Vaishno Devi | పహల్గాంలో ఉగ్రదాడి తర్వాత కత్రా శ్రీమాతా వైష్ణోదేవి ఆలయంలో భక్తుల రద్దీ భారీగా తగ్గిపోయింది. సాధారణ సమయాల్లో దేశం నలుమూలల నుంచి సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చేవారు. ప్రస్తుతం �
Terror attack | పహల్గాం (Pahalgam) సమీపంలోని బైసరన్ లోయలో జరిగిన ఉగ్రదాడి (Terror attack) యావత్ దేశాన్ని ఉలిక్కిపాటుకు గురిచేసింది. పర్యాటకులే లక్ష్యంగా ఉగ్రవాదులు (Terrorists) జరిపిన ఈ మారణహోమంపై దర్యాప్తు కొనసాగుతోంది.
పహల్గాం ఉగ్రదాడితో భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరుకున్న వేళ..సరిహద్దుల్లో ఉద్రిక్తత కొనసాగుతున్నది. దాయాది సైన్యం వరుసగా రెండో రోజు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి కవ్విం
Candle rally | ఉగ్రవాదుల దాడిలో అమరులైన వారికి నివాళిగా ఇవాళ సాయంత్రం దత్తగిరి మహారాజ్ ఆశ్రమ ఆవరణలో వేద పాఠశాల విద్యార్థులతో కలిసి కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు.
Indian Military | పెహల్గామ్ ఉగ్రదాడి (Pahalgam Terror Attack)తో భారత్ - పాకిస్థాన్ (Pakistan) మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్కు భారత ఆర్మీ (Indian Army) బలమైన సందేశాన్ని పంపింది.
The Resistance Front | పెహల్గామ్ ఉగ్రదాడితో లష్కరే తోయిబా అనుబంధ సంస్థ అయిన ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (The Resistance Front) వ్యవహారం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో ఆ ఉగ్రసంస్థ చరిత్ర గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
పహల్గాం ఉగ్రదాడి ఘటన నేపథ్యంలో భారత్, పాకిస్థాన్ మధ్య సంబంధాలు పూర్తిగా దిగజారాయి. ఒప్పందాల నిలిపివేత, పౌరుల గెంటివేత వంటి కఠిన నిర్ణయాలను ఇరు దేశాలూ తీసుకొన్నాయి. ఈ క్రమంలో భారత్-పాక్ మధ్య సైనిక చర్�
పహల్గాం ఉగ్రదాడిలో పాకిస్థాన్ టెర్రరిస్టులకే కాక మరికొందరి హస్తం కూడా ఉంచవచ్చునన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్పై హమాస్ జరిపిన దాడి తరహాలోనే ఇప్పుడు పహల్గాంలో కూడా దాడి జ�
పహల్గాం ఉగ్ర దాడి నేపథ్యంలో భారత్, పాకిస్థాన్ సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గురువారం రాత్రి జమ్ముకశ్మీర్లోని వాస్తవాధీన రేఖ (ఎల్వోసీ) వెంబడి పాకిస్థాన్ సైనికులు కాల్పులకు తె
పహల్గాం ఉగ్ర దాడి వెనుక ఉన్న సూత్రధారులను మట్టుబెట్టే ఆపరేషన్లో భారత్ తొలి విజయం సాధించింది. జమ్ము కశ్మీరులోని బందిపొరాలో శుక్రవారం జరిగిన ఎన్కౌంటర్లో లష్కరే తాయిబా టాప్ కమాండర్ అల్తాఫ్ లల్లీ హ