పహల్గాం ఉగ్రదాడికి సమాధానంగా పాకిస్థాన్పై భారత్ సైనిక దాడి జరపవచ్చని జోరుగా ఊహాగానాలు సాగుతున్న వేళ ప్రధాని నరేంద్ర మోదీతో జాతీయ భద్రతా సలహాదారు(ఎన్ఎస్ఏ) అజిత్ ధోవల్ మంగళవారం సమావేశమయ్యారు. గడచి
Security Mock Drills | రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో ఆపరేషన్ అభ్యాస్( Operation Abhyaas ) పేరుతో డిఫెన్స్ మాక్ డ్రిల్ నిర్వహించేందుకు రంగం సిద్ధమైంది. ఈ కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్ నగరమంతా సాయంత్రం 4 గంటలకు స
Rahul Gandhi | గత నెల 22న జమ్ము కశ్మీర్లోని పెహల్గామ్లో జరిగిన ఉగ్రదాడి (Pahalgam terror attack)లో లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్ (Lt Vinay Narwal) ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బాధిత కుటుంబాన్ని కాంగ్రెస్ అగ్రనేత, లోక�
Pahalgam attack | పహల్గాం (Pahalgam) ఉగ్రదాడి (Terror attack) లో మరణించిన వారి కుటుంబాలకు అసోం (Assam) ప్రభుత్వం రూ.5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించింది. ఈ మేరకు అసోం కేబినెట్ (Assam cabinet) మంగళవారం తీర్మానం చేసింది.
Mock Drills | పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఈ క్రమంలో ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొన్నది.
Abdul Basit | పెహల్గామ్ ఉగ్రదాడి (Pahalgam terror attack) తర్వాత భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. ఈ క్రమంలో పాకిస్థాన్ దౌత్యవేత్త ఒకరు చేసిన ట్వీట్ ఇప్పుడు సంచలనంగా మారింది.
పహల్గాం ఉగ్ర దాడి తర్వాత భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో రక్షణ శాఖ కార్యదర్శి రాజేష్ కుమా ర్ సోమవారం ప్రధాని నరేంద్ర మోదీని కలుసుకున్నారు.
పహల్గాం ఉగ్రదాడిలో పాల్గొన్న ముష్కరులు అడవులు, పర్వతాల్లో స్థావరాలు నిర్మించుకొని మాటు వేయటంలో నిపుణులని తేలింది. జమ్ము కశ్మీర్ జైళ్లలోని టెర్రరిస్టుల ఇంటరాగేషన్లో ఈ కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయ�
జమ్ము కశ్మీర్లోని పూంఛ్ జిల్లా, సురాన్కోట్లో ఉగ్రవాద స్థావరాన్ని భద్రతా దళాలు, పోలీసులు గుర్తించారు. పహల్గాం ఉగ్రవాదుల కోసం పెద్ద ఎత్తున గాలింపు చర్యలు జరుపుతుండగా, ఉగ్రవాద స్థావరం బయటపడింది.
ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. నిర్మల్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్తో కలిసి దరఖాస్తులు స్వీకరిం�
Pakistan violates ceasefire | పెహల్గామ్ ఉగ్రదాడి (Pahalgam attack) తర్వాత భారత్, పాకిస్థాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. నియంత్రణ రేఖ వెంబడి దాయాది దేశం పాకిస్థాన్ నిత్యం కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తూ�
Himanshi Narwal | గత నెల 22న జమ్ము కశ్మీర్లోని పెహల్గామ్లో జరిగిన ఉగ్రదాడిలో లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్ (Lt Vinay Narwal) ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.
Military Training | పెహల్గామ్ ఉగ్రదాడి (Pahalgam Terror Attack) కేసు దర్యాప్తులో మరో కీలక విషయం వెల్లడైంది. ఈ దాడికి పాల్పడిన ఉగ్రవాదులు పాకిస్థాన్ (Pakistan)లో మిలిటరీ శిక్షణ (Military Training) పొందినట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు.