ఈ నెల 22న జమ్ముకశ్మీర్లోని అనంత్నాగ్ జిల్లా పహల్గాంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన బైసరన్లో ఉగ్రవాదులు నరమేదానికి పాల్పడి 26 మంది పర్యాటకులను హతమార్చిన సంగతి తెలిసిందే. ఈ ఉగ్రదాడి�
పహల్గాం ఉగ్రదాడి దోషులను కఠినంగా శిక్షించాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మైనార్టీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎండీ.యాకూబ్ పాషా అన్నారు. దాడి ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గురువారం ఆయన స్పందిస్తూ..
BCCI | పహల్గాంలో ఉగ్రదాడి ఘనత తర్వాత బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకున్నది. పాకిస్తాన్తో ఇకపై ఎలాంటి ద్వైపాక్షిక ఆడబోదని బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా స్పష్టం చేశారు.
Prakash Raj | కాశ్మీర్ పహాల్గాం ప్రాంతంలో జరిగిన ఊచ కోత దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. టెర్రరిస్ట్లు జరిపిన దాడిలో 28కి మందికి పైగా మరణించారు. అడిగిమరీ అనే ప్రాంతంలో నుంచి వచ్చిన పర్యాటకులను దారుణ�
జమ్ముకశ్మీర్లోని పహల్గాం ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ మధుసూదన్రావు (Madhusudan Ra) భౌతికకాయం నెల్లూరు జిల్లా కావలికి చేరుకుంది. కావలిలోని కుమ్మరవీధిలో ఆయన తల్లిదండ్రులు నివాసం ఉంటు�
Prabhas | జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్ సమీపంలోని బైసరన్ అనే అందమైన ప్రదేశంలో ఉగ్రవాదులు దాడి ఎంత భయానకం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ట్రెక్కింగ్ని ఇష్టపడే వారికి ఇది స్వర్గధామం కాగా, ఈ
పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్థాన్పై దౌత్యపరమైన చర్యలను భారత ప్రభుత్వం బుధవారం ప్రారంభించింది. సింధూ జలాల ఒప్పందాన్ని నిలిపివేయడం, పాకిస్థానీ జాతీయులకు భారత్లో ప్రవేశంపై నిషేధం విధించడం వంట
జమ్ముకశ్మీర్లో జరిపిన ఉగ్రదాడిపై పత్రికారంగం కూడా తీవ్రంగా స్పందించింది. అనేక ప్రముఖ వార్తాపత్రికలు తమ మొదటి పేజీలను నల్ల రంగులో ముద్రించి ఉగ్రదాడిపై తమ నిరసనను, బాధితులకు సంఘీభావాన్ని వ్యక్తం చేశాయ�
వాస్తవాధీన రేఖ వెంబడి పాక్ ఆక్రమిత కశ్మీర్లో(పీవోకే) 42 ఉగ్ర శిబిరాలు క్రియాశీలంగా ఉన్నాయని, వీటిలో 110 నుంచి 130 మంది ఉగ్రవాదులు మకాం వేసి ఉన్నారని నిఘా సంస్థలు అంచనా వేశాయి.
పహల్గాం ఉగ్రదాడి ఘటనతో హైదరాబాదీ టూరిస్టులు అప్రమత్తమయ్యారు. వేసవి సెలవుల నేపథ్యంలో పలు నగరవాసులు కశ్మీర్ సందర్శనకు ప్రణాళికలు చేశారు. అందులో భాగంగా ట్రావెల్స్ను ఆశ్రయించి వివిధ ప్యాకేజీల కింద టూర్�