వారికి ప్రోత్సాహకాలు ఇవ్వండి రాష్ర్టాలకు కేంద్ర ప్రభుత్వం సూచన వరిసాగు, ధాన్యం సేకరణపై అస్పష్టత అడిగిన ప్రశ్నలకు పొంతనలేని జవాబులు ఇప్పటికే యాసంగి పంట సీజన్ మొదలు అయినా కొనుగోళ్ల టార్గెట్ చెప్పని కే
దామరచర్ల :ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని మండల వ్యవసాయ అధికార్లు కోరారు. మండల కేంద్రంలోని సబ్మార్కెట్ యార్డులో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని ఏఈవోల�
Lok Sabha: పార్లమెంట్ ఉభయసభల్లో టీఆర్ఎస్ ఎంపీలు నిరసన స్వరం పెంచారు. ధాన్యం సేకరణపై కేంద్రం సమగ్ర విధానం తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నారు. రాజ్యసభ రేపటికి వాయిదాపడగా.. లోక్సభలో
Gutta Sukender reddy | రైతుల సంక్షేమమే సీఎం కేసీఆర్కు పరమావధి అని ఎమ్మెల్సీ గుత్తా సుంఖేందర్ రెడ్డి అన్నారు. ధాన్యం కొనుగోళ్లలో రైతుల ఇబ్బందులకు బీజేపీయే ప్రధాన కారణమని
TRS | ధాన్యం కొనుగోలుపై టీఆర్ఎస్ (TRS) పార్టీ పార్లమెంటు ఉభయసభల్లో ఆందోళన కొనసాగిస్తున్నది. తెలంగాణ నుంచి మొత్తం పంటను కొనుగోలు చేయాలని, ఏడాది లక్ష్యాన్ని ముందే చెప్పాలని, కనీస మద్దతు ధరకు చట్టబద్ధత
రాష్ట్రంలో ఎకరాకు వరి దిగుబడిపై కేంద్రం వింత లెక్కలు 25 క్వింటాళ్లు వచ్చేచోట సగం తగ్గించి అంచనా రాష్ట్ర రైతాంగం శక్తినే శంకించేలా ప్రకటనలు కేంద్రం లెక్క మేరకే 1.46 కోట్ల టన్నుల దిగుబడి 75.43 లక్షల టన్నులే వస్త�
TRS MPs | పార్లమెంట్ ఉభయసభల్లో టీఆర్ఎస్ పార్టీ వాయిదా తీర్మానాలకు సంబంధించిన నోటీసులు ఇచ్చింది. ధాన్యం సేకరణలో జాతీయ విధానం, అకాల వర్షాల వల్ల జరిగిన పంట నష్టానికి పరిహారంపై చర్చించాలని రాజ్య�
చిల్లరకొట్టు షావుకారుల్లా లాభనష్టాల లెక్కలు సామాజిక బాధ్యత మరచి రాష్ర్టాలపై కేంద్రం నెపం రైతాంగాన్ని గందరగోళ పరుస్తున్న బీజేపీ నేతలు మీరు రైతు రాబందులు.. మేము రైతు బంధువులం బీజేపోళ్లు ముంచెటోళ్లే తప్ప
CM KCR Press Meet : బీజేపీ రైతు రాబందు పార్టీ అని సీఎం కేసీఆర్ దుయ్యబట్టారు. రాష్ట్ర కేబినేట్ భేటీ అనంతరం.. ప్రెస్ మీట్ నిర్వహించిన సీఎం కేసీఆర్.. కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఎండగట్టారు. సాక్షాత్తూ ప్రధాన మంత్ర
CM KCR Press Meet : యాసంగి ధాన్యం సేకరణపై కేంద్ర ప్రభుత్వ విధానాలపై తెలంగాణ ప్రజలకు చెప్పేందుకు సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్రం తీరుపై మండిపడ్డారు. ధాన్యం సేకరణ విషయంలో మం�