నిర్మించడానికి డ్రాగన్ దేశం ఒత్తిడి న్యూఢిల్లీ, మే 20: పాకిస్థాన్లో తమ అవసరాల కోసం సైనిక శిబిరాలను నిర్మించాలని చైనా ప్రయత్నిస్తున్నది. చైనా-పాకిస్థాన్ ఎకనమిక్ కారిడార్ను డ్రాగన్ దేశం నిర్మిస్తున�
పాకిస్థాన్, శ్రీలంక, చైనా, బ్రెజిల్ దేశాల కంటే భారత్లోనే పెట్రోల్ ధరలు ఎక్కువని బ్యాంక్ ఆఫ్ బరోడా ఎకనమిక్స్ రిసెర్చ్ రిపోర్టు వెల్లడించింది. పర్చేస్ పవర్ పారిటీ(పీపీపీ) ఆధారంగా 106 దేశాల్లో పెట్�
ఇస్లామాబాద్: పాకిస్థాన్లో ఇద్దరు సిక్కులను గుర్తు తెలియని దుండగులు తుపాకులతో కాల్చి చంపారు. ఖైబర్ పఖ్తుంక్వా ప్రావిన్స్ పెషావర్లోని సర్బంద్ ప్రాంతంలో ఆదివారం ఈ ఘటన జరిగింది. బాటా తాల్ మార్కెట్లో �
న్యూఢిల్లీ : పాకిస్తాన్లోని ఖైబర్ ఫఖ్తున్ఖ్వా ప్రావిన్స్లో ఆదివారం ఇద్దరు సిక్కు వ్యాపారవేత్తలను గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. హత్యకు గురైన ఇద్దరు సిక్కులు బటాతాల్ మార్కెట్లో సుంగధ ద్�
పాకిస్థాన్కు చైనా గట్టి వార్నింగ్ ఇచ్చింది. తమకు చెల్లించాల్సిన 30వేల కోట్ల బకాయిలను వెంటనే చెల్లించాలని పలు చైనా కంపెనీలు పాక్ను డిమాండ్ చేశాయి. చెల్లించకుంటే పాకిస్థాన్లోని తమ కంపెనీలన
హిందూ మతంపై తమదే పేటెంట్ అన్నట్టుగా వ్యవహరించే, వాదించే బీజేపీ మాటలు ఒట్టివేనని మరోసారి తేటతెల్లమైంది. ఎన్నికల్లో లబ్ధి కోసం మతతత్వాన్ని రెచ్చగొడుతూ హిందూ మతాన్ని వాడుకునే ఆ పార్టీకి వాస్తవానికి హింద
రాష్ట్రంలోని ఆదిలాబాద్, మహారాష్ట్రలోని నాందేడ్ ప్రాం తాల్లో పేలుళ్లు జరిపేందుకు ఉగ్రవాదులు పన్నిన భారీ కుట్రను హర్యానా పోలీసులు ఛేదించారు. పాకిస్థాన్ నుంచి ఆయుధాలు, పేలుడు పదార్థాలను ఆదిలాబాద్, నా