వడ్ల కొనుగోలు కోసం ఎదురుచూస్తూ వడదెబ్బ సోకి సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని పెద్దూర్కు చెందిన రాచర్ల రవి (49) ప్రాణాలు కోల్పోయాడు. రవి నెల క్రితం పెద్దూర్ స్పిన్నింగ్ మిల్లులోని కొనుగోలు కేంద్రానికి ధ�
Paddy Procurement | కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు ఆగమవుతున్నారు. ధాన్యం తీసుకొచ్చి నెల రోజులైనా కాంటా పెట్టే దిక్కులేదు. కాంటా పెట్టేందుకు గన్నీ బస్తాలు లేవు. తూకం వేసినా తరలించేందుకు లారీలు లేవు. దాదాపు నెల రోజులుగ�
కథలాపూర్ మండలంలోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కొనుగోళ్ల విషయంలో జాప్యంగా వ్యవహరిస్తున్నారని నిరసన వ్యక్తం చేస్తూ కథలాపూర్ మండలం కలికోట గ్రామ శివారులో, తండ్రియాల ఎక్స్ రోడ్ వద్ద రైతులు సోమవారం ధర్
యాదాద్రి భువనగిరి జిల్లాలో ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వ యంత్రాగం విఫలమైంది. జిల్లాలో ఎక్కడి ధాన్యం అక్కడే పేరుకుపోయింది. రైతన్నలు రోడ్డెక్కి ఆందోళనలు చేస్తున్నా కనీసం పట్టింపు లేకుండా ఉంది. ముందస్తు ప్
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు అస్తవ్యస్తంగా మారాయని, కొనుగోళ్ల తీరుపై రైతులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆందోళన వ్యక్తం చేశారు. కొనుగోళ్లలో జరుగుతున్న జాప్యం, తాలు పే�
ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే కొనుగోళ్లలో తీవ్ర జాప్యం జరుగుతుందని మాజీ ఎమ్మెల్యే దివాకర్రావు పేర్కొన్నారు. శుక్రవారం హాజీపూర్ మండలం సబ్బపెల్లి, హాజీపూర్, టీకన్నపల్లె గ్రామాల్లోని వరి ధాన్యం, మొక్కల క
బీఆర్ఎస్ పాలనలో రైతులకు అన్ని విధాలా ప్రోత్సాహం అందించామని, పంటలను సకాలంలో కొనడంతోపాటు వెంట వెంటనే డబ్బులు చెల్లించామని మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే కమలాకర్ గుర్తు చేశారు. కానీ, కాంగ్రెస్ సర్కా�
చుంచుపల్లి మండలం పెనగడప ధాన్యం కొనుగోలు కేంద్రంలో జరుగుతున్న అక్రమాలపై వచ్చిన వార్తా కథనంతో అధికారులు అప్రమత్తమయ్యారు. రైతుల నుండి తారం బదులుగా నగదు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు, క్వింటాకు ఐదు కేజీల త�
అన్నదాతలను మిల్లర్లు నిలువునా దోపిడీ చేస్తున్నారు. తాలు పేరుతో ఐదు నుంచి 7 కేజీల వరకు తరుగు తీస్తున్నారు. మండలంలోని మునుకుంట్ల ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రంలో 164 మంది రైతులు తమ ధాన్యాన్ని రాసులుగా పోశారు.
Paddy Procurement | నల్లగొండకు కూతవేటు దూరంలోని పెద్దసూరారం కొనుగోలు కేంద్రం అది. ఏప్రిల్ 26న ఇక్కడి నుంచి టీఎస్05యూఎఫ్ 7789 నంబర్ లారీలో ధాన్యం లోడ్ అయ్యింది.
వరి ధాన్యం కొనుగోలులో రాష్ట్ర ప్రభుత్వం అలసత్వంపై యాదాద్రి జిల్లా రైతన్నలు భగ్గుమన్నారు. కాంగ్రెస్ సర్కార్ తీరుకు నిరసనగా మల్లాపురం గ్రామంలో ఐకేపీ కొనుగోలు కేంద్రం ఎదుట ఆందోళన చేపట్టారు. వడ్ల బస్తాలన
నల్లగొండ జిల్లాలో రైతులు పండించిన వరి ధాన్యాన్ని యుద్ధ ప్రాతిపదికన కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఎం) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహి�
ఆరుగాలం కష్టించి, ఎన్నో నష్టాలకోర్చి పండించిన పంటలను కొనే దిక్కులేక అన్నదాతలు ఆందోళనతోపాటు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొనుగోలు కేంద్రాలు, కల్లాల్లో నెలరోజులుగా ఉంచిన వడ్లు, మొక్కజొన్నలను కాపాడుకోలేక
మక్కలు, ధాన్యం కొనుగోళ్లలో జాప్యంపై బీఆర్ఎస్ శ్రేణులు మండిపడ్డారు. రైతులతో కలిసి శనివారం ఆందోళనలకు దిగారు. ఇందులో భాగంగా జనగామ జిల్లా చిల్పూరు మండల కేంద్రంలోని ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద రైతులతో కల�