పహల్గాం ఉగ్రదాడి తర్వాత.. ఆ ఉగ్రదాడికి కారణమైన, ఉగ్రవాదులు, ఉగ్ర సంస్థలను పెంచిపోషిస్తున్న పాకిస్థాన్కు బుద్ధి చెప్పే ఉద్దేశంతో ప్రారంభించిన ఆపరేషన్ సిందూర్ దేశ ప్రజల్లో ఎన్నో ఆశలను రేకెత్తించింది. �
మతాన్ని హింసకు వాడుకోవడం ఆటవిక సంప్రదాయని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. కశ్మీర్ లోని పహల్గాంలో ఉగ్ర వాదులు అమాయకులను చంపడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు ఎప్పుడైనా ఆకస్మి
PM Modi | పాక్ అణు సామర్థ్య బ్లాక్ మెయిలింగ్ను ఇక సహించేది లేదు.. అణుశక్తి, అణ్వాయుధాల ఆధారంగా ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తే భారత్ ఎట్టి పరిస్థితుల్లోనూ సహించదు అని ప్రధాని నరేంద్ర మోదీ తేల్చిచెప్ప
PM Modi | గడిచిన నాలుగు రోజులుగా భారత సైన్యం సామర్థ్యాన్ని చూస్తున్నాం.. నిఘా వర్గాల సామర్థ్యం, శాస్త్ర సాంకేతిక సామర్థ్యాన్ని దేశం చూసింది.. మన దేశం అసమాన వీరత్వాన్ని ప్రదర్శించింది.. భారత రక్ష�
Terrorists Funeral | పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా పాక్పై భారత్ ‘ఆపరేషన్ సిందూర్’ చేపట్టిన విషయం తెలిసిందే. ఇండియన్ ఆర్మీ జరిపిన ఈ దాడిలో మృతి చెందిన ఉగ్రవాదులకు అక్కడి పాక్ ఆర్మీ ఉన్నతాధికారులు (Pak Officers) దగ్గర�
Vikram Misri | భారత్-పాకిస్థాన్ (India-Pakistan) మధ్య కాల్పుల విరమణ (ceasefire) ఒప్పందం కుదిరింది. ఈ విషయాన్ని భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ (Vikram Misri) ప్రకటించారు. ఈ ప్రకటన తర్వాత మిస్రీపై నెట్టింట ట్రోల్స్ మొదలయ్యాయి.
పహల్గాం ఉగ్ర దాడికి ప్రతీకారంగా చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్'లో ఉగ్రవాద స్థావరాలపై బ్రహ్మోస్ సూపర్సానిక్ క్రూయిజ్ మిసైల్ను ప్రయోగించినట్లు కనిపిస్తున్నది. రాజస్థాన్లోని బికనీర్ సమీపంలో ఈ క్షి�
కాల్పుల విరమణతో భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు తగ్గిపోయాయి. దీంతో దేశీయ స్టాక్ మార్కెట్లలో నెలకొన్న టెన్షన్ వాతావరణం కూడా ఇప్పటికైతే వీగిపోయినైట్టెంది. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా చేపట్టిన
Operation Sindoor | ఆపరేషన్ సిందూర్లో భాగంగా 100 మందికి పైగా ఉగ్రవాదులను అంతమొందించినట్లు భారత డీజీఎంవో లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్ వెల్లడించారు. సరిహద్దు అవతల ఉన్న ఉగ్రవాద శిబిరాలను కచ్చితమ�
Bala Krishna | పహల్గాం ఉగ్రదాడిలో 26 మంది అమాయకలు ప్రాణాలు కోల్పోవడంతో భారత్ సైన్యం ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. దీని తర్వాత పాకిస్తాన్ సైన్యం డ్రోన్లు, యుద్ధ విమానాలను మనదేశం పైకి ప్రయోగించింది.