Ind vs Pak | భారతదేశానికి అత్యంత కీలకమైన బంగాళాఖాతం (Bay of Bengal) లో వ్యూహాత్మక ఉనికిని చాటుకోవడానికి పాకిస్థాన్ నౌకాదళం (Pakistan Navy) సరికొత్త ప్రణాళికలు సిద్ధం చేస్తున్నది. చైనా (China) సాయంతో తమ నౌకాదళంలోకి కొత్తగా చేర్చుకున్
మహిళల టీ20 ప్రపంచకప్లో అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య హై-వోల్టేజ్ పోరుకు సర్వం సిద్ధమైంది. హర్మన్ప్రీత్ కౌర్ సారథ్యంలోని భారత్ ఆదివారం జరిగే తమ తొలి పోరులో చిరకాల ప్రత�
అమెరికా - ఇరాన్ శాంతి ఒప్పందం రానున్న 24 గంటల్లో ఖరారవుతుందని పాకిస్థాన్ ప్రకటించిన అనంతరం ఇరాన్ దానికి భిన్నంగా ఆదివారం ఎలాంటి సంతకాల కార్యక్రమం ఉండబోదని స్పష్టం చేసింది.
US-Iran : అమెరికా, ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం ఎప్పుడు కుదురుతుందా అని ప్రపంచం ఆసక్తికరంగా ఎదురుచూస్తోంది. ఈ విషయంలో కీలక ప్రకటన వెలువడింది. ఇరాన్, అమెరికా మధ్య 24 గంటల్లో శాంతి ఒప్పందం కుదిరే అవకాశం ఉందని పాకిస్తా�
Pakistan submarine | చైనా (China) నిర్మించిన హంగోర్ క్లాస్ (Hangor class) జలాంతర్గామి పాకిస్థాన్కు చేరింది. అది తాజాగా కరాచీ రేవు (Karachi Port) కు చేరుకుంది. అది డీజిల్-ఎలక్ట్రిక్ ఎటాక్ సబ్మెరైన్. అలాంటివి మొత్తం 8 జలాంతర్గాములను పా
Pakistan Submarine: పాకిస్థాన్ అమ్ములపొదిలోకి కొత్త జలాంతర్గామి వచ్చి చేరింది. హ్యాంగర్ క్లాస్ సబ్మెరైన్ను చైనాతో కలిసి ఆ దేశం సంయుక్తంగా నిర్మించింది. గురువారం కరాచీ పోర్టుకు ఆ సబ్మెరైన్ చేరుకున్న�
Pakistan : పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఆందోళనలు ఆగడం లేదు. నిరసనకారులకు, పాక్ ఆర్మీకి మధ్య ఘర్షణ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో గురువారం ఆందోళనకారులపై పాక్ ఆర్మీ కాల్పులు జరిపింది. ఈ ఘటనలో 16 మంది మరణించగా, 37 మందికి పైగా �
అఫ్ఘానిస్థాన్పై పాకిస్థాన్ సైనిక దళాలు జరిపిన దాడుల్లో 11 మంది చిన్నారులు సహా 13 మంది నిద్రలోనే మరణించారని, మరో 14 మంది గాయపడ్డారని కాబుల్లోని తాలిబన్ ప్రభుత్వం బుధవారం ఆరోపించింది.
Afghanistan: పాకిస్థాన్ వైమానిక దాడులకు పాల్పడింది. ఆఫ్ఘనిస్తాన్పై అటాక్ చేసింది. ఆ దాడిలో సుమారు 13 మంది మృతిచెందారు. దీంట్లో 11 మంది చిన్నారులు ఉన్నారు. ఖోస్త్, కునార్, పక్తికా ప్రావిన్సులపై అటాక్ జరిగి
Parvathaneni Harish: ఫిత్నా అల్ హిందుస్తాన్ ఉగ్ర సంస్థ విధ్వంసం సృష్టిస్తున్నట్లు యూఎన్లో పాకిస్థాన్ ఆరోపించింది. దీనికి భారత్ కౌంటర్ ఇచ్చింది. పొరుగు దేశాన్ని బద్నాం చేయడం పాకిస్థాన్కు అలవాటైందని భారత �
SIPRI Report: కొత్త తరహా అణ్వాయుధ డెలివరీ వ్యవస్థలను ఇండియా, పాక్ దేశాలు అభివృద్ధి చేసినట్లు ఓ నివేదిక ద్వారా తెలిసింది. బాలిస్టిక్ క్షిపణులకు వార్హెడ్స్ను అమర్చే సామర్థ్యాన్ని కూడా ఆ దేశాలు పెం�
అండర్-18 ఆసియాకప్ ఫైనల్లోకి యువ భారత్ దూసుకెళ్లింది. శుక్రవారం ఆఖరి వరకు హోరాహోరీగా సాగిన సెమీఫైనల్లో యువభారత్ 5-3 తేడాతో పాకిస్థాన్పై ఉత్కంఠ విజయం సాధించింది.
ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్ను పాకిస్థాన్ కైవసం చేసుకుంది. శుక్రవారం జరిగిన మూడో వన్డేలో పాక్ 4 వికెట్ల తేడాతో ఆసీస్పై ఘన విజయం సాధించి 2-1తో సిరీస్ దక్కించుకుంది. ఆసీస్ నిర్దేశించిన 158 పరుగుల లక�