Operation Sindoor | ఆపరేషన్ సిందూర్లో భాగంగా 100 మందికి పైగా ఉగ్రవాదులను అంతమొందించినట్లు భారత డీజీఎంవో లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్ వెల్లడించారు. సరిహద్దు అవతల ఉన్న ఉగ్రవాద శిబిరాలను కచ్చితమ�
Bala Krishna | పహల్గాం ఉగ్రదాడిలో 26 మంది అమాయకలు ప్రాణాలు కోల్పోవడంతో భారత్ సైన్యం ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. దీని తర్వాత పాకిస్తాన్ సైన్యం డ్రోన్లు, యుద్ధ విమానాలను మనదేశం పైకి ప్రయోగించింది.
India vs Pak | పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో గత కొన్ని రోజులుగా భారత్-పాకిస్థాన్ దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలకు ఇవాళ్టితో తెరపడింది. కాల్పుల విరమణకు అంగీకరించినట్లు భారత్ అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు భా�
Donald Trump | భారత్-పాకిస్థాన్ (India - Pakistan) దేశాల మధ్య ఉద్రిక్తతలు తీవ్రమవుతున్న వేళ అమెరికా అధ్యక్షుడు (USA President) డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తన ట్రూత్ హ్యాండిల్లో సంచలన ప్రకటన చేశారు. భారత్, పాకిస్థాన్ దేశాలు తక్షణమే ప
యాభై మూడేండ్ల క్రితం పాకిస్థాన్ చిత్తుచిత్తుగా ఓడిన 1971 యుద్ధానికి, రెండు దాయాది దేశాల మధ్య ప్రస్తుత ఘర్షణకు తేడాలు అన్నీ ఇన్నీ కావు. ఇప్పుడు పూర్తిస్థాయి యుద్ధంగా రూపుదిద్దుకుంటున్న 2025 వేసవి పోరు మాదిర�
భారత సైన్యానికి సకలజనం సలాం కొడుతున్నది. పహల్గాం దురాగతానికి ప్రతీకారంగా పాకిస్థాన్పై భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ విజయవంతంగా ముందుకుసాగుతుండడంపై హర్షం వ్యక్తం చేస్తున్నది. పాక్ దొంగచాటుగా చే
పహల్గాం దాడికి ప్రతికారంగా భారత ప్రభుత్వం చేపడుతున్న ఆపరేషన్ సిందూర్పై ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజలు సంబురాలు నిర్వహిస్తున్నారు. సైన్యం పనితీరు, పరాక్రమాలపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక భారత సైన�
Ambala: హర్యానాలోని అంబాలాలో స్థానిక జిల్లా యంత్రాంగం ఇవాళ కీలక ప్రకటన చేసింది. ఇవాళ రాత్రి నుంచి పూర్తిగా బ్లాకౌట్ పాటించాలని ఆదేశించింది. ఇండోపాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో రాత్రి పూట బ్లాకౌట్ అమలు �
Pahalgam | పాకిస్థాన్ ఉగ్రవాదులను ఎదుర్కోవడానికి భారత సైన్యంలో చేరాలనుందని ఒడిశాకు చెందిన తొమ్మిదేండ్ల తనూజ్ కుమార్ సత్పతి అన్నాడు. గత నెల 22న జరిగిన పహల్గాం ఉగ్రదాడిలో అతడి తన తండ్రి ప్రశాంత్ సత్పతిని కో�
‘ఆపరేషన్ సిందూర్' టైటిల్ హక్కుల కోసం బాలీవుడ్లోని అగ్ర నిర్మాణ సంస్థలు పోటీపడుతున్నాయి. ఒకట్రెండు కాదు ఏకంగా 15 ప్రొడక్షన్ హౌస్లు ఈ టైటిల్ కోసం ఇండియన్ మోషన్ పిక్చర్స్ ప్రొడ్యూసర్స్ అసోసియేష�
‘పహల్గాంలో 26 మంది పర్యాటకులను మతం పేరిట హతమార్చింది మేమే’నని ప్రకటించిన లష్కరే తోయిబా విషపుత్రిక ‘టీఆర్ఎఫ్'ను, వారి రాక్షసత్వాన్ని భారతీయులు ముక్తకంఠంతో ఖండించారు. ఉగ్రవాదులను పెంచి పోషించిన పాకిస్�