UNO | పహల్గాంలో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడి (Terror Attack) ని భారత్ సహా యావత్ ప్రపంచం తీవ్రంగా ఖండిస్తోంది. ఐక్యరాజ్యసమితి కూడా ఈ దాడిని హేయమైనదిగా అభివర్ణించింది.
Samantha | సమంత ఇటీవల తెగ వార్తలలో నిలుస్తూ వస్తుంది. విడాకులు, అనారోగ్యం, కాంట్రవర్షియల్ కామెంట్స్తో సమంత పేరు నెట్టింట మారుమ్రోగుతూనే ఉంది. పోప్ ప్రాన్సిస్ చెప్పారంటూ ఆమె ఇన్స్టాలో చేసిన పోస్ట్ �
జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో టూరిస్టులపై జరిగిన ఉగ్రవాద దాడిని తీవ్రంగా ఖండిస్తున్నమనీ పెంబర్తి జామియా మజీద్ అధ్యక్షుడు మహ్మద్ అబ్దుల్ రజాక్ తెలిపారు.
Terrorism | ‘ఉగ్రవాదులకు మేం మద్దతివ్వట్లేదు. అసలు మా గడ్డపై ఉగ్రవాదులు లేరు’ అంటూ బుకాయిస్తూ వస్తున్న పాక్ (Pakistan) నిజస్వరూపం బట్టబయలైంది. ఉగ్రవాదులను పెంచి పోషించినట్లు ఆ దేశమే మీడియా సాక్షిగా ఒప్పుకుంది.
Army Uniforms | పెహల్గామ్లో (Pahalgam Attack) ఉగ్రమూక ఆర్మీ దుస్తుల్లో వచ్చి దాడికి పాల్పడిన నేపథ్యంలో ఉత్తరాఖండ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఆర్మీ, పారామిలటరీ దుస్తుల అమ్మకాలపై నిఘా పెట్టింది. ఈ మేరకు దుకాణాలకు కీలక ఆదేశా
Hafiz Saeed | మూడు రోజుల క్రితం జమ్ముకశ్మీర్లోని పహల్గాం సమీపంలోగల బైసరన్ లోయలో పర్యాటకులే లక్ష్యంగా ఉగ్రవాదులు జరిపిన దాడి యావత్ భారతదేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఏకంగా 26 మందిని పొట్టనపెట్టుకున్న ఆ �
Bandipora | బందిపొరా (Bandipora) జిల్లాలో ఎన్కౌంటర్ చేటచేసుకుంది. ఈ ఎన్కౌంటర్లో లష్కరే తోయిబాకు చెందిన టాప్ కమాండర్ (Top LeT commander) హతమయ్యారు.
Army Chief | జమ్ము కశ్మీర్లోని ప్రముఖ పర్యాటక ప్రాంతం పెహల్గామ్లో ఉగ్రదాడితో (Pahalgam Terror Attack) భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. ఈ ఉద్రిక్తతల వేళ నేడు భారత ఆర్మీ చీఫ్ జనరల్ (Army Chief General) ఉపేంద్ర ద్వివేది (Upendra Dwivedi) జమ్
Pahalgam Attack | పెహల్గామ్ నరమేధంపై (Pahalgam Attack) ఇండియన్ ఆర్మీ ప్రతీకార చర్యలకు దిగింది. ఉగ్రదాడిలో హస్తం ఉందని భావిస్తున్న ఇద్దరు టెర్రరిస్టుల ఇళ్లను ధ్వంసం చేసింది.
మరోసారి భారత్, పాక్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో జమ్ముకశ్మీర్ సరిహద్దుల్లో పాక్ కవ్వింపు చర్యలకు పాల్పిడింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిచిన పాక్ సైన్యం కాల్పులకు పాల్ప
‘కుక్క తోక వంకర’ అన్నట్టు పాక్ వక్రబుద్ధి మరోసారి బయటపడింది. 26 మంది అమాయకుల ప్రాణాలను బలిగొన్న ముష్కరులు పొరుగు దేశం ప్రేరేపితులేనన్న వాస్తవాలు ఇప్పుడిప్పుడే ప్రపంచానికి తెలిసొస్తున్నాయి. నిజానికి ప�
పహల్గాం ఉగ్రదాడికి సంబంధించి కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. దర్యాప్తు సంస్థలు వెల్లడించిన వివరాల ప్రకారం కనీసం ఐదుగురు సభ్యులతో కూడిన ముష్కర మూక ఈ దారుణంలో పాలుపంచుకుంది.