పహల్గాం ఉగ్ర దాడిని (Pahalgam Terror Attack) బ్రిక్స్ దేశాలు (BRICS) తీవ్రంగా ఖండించాయి. ఉగ్రదాడులు ఎక్కడ జరిగినా ముక్త కంఠంతో ఖండిస్తున్నామని, టెర్రరిజం ఏ రూపంలో ఉన్న వ్యతిరేకిస్తున్నామని స్పష్టం చేశాయి.
Pahalgam terror attack | జమ్ము కశ్మీర్లోని పహల్గాంలో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడి (Pahalgam terror attack)ని క్వాడ్ నేతలు (Quad leaders) తీవ్రంగా ఖండించారు.
Rajnath Singh | చైనాలోని కింగ్డావోలో జరుగుతున్న షాంఘై సహకార సంస్థ (SCO) రక్షణ మంత్రుల సమావేశానికి కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ (Rajnath Singh) హాజరయ్యారు.
Gautam Adani | జమ్ము కశ్మీర్లోని పహల్గాం ఉగ్రదాడికి (Pahalgam Terror Attack) భారత్ ధీటుగా సమాధానం చెప్పిన విషయం తెలిసిందే. భారత దళాలు చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ (Operation Sindoor)ను ప్రముఖ పారిశ్రామిక వేత్త గౌతమ్ అదానీ (Gautam Adani) ప్రశంసి�
NIA remand | పహల్గాం ఉగ్రదాడి (Pahalgam terror attack) కి పాల్పడిన నలుగురు ముష్కరులకు ఆశ్రయమిచ్చిన నిందితులను జమ్ము కోర్టు (Jammu Court) ఐదు రోజులపాటు ఎన్ఐఏ రిమాండ్కు అప్పగించింది.
Pahalgam | జమ్ము కశ్మీర్ (Jammu and Kashmir)లోని ప్రముఖ పర్యాటక ప్రాంతం పహల్గాం (Pahalgam)కు పర్యాటకులు (Tourists) క్యూ కడుతున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను జమ్ము కశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా (Omar Abdullah) ఎక్స్ వేదికగా షేర్ చేశ�
Arrest | పహల్గాం (Pahalgam) లో పర్యాటకులే లక్ష్యంగా కాల్పులు జరిపి 26 మందిని పొట్టనపెట్టుకున్న ఉగ్రవాదుల (Terrorists) కు ఆశ్రయం కల్పించిన ఇద్దరిని ఇవాళ (ఆదివారం) ఉదయం నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) అధికారులు అరెస్ట్ చే�
పహల్గాం ఉగ్రదాడికి కారణమై, ఉగ్రవాదాన్ని ఎగదోస్తున్న పాకిస్థాన్ను అంతర్జాతీయ సమాజం ముందు దోషిగా నిలబెడతామని మోదీ ప్రభుత్వం ప్రతినబూనింది. అయితే, ఆ వాగ్దానాలు మాటలకే పరిమితమయ్యాయి గానీ, కార్యరూపం దాల్చ
పహల్గాం ఉగ్రదాడికి సంబంధించి పాకిస్థాన్ గూఢచర్యం ఆనవాళ్లు దేశంలో ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. పాక్ ఐఎస్ఐకి గూఢచర్యం చేస్తూ.. భారత్కు సంబంధించిన కీలక సమాచారాన్ని చేరవేస్తున్నారన్న ఆరోపణలతో నెల రో�
Jairam Ramesh | పహల్గాం (Pahalgam) ఉగ్రదాడి (Terror attack) అనంతరం భారత్ (Bharat), పాకిస్థాన్ (Pakistan) దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలను తానే తగ్గించానని అమెరికా అధ్యక్షుడు (US President) డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) పదేపదే ప్రకటించుకుంటుండటంపై ప్రతిపక�
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై శివసేన (యూబీటీ) ఎంపీ సంజయ్ రౌత్ శుక్రవారం తీవ్ర విమర్శలు చేశారు. పహల్గాంలో ఆరుగురు ఉగ్రవాదులు ఇంకా పరారీలో ఉన్నారని, వారు బీజేపీలో చేరుతారేమోనని ఆరోపించారు. ‘ఆరుగురు తీవ