పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్ జాతీయులు, వలసదారులను స్వదేశానికి పంపేందుకు కేంద్రం చర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కశ్మీర్ అధికార యంత్రాంగం 60 మంది పాకిస్థానీయులతో సిద్ధం చేసిన జాబితా�
పహల్గాం ఉగ్రదాడి దరిమిలా భారత్తో ఉద్రిక్తతలు పెరిగిన తరుణంలో జమ్ము కశ్మీరులోని నియంత్రణ రేఖ (ఎల్వోసీ) వెంబడి పాకిస్థానీ బలగాలు సోమవారం రాత్రి వరుసగా ఐదో రోజు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించాయి. ప�
పహల్గాం ఉగ్రదాడికి సంబంధించి బాధితులు, ప్రత్యక్ష సాక్షుల నుంచి భద్రతా బలగాలు, దర్యాప్తు బృందాలు కీలక విషయాలను సేకరిస్తున్నారు. పర్యాటకులు తప్పించుకోకుండా బైసరన్ వ్యాలీలో ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్స్న�
Pahalgam Terror Attack | జమ్ము కశ్మీర్లో జరిగిన ఉగ్రదాడిపై దేశవ్యాప్తంగా పలువురు సినీ ప్రముఖులు స్పందిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ కూడా ఈ దాడిని ఖండిస్తూ.. ఉగ్రవాదంపై బదులు తీ�
ఉగ్రదాడిలో ప్రాణాలు విడిచిన వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ ఇవాళ చాంబర్ ఆఫ్ కామర్స్ పెద్దపల్లి విశ్వహిందూ పరిషత్ భజరంగ్ దళ్, బీజేపీ పార్టీల ఆధ్వర్యంలో పెద్దపల్లి బంద్కు పిలుపునిచ్చాయి.
ఈ నే�
Airspace | పెహల్గామ్ ఉగ్రదాడితో భారత్ కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది. ఇప్పటికే ఇస్లామాబాద్పై పలు ఆంక్షలను విధించిన విషయం తెలిసిందే. తాజాగా పాక్ విమానాలకు (Pak airlines) భారత గగనతలం (Airspace) మూసివేత దిశగా కేంద్రం అడుగులు
Pahalgam Attack | పెహల్గామ్ ఉగ్రదాడికి (Pahalgam Attack) సంబంధించి ఓ కొత్త వీడియో వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. అయితే, ఆ వీడియో పలు అనుమానాలకు తావిస్తోంది.
Terror Attacks | పెహల్గామ్ ఉగ్రదాడి (Pahalgam Terror Attack)తో కశ్మీర్ ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. కశ్మీర్లోని పలు పర్యాటక ప్రాంతాలను మూసివేసింది.
రక్షణ రంగంలో సైన్యం మీద భారత్ పెడుతున్న ఖర్చు పాకిస్థాన్ కన్నా తొమ్మిది రెట్లు అధికమని స్వీడన్కు చెందిన ఒక సంస్థ సోమవారం వెల్లడించింది. పహల్గాం దాడి అనంతరం భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న
జమ్ము కశ్మీరులోని పహల్గాంలో 26 మంది పర్యాటకులను బలిగొన్న ఉగ్రవాదుల కోసం భద్రతా దళాల వేట కొనసాగుతోంది. గడచిన ఐదు రోజులలో కనీసం నాలుగుసార్లు ఉగ్రవాదుల ఆచూకీని భద్రతా దళాలు గుర్తించాయి. ఒక సందర్భంలో భద్రతా �
పహల్గాం ఉగ్రదాడిపై కాంగ్రెస్ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, కాంగ్రెస్ అగ్రనాయకురాలు ప్రియాంకాగాంధీ భర్త రాబర్ట్ వాద్రాను మొదలుకుని కాంగ్రెస్ నేత
పహల్గాం ఉగ్రదాడికి సమాధానంగా భారత్ నుంచి ప్రతీకార దాడులు జరుగుతాయన్న భయంతో పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీరు (పీవోకే) వ్యాప్తంగా ఉన్న అనేక ఉగ్రవాద స్థావరాలను ఖాళీ చేయిస్తూ వారిని సైనిక శిబిరాలలోకి, బంకర్లల�
తప్పుడు, రెచ్చగొట్టే, సున్నితమైన మతపరమైన అంశాల కంటెంట్ను ప్రసారం చేస్తున్నాయని ఆరోపిస్తూ కేంద్రం 16 పాకిస్థాన్ యూట్యూబ్ చానళ్లపై సోమవారం నిషేధం విధించింది. ఇందులో పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షోయబ్ �