Terrorist | కశ్మీర్లోని పెహల్గామ్లో ఉగ్రవాదులు (Pahalgam Terror Attack) ఘాతుకానికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ ఘటన మరవకముందే మరో ప్రాంతంలో ఉగ్రవాదులు (Terrorist) చొరబాటుకు యత్నించారు.
PM Modi : సౌదీ అరేబియా టూర్ నుంచి మధ్యలోనే ప్రధాని మోదీ హుటాహుటిన ఇండియాకు వచ్చేశారు. బుధవారం తెల్లవారుజామున ఢిల్లీ చేరుకున్న ఆయన పెహల్గామ్లో జరిగిన ఉగ్రదాడి గురించి ఆరా తీశారు. ఎన్ఎస్ఏ చీఫ్ అజి�
Pahalgam Terror Attack | జమ్మూ కశ్మీర్లోని అనంత్నాగ్ జిల్లా బైసరన్ లోయలో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడిలో 28 మంది ప్రాణాలు కోల్పోవడం అంతా ఉలిక్కిపడేలా చేసింది. ఈ మధ్య కాలంలో ఇంత దారుణమైన ఉగ్రదాడి ఇదే.