Jaish-e chief | పెహల్గామ్ ఉగ్రదాడికి భారత్ ధీటుగా బదులిచ్చింది. ఉగ్రదాడి జరిగిన 15 రోజుల తర్వాత ‘ఆపరేషన్ సిందూర్’ (Operation Sindoor) పేరుతో దాయాదిదేశంపై మెరుపు దాడులు చేసింది. ఈ దాడుల్లో జైషే మహ్మద్ చీఫ్ (Jaish chief) మౌలానా మ�
KCR | భారత సైన్యం ప్రదర్శించిన తన సైనిక పాటవానికి ఒక భారతీయుడుగా తాను గర్వపడుతున్నాని బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు.
Supriya Sule | ఆపరేషన్ సింధూర్ (Operation Sindoor) పేరుతో భారత సైన్యం (Indian Army) పాకిస్థాన్ (Pakistan) లోని ఉగ్రవాద స్థావరాలపై దాడిచేసి పదుల సంఖ్యలో ఉగ్రవాదుల (Terrorists) ను మట్టుబెట్టడంపై ‘నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (శరద్పవార్ వర్గం)
Harish Rao | భారత్ భూభాగంలో ఉగ్రవాదానికి స్థానం లేదు.. భారతదేశం ఎల్లప్పుడూ ఉన్నతంగా నిలుస్తుంది అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు పేర్కొన్నారు.
KTR | పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా ఉగ్రవాద స్థావరాలపై భారత సైన్యం మిస్సైళ్లతో మెరుపు దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు.
Operation Sindoor | పహల్గాం ఉగ్రదాడిలో భర్తలను కోల్పోయిన మహిళల ప్రతీకారానికి చిహ్నంగా ఆపరేషన్ సిందూర్ను చూడొచ్చని మాజీ సైనిక అధికారులు పేర్కొంటున్నారు. యోధులకు పెట్టే వీరతిలకం అనే అర్థం కూడా దీన�
Pakistan | పహల్గాం ఉగ్ర దాడిపై మంగళవారం జరిగిన అంతర్గత సంప్రదింపుల సమావేశంలో పాకిస్థాన్ తీరుపై ఐరాస భద్రతా మండలి మండిపడింది. ఏఎన్ఐ మీడియా కథనం ప్రకారం.. ఉగ్రదాడిలో లష్కరే తాయిబా సంస్థ ప్రమేయం ఉందా? అని మండలి �
పహల్గాం ఉగ్ర దాడి జరగడానికి మూడు రోజుల ముందు అక్కడ దాడులు జరిగే అవకాశం ఉన్నట్టు ప్రధానికి ఇంటెలిజెన్స్ నివేదిక అందిందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మంగళవారం ఆరోపించారు. అందుకే ప్రధాని తన
ఇకపై భారత జలాలు దేశం దాటి వెళ్లవని, దేశ ప్రయోజనాలకే వాటిని వినియోగించనున్నట్టు ప్రధాని మోదీ స్పష్టంచేశారు. పహల్గాం ఉగ్రదాడి అనంతరం పాక్తో సింధూ జలాల ఒప్పందం నిలిపివేతను పరోక్షంగా ప్రస్తావిస్తూ ఆయన ఈ వ�