High Court | రైతుల నుంచి వడ్లను తక్షణమే కొనుగోలు చేసేలా ప్రభుత్వానికి ఉత్తర్వులు జారీ చేసేందుకు హైకోర్టు నిరాకరించింది. ఏ చట్టం కింద రాష్ట్ర ప్రభుత్వానికి ఉత్తర్వులు ఇవ్వాలో చెప్పాలని పిటిషనర్ను కోరింది.
ప్రణాళిక కాదు.. ఇది పక్కా కుట్ర గోదాములు ఖాళీ చేయరు.. అదనపు గోదాములు తీసుకోరు అదేమంటే గోదాములు ఫుల్గా ఉన్నాయని, ధాన్యం కొనలేమని చేతులెత్తేస్తారు అదనపు గోడౌన్లు తీసుకొనేందుకూ ససేమిరా వ్యాగన్లతో తరలించకు
కేంద్రం మోసం పార్లమెంటు సాక్షిగా బట్టబయలు కేంద్ర మంత్రి గోయల్ చెప్పినవన్నీ అబద్ధాలే మోసాన్ని ముందే పసిగట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్ మీడియాతో వ్యవసాయ మంత్రి నిరంజన్రెడ్డి హైదరాబాద్, డిసెంబర్ 5 (నమస్త
CM KCR | మంత్రులు, టీఆర్ఎస్ ఎంపీలతో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతిభవన్లో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లపై సమీక్ష నిర్వహించనున్నారు.
చండ్రుగొండ: రైతులకు పండించిన పంటలకు గిట్టుబాటు ధర వచ్చేలా పార్లమెంటులో చట్టం తేవాలని జిల్లా రైతుబంధు సమితి అధ్యక్షులు అంకిరెడ్డి కృష్ణారెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం ఏర్పాటు చేస�
Parliament | ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పార్లమెంటులో (Parliament) ఆందోళనలు కొనసాగించాలని టీఆర్ఎస్ పార్టీతోపాటు విపక్షాలు నిర్ణయించాయి. ఇందులో భాగంగా పార్లమెంటు ఆవరణలోని గాంధీ విగ్రహం
వారికి ప్రోత్సాహకాలు ఇవ్వండి రాష్ర్టాలకు కేంద్ర ప్రభుత్వం సూచన వరిసాగు, ధాన్యం సేకరణపై అస్పష్టత అడిగిన ప్రశ్నలకు పొంతనలేని జవాబులు ఇప్పటికే యాసంగి పంట సీజన్ మొదలు అయినా కొనుగోళ్ల టార్గెట్ చెప్పని కే
దామరచర్ల :ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని మండల వ్యవసాయ అధికార్లు కోరారు. మండల కేంద్రంలోని సబ్మార్కెట్ యార్డులో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని ఏఈవోల�
Lok Sabha: పార్లమెంట్ ఉభయసభల్లో టీఆర్ఎస్ ఎంపీలు నిరసన స్వరం పెంచారు. ధాన్యం సేకరణపై కేంద్రం సమగ్ర విధానం తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నారు. రాజ్యసభ రేపటికి వాయిదాపడగా.. లోక్సభలో
Gutta Sukender reddy | రైతుల సంక్షేమమే సీఎం కేసీఆర్కు పరమావధి అని ఎమ్మెల్సీ గుత్తా సుంఖేందర్ రెడ్డి అన్నారు. ధాన్యం కొనుగోళ్లలో రైతుల ఇబ్బందులకు బీజేపీయే ప్రధాన కారణమని
TRS | ధాన్యం కొనుగోలుపై టీఆర్ఎస్ (TRS) పార్టీ పార్లమెంటు ఉభయసభల్లో ఆందోళన కొనసాగిస్తున్నది. తెలంగాణ నుంచి మొత్తం పంటను కొనుగోలు చేయాలని, ఏడాది లక్ష్యాన్ని ముందే చెప్పాలని, కనీస మద్దతు ధరకు చట్టబద్ధత