Pahalgam Terror Attack | ఏప్రిల్ 22న పహల్గాంలో ఉగ్రదాడి (Pahalgam Terror Attack) జరిగిన విషయం తెలిసిందే. ఈ దాడి ఘటనపై దర్యాప్తులో తాజాగా కీలక విషయాలు వెల్లడయ్యాయి. 26 మందిని పొట్టనపెట్టుకున్న ఉగ్రవాదులు.. దాడి అనంతరం గాల్లోకి కాల్పులు జ
PM Modi | జమ్ము కశ్మీర్లోని పహల్గాంలో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడిని (Pahalgam Terror Attack) ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) మరోసారి తీవ్రంగా ఖండించారు.
పహల్గాం ఉగ్ర దాడిని (Pahalgam Terror Attack) బ్రిక్స్ దేశాలు (BRICS) తీవ్రంగా ఖండించాయి. ఉగ్రదాడులు ఎక్కడ జరిగినా ముక్త కంఠంతో ఖండిస్తున్నామని, టెర్రరిజం ఏ రూపంలో ఉన్న వ్యతిరేకిస్తున్నామని స్పష్టం చేశాయి.
Pahalgam terror attack | జమ్ము కశ్మీర్లోని పహల్గాంలో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడి (Pahalgam terror attack)ని క్వాడ్ నేతలు (Quad leaders) తీవ్రంగా ఖండించారు.
Rajnath Singh | చైనాలోని కింగ్డావోలో జరుగుతున్న షాంఘై సహకార సంస్థ (SCO) రక్షణ మంత్రుల సమావేశానికి కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ (Rajnath Singh) హాజరయ్యారు.
Gautam Adani | జమ్ము కశ్మీర్లోని పహల్గాం ఉగ్రదాడికి (Pahalgam Terror Attack) భారత్ ధీటుగా సమాధానం చెప్పిన విషయం తెలిసిందే. భారత దళాలు చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ (Operation Sindoor)ను ప్రముఖ పారిశ్రామిక వేత్త గౌతమ్ అదానీ (Gautam Adani) ప్రశంసి�
NIA remand | పహల్గాం ఉగ్రదాడి (Pahalgam terror attack) కి పాల్పడిన నలుగురు ముష్కరులకు ఆశ్రయమిచ్చిన నిందితులను జమ్ము కోర్టు (Jammu Court) ఐదు రోజులపాటు ఎన్ఐఏ రిమాండ్కు అప్పగించింది.
Pahalgam | జమ్ము కశ్మీర్ (Jammu and Kashmir)లోని ప్రముఖ పర్యాటక ప్రాంతం పహల్గాం (Pahalgam)కు పర్యాటకులు (Tourists) క్యూ కడుతున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను జమ్ము కశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా (Omar Abdullah) ఎక్స్ వేదికగా షేర్ చేశ�
Arrest | పహల్గాం (Pahalgam) లో పర్యాటకులే లక్ష్యంగా కాల్పులు జరిపి 26 మందిని పొట్టనపెట్టుకున్న ఉగ్రవాదుల (Terrorists) కు ఆశ్రయం కల్పించిన ఇద్దరిని ఇవాళ (ఆదివారం) ఉదయం నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) అధికారులు అరెస్ట్ చే�
పహల్గాం ఉగ్రదాడికి కారణమై, ఉగ్రవాదాన్ని ఎగదోస్తున్న పాకిస్థాన్ను అంతర్జాతీయ సమాజం ముందు దోషిగా నిలబెడతామని మోదీ ప్రభుత్వం ప్రతినబూనింది. అయితే, ఆ వాగ్దానాలు మాటలకే పరిమితమయ్యాయి గానీ, కార్యరూపం దాల్చ
పహల్గాం ఉగ్రదాడికి సంబంధించి పాకిస్థాన్ గూఢచర్యం ఆనవాళ్లు దేశంలో ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. పాక్ ఐఎస్ఐకి గూఢచర్యం చేస్తూ.. భారత్కు సంబంధించిన కీలక సమాచారాన్ని చేరవేస్తున్నారన్న ఆరోపణలతో నెల రో�
Jairam Ramesh | పహల్గాం (Pahalgam) ఉగ్రదాడి (Terror attack) అనంతరం భారత్ (Bharat), పాకిస్థాన్ (Pakistan) దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలను తానే తగ్గించానని అమెరికా అధ్యక్షుడు (US President) డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) పదేపదే ప్రకటించుకుంటుండటంపై ప్రతిపక�