పెహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో కేంద్ర నిఘా వర్గాలు ఆయా రాష్ర్టాలను అప్రమత్తం చేశాయి. దేశవ్యాప్తంగా మరిన్ని దాడులు జరిగే అవకాశం ఉందని చెప్పడంతో తెలంగాణ పోలీసు శాఖ అప్రమత్తమైంది.
పహల్గాం ఉగ్ర దాడిలో భద్రతా లోపాలు ఉన్న మాట నిజమేనని కేంద్ర హోం మంత్రి అమిత్ షా గురువారం జరిగిన అఖిల పక్ష సమావేశంలో ఒప్పుకున్నారని అధికార వర్గాలు వెల్లడించాయి.
పాక్తో ఉద్రిక్తతల వేళ భారత నేవీ కూడా అప్రమత్తమైంది. తాజాగా గైడెడ్ మిసైల్ డెస్ట్రాయర్ ఐఎస్ఎస్ సూరత్ తొలిసారిగా గగనతలంలో వస్తున్న సీ స్కిమ్మింగ్ టార్గెట్ను అత్యంత కచ్చితత్వంతో ఛేదించింది.
భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు తలెత్తిన నేపథ్యంలో భారతీయ వైమానిక దళం(ఐఏఎప్) గురువారం సెంట్రల్ సెక్టార్ వ్యాప్తంగా ఆపరేషన్ ఆక్రమణ్ పేరిట భారీ స్థాయిలో వైమానిక విన్యాసాలు నిర్వహించింది.
కశ్మీర్లో జరిగిన ఉగ్రదాడిని యావత్ సినీరంగం ఖండించింది. అమాయక పర్యాటకులను బలితీసుకోవడం హేయమైన చర్య అంటూ పలువురు సినీ ప్రముఖులు సోషల్మీడియా వేదికగా స్పందించారు. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్థాన�
పహల్గాం ఉగ్ర దాడి అనంతరం గురువారం మొట్టమొదటిసారి బహిరంగంగా స్పందించిన ప్రధాని నరేంద్ర మోదీ ఆ దాడిలో పాల్గొన్న ఉగ్రవాదులు, దాడి వెనుక ఉన్న సూత్రధారులకు తీవ్రమైన హెచ్చరికలు జారీచేశారు.
పహల్గాం ఉగ్రదాడితో పాకిస్థాన్, భారత్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న క్రమంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా, విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో గురువారం సమావేశమయ్యారు.
హెడ్కోచ్, బీజేపీ మాజీ ఎంపీ గౌతం గంభీర్ను చంపేస్తామంటూ బెదిరింపులు వచ్చాయి. ఐఎస్ఐఎస్ కశ్మీర్ అనే అనుమానాస్పద ఐడీ నుంచి ‘ఐ కిల్ యూ’ అని రెండు ఈ-మెయిల్స్ వచ్చినట్టు గంభీర్.. ఢిల్లీ పోలీసులకు ఫిర్యా�
ఈ నెల 22న జమ్ముకశ్మీర్లోని అనంత్నాగ్ జిల్లా పహల్గాంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన బైసరన్లో ఉగ్రవాదులు నరమేదానికి పాల్పడి 26 మంది పర్యాటకులను హతమార్చిన సంగతి తెలిసిందే. ఈ ఉగ్రదాడి�
పహల్గాం ఉగ్రదాడి దోషులను కఠినంగా శిక్షించాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మైనార్టీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎండీ.యాకూబ్ పాషా అన్నారు. దాడి ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గురువారం ఆయన స్పందిస్తూ..
BCCI | పహల్గాంలో ఉగ్రదాడి ఘనత తర్వాత బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకున్నది. పాకిస్తాన్తో ఇకపై ఎలాంటి ద్వైపాక్షిక ఆడబోదని బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా స్పష్టం చేశారు.
Prakash Raj | కాశ్మీర్ పహాల్గాం ప్రాంతంలో జరిగిన ఊచ కోత దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. టెర్రరిస్ట్లు జరిపిన దాడిలో 28కి మందికి పైగా మరణించారు. అడిగిమరీ అనే ప్రాంతంలో నుంచి వచ్చిన పర్యాటకులను దారుణ�