలు డ్రోన్లతో దాడులు చేశాయి. పాకిస్థాన్లోని బలూచిస్థ�
పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)లో ప్రభుత్వ వ్యతిరేక తిరుగుబాటు మంగళవారం నాటకీయ మలుపు తీసుకుంది. పీవోకే పాకిస్థాన్లో భాగమే కాదంటూ నిరసనకారులు ప్రకటించారు. ఈ ప్రాంతానికి అత్యవసర ఆహార పదార్థాల నిలిపివేత�
Indus Waters : పాకిస్తాన్కు సింధు నది నీళ్లు ఇవ్వకూడదని భారత్ తీసుకున్న నిర్ణయం పాకిస్తాన్ను భారీ దెబ్బకొట్టింది. భారత సరిహద్దులోని పాక్ ప్రాంతాలు తీవ్ర నీటి కొరతను ఎదుర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో భారత్ను పాక�
AFG vs PAK | అంతర్జాతీయ వేదికపై అమెరికా, ఇరాన్ (US, Iran) దేశాల మధ్య శాంతిని నెలకొల్పేందుకు మధ్యవర్తిత్వం వహిస్తూ ప్రశంసలు అందుకుంటున్న పాకిస్థాన్ (Pakistan).. తన సొంత సరిహద్దుల్లో మాత్రం అఫ్గానిస్థాన్ (Afghanistan) పై భీకర దాడుల�
Pakistan: పాకిస్థాన్-ఆఫ్ఘనిస్తాన్ బోర్డర్ వద్ద పాక్ భద్రతా దళాలు ఆదివారం గ్రౌండ్ ఆపరేషన్ నిర్వహించాయి. ఆ తర్వాత మిలిటెంట్ స్థావరాలు, రహస్య ప్రాంతాలపై వైమానిక దాడులు చేపట్టింది. ఆ దాడుల్లో సు�