వడ్లు కొనడం తమ బాధ్యత కాదన్న కేంద్రం పార్లమెంటు సాక్షిగా మంత్రి గోయల్ ప్రకటన డీసీపీని సాకుగా చూపిన మంత్రి గతంలో సేకరణ ఎఫ్సీఐ చేతిలోనే నాడు డీసీపీని బలవంతంగా రుద్ది నేడు రాష్ర్టాలను బలిచేస్తూ… అయిపోయ�
రైతులు గోస పడుతుంటే కాంగ్రెస్, బీజేపీ మాట్లాడవేం? యాసంగిలో నాట్లు వేసేదెప్పుడు? వేయాలో వద్దో మీరు చెప్పేదెన్నడు? బీజేపీ నేతల పని విషం చిమ్మడమే టీఆర్ఎస్ ఎంపీల పోరాటానికి వారు మద్దతు ఎందుకు ఇవ్వలేదు? మే�
గతం కంటే ఎక్కువ కేంద్రాల ఏర్పాటు రైతులతో ఇది ఫ్రెండ్లీ ఇంటరాక్షనే : గవర్నర్ నల్లగొండ జిల్లాలో కొనుగోలు కేంద్రాల పరిశీలన కేంద్రం, ఎఫ్సీఐ తీరుపై గవర్నర్కు వినతుల వెల్లువ టీఆర్ఎస్కేవీ, సీపీఎం, సీపీఐ, ర�
పలు జిల్లాల్లో కొనుగోళ్లు పూర్తి హైదరాబాద్, డిసెంబర్ 8 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ జోరుగా సాగుతున్నది. బుధవారం వరకు రాష్ట్రవ్యాప్తంగా 6,700 కొనుగోలు కేంద్రాల ద్వారా సుమారు 37 లక్ష
Governor Tamilisai | వానకాలం ధాన్యం కొనుగోళ్లు సజావుగా సాగుతున్నాయంటూ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సంతృప్తి వ్యక్తం చేశారు. గత ఏడాదితో పోలిస్తే ఈ సారి అదనంగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారని, నల్లగొండ
పర్ణశాల : మండల పరిధిలో జీసీసీ ఆధ్వర్యంలో ఏడు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు జీసీసీ డీఎం కుంజా వాణి తెలిపారు. మంగళవారం మండల పరిధిలోని చిన్నబండిరేవు, అంజిపాక, నల్లబెల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రాల్ల
Nama Nageshwar rao | తెలంగాణ రైతాంగం బాధలను పట్టించుకోని కేంద్రంపై టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు నిప్పులు చెరిగారు. రైతు సమస్యలపై పార్లమెంట్లో తాము అడిగిన ప్రశ్నలకు కేంద్రం సరైన సమాధానం ఇవ్వలేదు.
TRS MPs | కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంపై టీఆర్ఎస్ ఎంపీలు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మోదీ దిగిపోతేనే ఈ దేశ రైతులకు న్యాయం జరుగుతుందన్నారు. మోదీ ప్రభుత్వంపై ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుంటా�
Protest by TRS MPs to continue in Parliament | ధాన్యం కొనుగోళ్ల విషయంలో వరుసగా ఏడో రోజు మంగళవారం పార్లమెంట్లో టీఆర్ఎస్ ఎంపీలు నిరసన చేపట్టనున్నారు. ధాన్యం
రాజ్యాంగం ఫెడరల్గా, వాస్తవ పరిపాలన కేంద్రీకృతంగా ఉండటం వల్ల కలిగే అనర్థాలు ఏమిటో తెలంగాణ నుంచి ధాన్యం సేకరణ విషయమై తలెత్తిన సమస్య మరొకసారి ఎత్తి చూపుతున్నది. ఫెడరలిజం కేవలం రాజకీయ సంబంధమైనది కాదు. పంటల
High Court | రైతుల నుంచి వడ్లను తక్షణమే కొనుగోలు చేసేలా ప్రభుత్వానికి ఉత్తర్వులు జారీ చేసేందుకు హైకోర్టు నిరాకరించింది. ఏ చట్టం కింద రాష్ట్ర ప్రభుత్వానికి ఉత్తర్వులు ఇవ్వాలో చెప్పాలని పిటిషనర్ను కోరింది.
ప్రణాళిక కాదు.. ఇది పక్కా కుట్ర గోదాములు ఖాళీ చేయరు.. అదనపు గోదాములు తీసుకోరు అదేమంటే గోదాములు ఫుల్గా ఉన్నాయని, ధాన్యం కొనలేమని చేతులెత్తేస్తారు అదనపు గోడౌన్లు తీసుకొనేందుకూ ససేమిరా వ్యాగన్లతో తరలించకు
కేంద్రం మోసం పార్లమెంటు సాక్షిగా బట్టబయలు కేంద్ర మంత్రి గోయల్ చెప్పినవన్నీ అబద్ధాలే మోసాన్ని ముందే పసిగట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్ మీడియాతో వ్యవసాయ మంత్రి నిరంజన్రెడ్డి హైదరాబాద్, డిసెంబర్ 5 (నమస్త