చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్ మధ్య జొహొర్ (మలేషియా) వేదికగా జరిగిన సుల్తాన్ ఆఫ్ జొహొర్ కప్లో గ్రూప్ దశలో ఆఖరి మ్యాచ్ 3-3తో డ్రాగా ముగిసింది. భారత్ తరఫున అరిజీత్ సింగ్ (43 వ నిమిషంలో), సౌరభ్�
గాజా శాంతి ప్రణాళికను వ్యతిరేకిస్తూ గడచిన ఐదు రోజులుగా నిరసనలు చేపడుతున్న తెహ్రీక్-ఎ-లబ్బాయిక్(టీఎల్పీ) అనే రాజకీయ పార్టీ కార్యకర్తలపై పాక్ పోలీసులు జరిపిన కాల్పులలో 250 మందికి పైగా కార్యకర్తలు, నాయక�
అటు పశ్చిమాసియాలో ఇజ్రాయెల్, హమాస్ రెండేండ్లుగా కొనసాగిస్తున్న గాజా యుద్ధానికి తెరపడుతున్న సమయంలోనే ఇటు దక్షిణాసియాలో పాక్-ఆఫ్ఘన్ దేశాల మధ్య ఘర్షణలు ముదురుతున్నాయి.
పాకిస్థాన్ పర్యటనలో దక్షిణాఫ్రికా తొలి టెస్టు ఫస్ట్ ఇన్నింగ్స్లో తడబడింది. టాపార్డర్ బ్యాటర్ల వైఫల్యంతో ఆ జట్టు పాక్తో జరుగుతున్న టెస్టులో రెండో రోజు 216/6తో నిలిచింది. రియాన్ రికెల్టన్ (71), టోని డి జ
పాకిస్థాన్, అఫ్ఘనిస్థాన్ల మధ్య సాయుధ ఘర్షణలు తీవ్రమవుతున్నాయి. సరిహద్దు ప్రాంతాల్లో అఫ్ఘనిస్థాన్ దళాలు ముందస్తు హెచ్చరిక లేకుండా దాడులకు పాల్పడ్డాయని, దీనికి ప్రతీకారంగా తాము 19 అఫ్ఘన్ మిలిటరీ పోస�
సొంతగడ్డపై దక్షిణాఫ్రికాతో ఆదివారం నుంచి మొదలైన తొలి టెస్టులో పాకిస్థాన్ ఓపెనర్ ఇమామ్ ఉల్ హక్ (93) సెంచరీ చేజార్చుకున్నాడు. ఫస్ట్ ఇన్నింగ్స్లో అతడితో పాటు కెప్టెన్ షాన్ మసూద్ (76), మహ్మద్ రిజ్వాన
Pak-Afghan Border | పాకిస్తాన్ - ఆఫ్ఘనిస్తాన్ మధ్య సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇరు దేశాల మధ్య తూటాల వర్షం కురుస్తోంది. తాలిబాన్ నేతృత్వంలోని ఆఫ్ఘన్ దళాలు డ్యూరాండ్ లైన్ వెంట ఉన్న అనేక పాక్ ఆ�
US-Pak | దాయాది దేశం పాకిస్తాన్కు భారీ షాక్ తగిలింది. అత్యాధునిక మిస్సైల్స్ను సరఫరా చేసేందుకు అమెరికా నిరాకరించింది. ఈ మేరకు శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేసింది. పాకిస్తాన్కు కొన్ని ఆయుధాలు, సామగ్రి సరఫరా చ
భారత్, అఫ్గాన్ సంబంధాలపై పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ (Khawaja Asif ) తన అక్కసును వెళ్లగక్కారు. అఫ్గానిస్థాన్ విదేశాంగ మంత్రి ఆమిర్ ఖాన్ ముత్తాఖీ (Amir Khan Muttaqi) భారత్లో పర్యటిస్తున్న వేళ ఆ దేశంపై తీవ్ర వి
పాకిస్థాన్ కేంద్రంగా పనిచేసే జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ తన కార్యకలాపాలను విస్తరించేందుకు మరో కొత్త కుట్రకు తెరలేపింది. కేవలం మహిళలతో ఓ ఉగ్రవాద గ్రూప్ను తయారుచేస్తున్నది.
పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ మరోసారి అసందర్భ ప్రేలాపనలు చేశారు. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ పాలనలో తప్ప భారతదేశం ఎన్నడూ ఐక్యంగా లేదంటూ ఆయన నిరాధార వ్యాఖ్యలు చేశారు.
మహిళల ప్రపంచకప్లో డిఫెండింగ్ చాంపియన్గా బరిలోకి దిగిన ఆస్ట్రేలియా ఈ టోర్నీలో రెండో విజయాన్ని నమోదుచేసింది. కొలంబో వేదికగా పాకిస్థాన్తో జరిగిన మ్యాచ్లో కంగారూలు 107 పరుగుల తేడాతో ఆ జట్టును చిత్తుచే�