జమ్ముకశ్మీర్లోని పహల్గాం ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ మధుసూదన్రావు (Madhusudan Ra) భౌతికకాయం నెల్లూరు జిల్లా కావలికి చేరుకుంది. కావలిలోని కుమ్మరవీధిలో ఆయన తల్లిదండ్రులు నివాసం ఉంటు�
Prabhas | జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్ సమీపంలోని బైసరన్ అనే అందమైన ప్రదేశంలో ఉగ్రవాదులు దాడి ఎంత భయానకం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ట్రెక్కింగ్ని ఇష్టపడే వారికి ఇది స్వర్గధామం కాగా, ఈ
పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్థాన్పై దౌత్యపరమైన చర్యలను భారత ప్రభుత్వం బుధవారం ప్రారంభించింది. సింధూ జలాల ఒప్పందాన్ని నిలిపివేయడం, పాకిస్థానీ జాతీయులకు భారత్లో ప్రవేశంపై నిషేధం విధించడం వంట
జమ్ముకశ్మీర్లో జరిపిన ఉగ్రదాడిపై పత్రికారంగం కూడా తీవ్రంగా స్పందించింది. అనేక ప్రముఖ వార్తాపత్రికలు తమ మొదటి పేజీలను నల్ల రంగులో ముద్రించి ఉగ్రదాడిపై తమ నిరసనను, బాధితులకు సంఘీభావాన్ని వ్యక్తం చేశాయ�
వాస్తవాధీన రేఖ వెంబడి పాక్ ఆక్రమిత కశ్మీర్లో(పీవోకే) 42 ఉగ్ర శిబిరాలు క్రియాశీలంగా ఉన్నాయని, వీటిలో 110 నుంచి 130 మంది ఉగ్రవాదులు మకాం వేసి ఉన్నారని నిఘా సంస్థలు అంచనా వేశాయి.
పహల్గాం ఉగ్రదాడి ఘటనతో హైదరాబాదీ టూరిస్టులు అప్రమత్తమయ్యారు. వేసవి సెలవుల నేపథ్యంలో పలు నగరవాసులు కశ్మీర్ సందర్శనకు ప్రణాళికలు చేశారు. అందులో భాగంగా ట్రావెల్స్ను ఆశ్రయించి వివిధ ప్యాకేజీల కింద టూర్�
ప్రశాంతత నెలకొంటున్నట్టు అందరూ భావిస్తున్న కశ్మీర్ లోయలో మరోసారి ఉగ్రవాదం పంజా విసరడం దిగ్భ్రమ కలిగిస్తున్నది. మతోన్మాద కర్కశ నరమేధానికి పాతికమందికి పైగా అమాయక పౌరులు బలికావడం ప్రతి ఒక్కరినీ కలచి వే�
Rajnath Singh | జమ్ముకశ్మీర్లోని పహల్గాం (Pahalgam) లో పర్యటకులపై జరిగిన ఉగ్రదాడి (Terror Attack) పై కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ (Rajnath Singh) తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. భారత్పై కుట్ర పన్నుతున్న వారిని ఊరికే వదలబోమన్నారు.
Pahalgam | కశ్మీర్లోని పెహల్గామ్లో ఉగ్రవాదులు (Pahalgam Terror Attack) ఘాతుకానికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ దాడి వెనుక పాకిస్థాన్ హస్తం ఉందనే అభిప్రాయాలు బలంగా వినిపిస్తున్నాయి. ఇటీవల ఆ దేశ ఆర్మీ చీఫ్ (Pak Army chief) అసిమ్ �
Pahalgam Terror Attack | జమ్మూకశ్మీర్లోని అనంత్నాగ్ జిల్లాలోని పహల్గాంలో జరిగిన భీకర ఉగ్రదాడిలో (Pahalgam Terror Attack) 28 మంది పర్యటకులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.