పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా మన సైన్యం చేపట్టిన ఆపరేషన్ సింధూర్తో ప్రతి భారతీయుడి హృదయం ఉప్పొంగింది. ఉగ్రవాదాన్ని భారత్పైకి ఎగదోస్తున్న పాకిస్థాన్కు సరైన సమయంలో సరైన రీతిలో బుద్ధి చెప్పడంతో �
పాకిస్థాన్ ప్రేరేపిత జీహాదీ ఉగ్ర మూకలు పహల్గాంలో 26 మంది అమాయక పర్యాటకులను కాల్చి చంపడంపై దేశమంతటా తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. 370వ అధికరణం రద్దు తర్వాత ఇతర రాష్ర్టాల ప్రజలు కశ్మీర్ పర్యటనకు వస్తూ
Operation Sindoor | పాకిస్థాన్ (Pakistan) లో, పాకిస్థాన్ ఆక్రమిత జమ్ముకశ్మీర్ (PoJK) లో ఉగ్రవాద స్థావరాలే లక్ష్యంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) అప్పుడే ముగిసిపోలేదని కేంద్రం ప్రకటించింది. ఆపరేషన్ సిందూర్ మ
భవిష్యత్తులో ఉగ్రదాడులు జరగకుండా అడ్డుకునే లక్ష్యంతోనే పాకిస్థాన్లోని ఉగ్ర స్థావరాలను భారత రక్షణ దళాలు కూల్చివేశాయని విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ బుధవారం తెలిపారు.
పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకార చర్యగా భారత త్రివిధ దళాలు చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్'ను ముందుండి నడిపించడంలో జాతీయ భద్రత సలహాదారు అజిత్ దోవల్ కీలక పాత్ర పోషించారు. ఆపరేషన్లో భాగంగా త్రివిధ దళాల మధ్య సమ�
పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్'పై బాధిత కుటుంబాల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఏప్రిల్ 22న పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో మొత్తం 26 మంది ప్రాణాలు కోల్పోయారు.
పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత ప్రభుత్వం చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్'కు యావత్ సినీ ప్రపంచం మద్దతుగా నిలుస్తున్నది. ఉగ్రదాడికి సరైన సమాధానమిదని సినీ ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. భారత సైన
Jaish-e headquarters | పెహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంతో రగిలిపోయిన భారత్.. అందుకు ప్రతీకారం తీర్చుకుంది. భారత్ జరిపిన ఈ దాడుల్లో జైషే ఉగ్రసంస్థ (Jaish-e headquarters) ప్రధాన కేంద్రం పూర్తిగా ధ్వంసమైంది.
All Party Meet | పెహల్గామ్ ఉగ్రదాడికి ‘ఆపరేషన్ సిందూర్’ (Operation Sindoor)తో భారత్ ప్రతీకారం తీర్చుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది.
Foreign Media | పెహల్గామ్ ఉగ్రదాడికి పాక్పై భారత్ ప్రతీకారం తీర్చుకుంది. మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ‘ఆపరేషన్ సిందూర్’ (Operation Sindoor) పేరుతో దాయాదిదేశంపై మెరుపు దాడులు చేసింది. ఈ దాడులపై అంతర్జాతీయ మీడియా (Fore
Operation Sindoor | పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఉన్న ఉగ్రస్థావరాలను లక్ష్యంగా చేసుకుని భారత సైన్యం ఆపరేషన్ సిందూర్ పేరుతో మెరుపుదాడులు చేసిన సంగతి తెలిసిందే.