బుధవారం పొద్దున్నే.. మత్తు కండ్లు నలుసుకుంటా టీవీ దిక్కు చూస్తే ‘ఆపరేషన్ సిందూర్' అని ఇంగ్లిష్ టైటిల్ గంభీరంగా కనిపించింది. రెండు ‘ఓ’ అక్షరాల్లో ఒక దానిలో కుంకుమ భరిణ.. మరో ‘ఓ’లో ఒలికిపడిన కుంకుమతో భా�
పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత్-పాకిస్థాన్ దేశాల మధ్య జరిగిన సైనిక ఘర్షణల వల్ల నియంత్రణ రేఖ వెంబడి జరిగిన నష్టాన్ని నేతలు, అధికారులు అంచనా వేస్తున్నారు.
పహల్గాం మారణహోమం అనంతరం భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ సైనిక చర్య నేపథ్యంలో భారత్-పాకిస్థాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు తలెత్తిన సంగతి తెలిసిందే. ఈ ఉద్రిక్తతల సమయంలో పాకిస్థాన్ అనాలోచితంగా అణ్వస్ర్�
ఆపరేషన్ సిందూర్, తదనంతర పరిణామాల నేపథ్యంలో వాస్తవాలను తెలుసుకునేందుకు, పరిస్థితులపై చర్చించేందుకు పార్లమెంట్లో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని విపక్షాలు చేస్తున్న డిమాండ్కు అధికార బీజేపీ విముఖ�
Chardham Yatra | చార్ధామ్ యాత్ర ఈ ఏడాది ఏప్రిల్ 30వ తేదీన ప్రారంభమైన సంగతి తెలిసిందే. గత సీజన్తో పోలిస్తే ఈ సారి చార్ధామ్ యాత్రలో పాల్గొనే వారి సంఖ్య బాగా తగ్గిందని డెహ్రాడూన్కు చెందిన ఎస్డీసీ ఫౌండేషన�
Pahalgam attack | పహల్గాం ఉగ్రదాడి (Pahalgam terror attack) ఘటన నేపథ్యంలో తిరుమల ఆలయంలో భద్రతను( Security ) మరింత బలోపేతం చేయడమే భద్రతా ఆడిట్ ఉద్దేశమని డీఐజీ డాక్టర్ షెమూషి అన్నారు.
ఆపరేషన్ సిందూర్ తొలి అంకం ముగిసింది. పాకిస్థాన్ను భారతసైన్యం కోలుకోలేని విధంగా దెబ్బతీసి, ప్రపంచానికి తన శక్తి ఏమిటో చాటిచెప్పింది. పహల్గాం పరిణామాలు ఇంత దారుణంగా ఉంటాయని పాక్ రాజకీయ ప్రభుత్వం ఊహి�
కార్గిల్ యుద్ధం అనంతరం అప్పటి వాజ్పేయి ప్రభుత్వం వెంటనే సమీక్షా కమిటీని ఏర్పాటు చేసిన తరహాలోనే పహల్గాం ఉగ్ర దాడిపై నరేంద్ర మోదీ ప్రభుత్వం అటువంటి ప్రక్రియ ఏదైనా తీసుకుంటుందా అని కాంగ్రె స్ ప్రశ్నిం
పాకిస్థాన్పై భారత్ పైచేయి సాధించినప్పటికీ, ‘కాల్పుల విరమణ’పై మోదీ ప్రభుత్వం అంగీకారం తెలుపడం యావత్ జాతి జనులను విస్మయానికి గురి చేసింది. మోదీ ప్రభుత్వ నిర్ణయంపై రాజకీయ నాయకులు, విద్యావేత్తలు, మేధావ�
గత నెల పహల్గాంలో 26 మంది పర్యాటకులను పొట్టనబెట్టుకున్న ముగ్గురు ఉగ్రవాదుల ఆచూకీ తెలియజేస్తే రూ.20 లక్షల బహుమతి ఇస్తామంటూ మంగళవారం అధికారులు ప్రకటించారు.