Cyber Attacks | వారం రోజుల క్రితం జమ్ము కశ్మీర్లోని పెహల్గామ్లో జరిగిన ఉగ్రదాడితో దేశం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ ఘటన తర్వాత భారత్లో సైబర్ దాడులు (Cyber Attacks) భారీగా పెరిగినట్లు తాజాగా వెల్లడైంది.
Air India | పెహల్గామ్ ఉగ్రదాడితో భారత్-పాకిస్థాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పాక్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో.. భారత్కు చెందిన ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా (Air India)కు భ�
JD Vance | పెహల్గామ్ ఉగ్రదాడితో భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు తలెత్తిన విషయం తెలిసిందే. రెండు దేశాల మధ్య నెలకొన్న తాజా పరిణామాలపై అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ (JD Vance) తాజాగా స్పందించారు.
Mahesh Babu Son | పహల్గాం ఉగ్రదాడిని భారతీయులు అంత ఈజీగా మరిచి పోలేకపోతున్నారు. పాకిస్తాన్కి తగిన బుద్ది చెప్పేందుకు కేంద్ర ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. ఇప్పటికే కీలకమైన సింధూ నదీ జలాల ఒప్ప�
పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత్-పాక్ మధ్య యుద్ధం జరగవచ్చన్న ప్రచారం ప్రపంచవ్యాప్తంగా జోరందుకున్నది. ఈ నేపథ్యంలో అమెరికా గూఢచార సంస్థ సీఐఏ (సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ) నుంచి బయటబడిన ఓ రహస్య పత్ర�
పహల్గాం ఉగ్రదాడిపై న్యాయ విచారణ జరిపించాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)పై విచారణకు సుప్రీంకోర్టు గురువారం తిరస్కరించింది. ఈ కీలక సమయంలో దేశంలోని పౌరులంతా ఐకమత్యంగా ఉగ్రవాదంపై పోరాడాలన
దేశంలో ఉగ్రవాదుల ప్రతి చర్యకు తమ ప్రభుత్వం సరైన, కచ్చితమైన సమాధానం ఇస్తుందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా హెచ్చరించారు. పహల్గాం దాడి అనంతరం ఆయన తొలిసారిగా గురువారం అస్సాంలో జరిగిన సభలో బహిరంగ వ్యాఖ్యలు చ�
పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో ఏఐఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. పాక్ ఉగ్రవాద కార్యకలాపాలకు ముగింపు పలకాలని, ఈసారి భారత్ కేవలం పాక్ భూభాగంలోకి ప్రవేశించి మ�
పహల్గాం ఉగ్రదాడిపై భారత్ పలు ఆంక్షలు విధించిన నేపథ్యంలో ప్రతీకార ఆంక్షలకు దిగిన పాకిస్థాన్ తాజాగా దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ఎఫ్ఎం స్టేషన్లలో భారత్కు చెందిన పాటల ప్రసారాన్ని గురువారం నుంచి నిలిపివ�
Pahalgam Terror Attack: పెహల్గామ్ ఉగ్రదాడి ఘటనపై రిటైర్డ్ జడ్జీతో న్యాయ విచారణ చేపట్టాలని దాఖలైన పిటీషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. జస్టిస్ సూర్య కాంత్, ఎన్కే సింగ్తో కూడిన ధర్మాసనం ఆ పిటీషన్న
Pakistani Army | పెహల్గామ్ ఉగ్రదాడితో పొరుగుదేశం పాకిస్థాన్పై భారత్ ఆంక్షలు కొనసాగిస్తోంది. ఇప్పటికే ఆ దేశానికి చెందిన పలువురు ట్విట్టర్ అకౌంట్లు, పలు యూట్యూబ్ ఛానళ్లపై బ్యాన్ విధించిన విషయం తెలిసిందే.
పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్థాన్, భారత్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న క్రమంలో బుధవారం ప్రధాని నరేంద్ర మోదీ కేంద్రమంత్రులతో వరుస సమావేశాలు నిర్వహించారు.