Bandi Sanjay | అన్నదాతల ఉద్యమంతో మోదీ సర్కార్ దిగొచ్చిందని ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అన్నారు. అద్భుతమైన చట్టాలు చేస్తే అడ్డుపుతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మూర్ఖంగా మాట్లాడాడని విమర్శించారు. �
Gutta Sukender reddy | నూతన వ్యవసాయ చట్టాల రద్దు హర్షణీయమని శాసన మండలి మాజీ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. అయితే రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లపైనా కేంద్రం
మంత్రి నుంచి ప్రకటన కోరుకుంటే.. నోట్ ముఖాన కొట్టారంటూ నిట్టూర్పులు ఇలాగైతే ప్రజల మధ్య తిరగలేమని ఆందోళన హైదరాబాద్, నవంబర్ 18 (నమస్తే తెలంగాణ): బాయిల్డ్ రైస్ కొనేది లేదని కేంద్రం ప్రకటించడంతో రాష్ట్ర బీ�
ఎఫ్సీఐని వదిలేసి వ్యవసాయ కమిషనరేట్ ఎదుట ధర్నా కొనాల్సిన కేంద్రాన్ని వదిలేసి, రాష్ట్ర ప్రభుత్వానికి సవాళ్లా? విస్మయం వ్యక్తంచేస్తున్న సొంత పార్టీ నేతలు ఇలాగైతే నవ్వుల పాలవుతామని వ్యాఖ్యలు హైదరాబాద్�
TRS Maha Dharna | యాసంగి వరి సాగు, వరి ధాన్యం సేకరణపై తెలంగాణ రైతుల సమస్యను కేంద్రం దృష్టికి తీసుకెళ్లి, కేంద్ర వైఖరి స్పష్టం చేయాలని గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ను టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు కోరారు. టీఆర్�
TRS Maha Dharna | రాజకీయాలు పక్కన పెడితే.. రణం చేయడంలో ఈ దేశంలో టీఆర్ఎస్ను మించిన పార్టీనే లేదు. మేం యుద్ధం ప్రారంభిస్తే చివరిదాకా కొట్లాడుతాం. దేనికి
Ministry of Food and Consumer Affairs | ఇకపై బాయిల్డ్ రైస్ కొనబోమని కేంద్ర ఆహార, వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ గురువారం స్పష్టం చేసింది. ప్రస్తుతం రబీ పంట
TRS Maha Dharna | కచ్చితంగా జెండా లేవాల్సిందే. దేశ వ్యాప్తంగా ఉద్యమం రగలాల్సిందే. ఈ విషయాలు దేశంలో ప్రతి ఇంటికి చేరాల్సిందే. మరో పోరాటానికి తెలంగాణ ఇవాళ నాయకత్వం
TRS Maha Dharna | కేంద్రం ప్రవేశపెట్టిన రైతు వ్యతిరేక చట్టాలపై చివరి రక్తపు బొట్టు వరకు పోరాటం చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ తేల్చిచెప్పారు. ఇందిరా పార్క్ వద్ద నిర్వహించిన టీఆర్ఎస్ మహాధర్నాలో స�
TRS Maha Dharna | రైతులకు వ్యతిరేకంగా కేంద్రం తీసుకుంటున్న నిర్ణయాలపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఒకటే మాట.. ఏం జరుగుతోంది. ఏంది గడబిడి ఇది. లొల్లి ఏంది అసలు. ఒకటే ఒక మాట.
MLC Palla Rajeshwar reddy | తెలంగాణ ఉద్యమంలో బండి సంజయ్ ఎక్కడున్నాడని ఎమ్మెల్సీ, రైతుబంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి ప్రశ్నించారు. ధాన్యం కొనుగోలుకు సంబంధించి కేంద్రం దిగివచ్చే దాకా పోరాటం కొనసాగిస్తామ�
TRS Maha Dharna | రాష్ట్ర బీజేపీ నాయకులపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే గొంగిడి సునీత మండిపడ్డారు. యాసంగి పంటను కేంద్రం కొనాల్సిందే అని డిమాండ్ చేశారు. ఇందిరా పార్క్ వద్ద టీఆర్ఎస్ చేపట్టిన మహాధర్నాలో సునీత పాల్గొని
Minister Jagadish reddy | బీజేపీ నేతలు తమ క్షుద్రరాజకీయాలతో తెలంగాణ రైతుల నోట్లో మట్టి కొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని మంత్రి జగదీశ్ రెడ్డి విమర్శించారు. కేంద్రం నిప్పుతో చెలగాటం ఆడుతున్నదని ఆగ్రహం