Farmers | ‘ధాన్యం కొనే దిక్కు లేదు.. నెల రోజులుగా కేంద్రాల్లోనే పడిగాపులు కాస్తున్నాం.. ఓ వైపేమో మొగులు కమ్ముకొస్తున్నది.. మీకు దండంపెడుతాం సారూ.. మా వడ్లు కొనేలా చూడండి’ అంటూ రైతులు కన్నీరు పెట్టుకుంటున్నారు.
Farmers | ధాన్యం కొనుగోలులో సర్కార్ నిర్లక్ష్యం అన్నదాతలను నిండా ముంచింది. మంగళవారం అర్ధరాత్రి నుంచి బుధవారం తెల్లవారుజాము వరకు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కురిసిన భారీ వర్ష
Farmers | “బాంబెన్ మీ కాల్మొక్తా.. కొనుగోలు కేంద్రాలకు ధాన్యాన్ని తీసుకొచ్చి నెల రోజులు అవుతున్నది. ధాన్యాన్ని కాంటా వేయడం లేదు. వేసిన ధాన్యాన్ని తరలించడం లేదు. తరలించడానికి లారీలు రావడం లేదు. ధాన్యాన్ని నింప�
రెండు, మూడు రోజుల్లో వడ్ల కొనుగోళ్లలో వేగం పెంచి, తరుగు లేకుండా కొని, లారీలు, గన్నీ బ్యాగులు పంపకపోతే.. స్వయంగా తానే వేల మంది రైతులను వెంటబెట్టుకొని వెళ్లి నిరవధిక ధర్నా చేపట్టి, కలెక్టరేట్ను దిగ్బంధం చేస�
Harish Rao | వడ్ల కొనుగోళ్లలో ప్రభుత్వానిది మిషన్ మోడ్ కాదు.. కమీషన్ మోడ్ అని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు విమర్శించారు. రెండు రోజుల్లో వడ్ల కొనుగోలు వేగవంతం చేయకపోతే.. నేనే స్వయంగా వేలాది మంది రైతుల
Farmers | ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించేందుకు రైతులు అరిగోస పడుతున్నారు. వారు పెట్టే కొర్రీలను భరించలేక.. ధర తక్కువైనా సరే బయటే అమ్ముకున్నారు వనపర్తి జిల్లా మదనాపురం మండలం కొత్తపల్లి గ్రామ ర�
Paddy Procurement | రైతుల అనుమానమే నిజమైంది.. కాంగ్రెస్ సర్కార్ అన్నంత పనిచేసింది.. కొనుగోలులో తీవ్రమైన జాప్యం చేస్తూ వచ్చిన ప్రభుత్వం.. ఇప్పుడు ఆ కొనుగోలు ప్రక్రియనే బంద్ చేయాలని నిర్ణయించినట్టు తెలిసింది.
KTR | మోటర్లకు మీటర్లు పెట్టకముందే.. ప్రతి ఒకరి ఇంట్లో ప్రీపెయిడ్ మీటర్లు తీసుకురాకముందే కాంగ్రెస్ పార్టీ ఫ్యూజులు తీసివేయాలని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు ప్రజలకు పిలుపుని�
రాష్ట్రంలో రైతులకు వడ్ల కొనుగోలు తిప్పలు తప్పడం లేదు. చేతికొచ్చిన పంటను ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తెచ్చి నెల దాటినా కొనడం లేదం టూ రైతన్నలు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. సర్కార్ తీరుపై రోడ్డెక్కి నిరసన త�
KTR | పంట కొనుగోళ్ల సంక్షోభంపై ఎన్నాళ్లీ మొద్దునిద్ర ముఖ్యమంత్రి గారూ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. కేబినెట్ మీటింగ్లోనైనా కళ్లు తెరవండి అని హితవు పలికారు. రైతుల ప్రాణాలు పోతున�
Paddy Procurement | ధాన్యం కొనుగోలు గడువు 10 రోజులే మిగిలి ఉన్నది. కల్లాల్లో ఎక్కడి ధాన్యం అక్కడే ఉన్న ది. నెలరోజులైనా ధాన్యం కొనకపోవడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు.
‘కొనుగోలు కేంద్రానికి ధాన్యం తీసుకొచ్చి నెల రోజులవుతున్నది. వారం రోజుల నుంచి రోజుకు కొంత మేరకే కాంటా పెడుతున్నరు. సేకరించిన ధాన్యాన్ని వెంటవెంటనే మిల్లులకు పంపడంలేదు. ఇంకెన్ని రోజులు ఇక్కడ నిరీక్షించా