పండిన వరి ధాన్యాన్ని ఎలాంటి ఆంక్షలు లేకుండా కొనుగోలు (Paddy Procurement) చేయాలని డిమాండ్ చేస్తూ ఏదుల మండలంలోని సింగాయపల్లి రైతులు ధర్నా చేశారు. రోడ్డుపై వంటా వార్పు చేపట్టి నిరసన తెలుపుతున్నారు.
అకాల వర్షంతో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తడిసిన వడ్లను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు (Putta Madhu) డిమాండ్ చేశారు. రైతులను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలన్నారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా (Kothagudem) చండ్రుగొండ మండల కేంద్రంలో గల వ్యవసాయ మార్కెట్ గోదాంలో వరి రైతులు శనివారం ఆందోళన చేపట్టారు. క్వింటాలకు తరుగు కోసం మిల్లర్లు 5 నుంచి 7 కిలోలు డిమాండ్ చేయడంపై రైతుల అసంతృప్త�
Shadnagar | ప్రారంభానికి అర్భాటాలు తప్పా, రైతులకు అవగాహన కల్పించడంలో అధికారులు, పాలకులు ఘోరంగా విఫలమవుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వడ్ల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి దళారుల నుంచి రైతులను రక్షించాలని సూచిస్�
కొనుగోలు కేంద్రాల్లో కాంటాలు కాక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఓ వైపు బస్తాలు లేక.. మరోవైపు లారీలు రాక.. ఇంకోవైపు అకాల వర్షాలు, అసౌకర్యాలు.. వెరసి అన్నదాతలు కొనుగోలు కేంద్రాల వద్ద కంటిమీద కునుకు లేకుండా కాల
వరి కోతలు ప్రారంభమై 20 రోజులైనా కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయలేదంటూ వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం రామోజీ కుమ్మరిగూడెం రైతులు బుధవారం ఆందోళన వ్యక్తంచేశారు.
మంచిర్యాల జిల్లాలో ధాన్యం అమ్ముకునేందుకు అన్నదాతలు అష్టకష్టాలు పడుతున్నారు. కొనుగోలు కేంద్రాలకు వచ్చి పదిహేను రోజులు దాటినా తూకం వేయకపోవడంతో అక్కడే పడిగాపులు కాస్తున్నారు.
రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించి నెలరోజులైనా ఇప్పటి వరకు కొనుగోలు చేసింది 5.77లక్షల టన్నులే. ఇప్పటికీ కనీసం పరికరాలను కూడా కేంద్రాలకు సరఫరా చేయలేదు. ప్యాడీ క్లీనర్లు, వేయింగ్ మిషన్ల�
వరి ధాన్యం కొనుగోలు చేయాలంటూ రైతులు రోడ్డెక్కారు. వనపర్తి (Wanaparthy) మండలం పెద్దగూడెం తండాకు చెందిన గిరిజన రైతులు ధాన్యాన్ని కొనుగోలు చేయాలంటూ ధర్నా చేపట్టారు. నెల రోజుల క్రితం వరిచేలు కోసినప్పటికీ ధాన్యం కొ�
మాగనూరు (Maganuru) కృష్ణ మండలాల్లో చిరిగిన గోనె సంచులతో రైతులు అవస్థలు పడుతున్నారు. ధాన్యం నేలపాలవుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. ఉమ్మడి మండల వ్యాప్తంగా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం నుంచి అధికారులు రైతు�
MLA Vijayudu | అలంపూర్ నియోజకవర్గంలోని ఎర్రవల్లి మండలం కొండేరు స్టేజి దగ్గర వడ్లు కొనుగోలు కేంద్రాన్ని గురువారం అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు ప్రారంభించారు.
వరి ధాన్యం కొనుగోళ్లలో గందరగోళం నెలకున్నది. వ్యవసాయ శాఖ అధికారులు యాక్షన్ ప్లాన్ను ప్రకటించినప్పటికీ, కేంద్రాల కేటాయింపుల్లో స్పష్టత లేదు. కేంద్రాల ఏర్పాటుపై నిర్వాహకుల్లో అయోమయం నెలకున్నది.