పాకిస్తాన్ ఉగ్రదాడికి ప్రతిగా మన సైనికులు నిర్వహించిన ఆపరేషన్ సిందూర్ని ప్రేరణగా తీసుకొని ప్రముఖ ఆరోగ్య డైట్ లక్ష్మణ్ పూడి ఓ పాటను స్వీయ దర్శకత్వంలో నటిస్తూ, రూపొందించారు. ప్రసాద్ రాసిన ఈ పాటకు ర�
మొట్టమొదటిసారి జమ్ము కశ్మీర్ పోలీసులు అడవిలో యుద్ధం చేయడంపై శిక్షణ పొందనున్నారు. స్పెషల్ ఆపరేషన్స్ గ్రూపు(ఎస్ఓజీ) సిబ్బంది అడవిలో యుద్ధం చేయడానికి సంబంధించిన శిక్షణ పొందేందుకు సంసిద్ధమవుతున్నారు
పహల్గాం ఉగ్రదాడి దేశం మొత్తాన్ని ఏకం చేసింది. దీనికి కారణమైన పాకిస్థాన్ పేరును కూడా ఉచ్ఛరించేందుకు ప్రజలు ఇష్టపడలేదు. ఈ క్రమంలో సోషల్ మీడియాలో పలు మీమ్స్ వెల్లువెత్తాయి. మైసూర్పాక్ పేరులోని ‘పాక్�
పహల్గాం ఉగ్రదాడి ఘటన దురదృష్టకరమంటూనే పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ మళ్లీ భారత్పై నోరు పారేసుకున్నారు. 1971 యుద్ధం నాటి ఓటమికి తాము ప్రతీకారం తీర్చుకున్నామంటూ అసంబద్ధ వ్యాఖ్యలు చేశారు. భారత్-పాక�
అగ్ర నటి ఐశ్వర్యరాయ్కి కేన్స్ చిత్రోత్సవంతో సుదీర్ఘ అనుబంధం ఉంది. 2002లో ఈ వేదికపై తొలిసారి మెరిసిన ఈ ప్రపంచసుందరి ప్రతీ ఏడాది క్రమం తప్పకుండా హాజరవుతూ వీక్షకుల్ని మెస్మరైజ్ చేస్తున్నది. ప్రస్తుతం జరు�
PM Modi | ‘నా నరాల్లో రక్తం కాదు సిందూరం మరుగుతోంది’ అని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) వ్యాఖ్యానించారు. పహల్గాం ఉగ్రదాడి (Pahalgam Terror Attack), ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor)పై ప్రధాని తాజాగా స్పందించారు.
S Jaishankar | పహల్గామ్ ఉగ్రదాడి ఘటనపై విదేశాంగ శాఖ మంత్రి ఎస్. జై శంకర్ (S Jaishankar) తాజాగా స్పందించారు. పాక్ ఆర్మీ చీఫ్ (Pak Army chief) ఆసిమ్ మునీర్ (Asim Munir)పై సంచలన ఆరోపణలు చేశారు.
Sindhu River | పహల్గాం ఉగ్ర దాడి నేపథ్యంలో సింధూ జలాల సరఫరాను నిలిపివేస్తూ భారత్ తీసుకున్న నిర్ణయంతో సింధు ప్రావిన్స్లో నీటికి తీవ్ర కటకట ఏర్పడింది. నీళ్లు లేకపోవడంతో సింధూ ప్రాంతవాసులు ఎదురు తిరిగారు. పాక్ �
బుధవారం పొద్దున్నే.. మత్తు కండ్లు నలుసుకుంటా టీవీ దిక్కు చూస్తే ‘ఆపరేషన్ సిందూర్' అని ఇంగ్లిష్ టైటిల్ గంభీరంగా కనిపించింది. రెండు ‘ఓ’ అక్షరాల్లో ఒక దానిలో కుంకుమ భరిణ.. మరో ‘ఓ’లో ఒలికిపడిన కుంకుమతో భా�
పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత్-పాకిస్థాన్ దేశాల మధ్య జరిగిన సైనిక ఘర్షణల వల్ల నియంత్రణ రేఖ వెంబడి జరిగిన నష్టాన్ని నేతలు, అధికారులు అంచనా వేస్తున్నారు.