రాజ్యాంగం వచ్చిన నాటి నుంచి కేంద్రమే వడ్లు కొన్నది మరి బీజేపీ నరేంద్ర మోదీ సర్కారు ఎందుకు కొనదు? రైతులను ముంచి కేసీఆర్ మీదికి ఎగదోసే పన్నాగమిది విద్యుత్తుకు 45 వేల కోట్లు.. రైతు బంధుకు 50 వేల కోట్లు కాళేశ్వ�
ధాన్యం కొనుగోలు గురించి వాస్తవాలేమిటో మాట్లాడేందుకు ప్రభుత్వ మద్దతుదారులే కానక్కరలేదు. లెక్కలన్నీ కండ్ల ఎదురుగా ఉన్నందున,జరుగుతున్నదేమిటో ఎవరైనా గుర్తించవచ్చు. వానకాలం మొత్తం కొనుగోళ్లు నిరుడు (2020-21) 48.
చింతకాని : తెలంగాణ ధాన్యం కొనుగోలుపై బీజేపీ సర్కారు స్పష్టతనివ్వాలని రాష్ట్ర సీడ్స్ కార్పోరేషన్ చైర్మన్ కోండబాల కోటేశ్వరరావు అన్నారు. మండల పరిధిలో నాగులవంచ గ్రామంలో మండల టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సో
అశ్వారావుపేట:తెలంగాణ రాష్ట్రంలో రైతులు పండించిన ధాన్యం మొత్తాన్ని కొనుగోలు చేయాల్సిందేనని ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేకుంటే రైతులతో కలిసి ఆందోళనను మరింత ఉదృత
చండ్రుగొండ:కేంద్రంలోని బీజేపి ప్రభుత్వ విధానాలతో రైతుల్లో అయోమయ పరిస్థితులు నెలకొన్నాయని జిల్లా రైతుబంధు సమితి అధ్యక్షులు అంకిరెడ్డి కృష్ణారెడ్డి అన్నారు. సోమవారం తుంగారం పంచాయతీలో ధాన్యం కొనుగోలు క
palla rajeshwar reddy | రైతులు పండించిన ధాన్యం మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. పంజాబ్లో 2 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నారని
Paddy procurement | ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ నిర్మల్ జిల్లా వ్యాప్తంగా రైతులు ఆందోళనలు నిర్వహిస్తున్నారు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు నిర్మల్ పట్టణంలో చేపట్టిన ర్యాలీ�
Paddy procurement | రైతుల ప్రయోజనం కోసమే తాము ఢిల్లీకి వచ్చామని, రాజకీయం చేయడానికి రాలేదని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. కేంద్ర మంత్రి తక్షణమే తమకు సమయం ఇవ్వాలని కోరారు. వీలైనంత త్వరగా సమయం ఇచ్చి తమ గోడ�
Paddy Procurement | ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ నల్లగొండ జిల్లావ్యాప్తంగా రైతులు ఆందోళనలు నిర్వహిస్తున్నారు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇచ్చిన పిలుపునకు స్పందిస్తూ రైతులు, పార్టీ కార్యకర్త�
Paddy procurement | ధాన్యం సేకరణలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా తెలంగాణ రైతాంగం పోరుబాటపట్టింది. టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ పిలుపుమేరకు సోమవారం ఉదయం నుంచి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో గ
Telangana ministerial delegation to Delhi on paddy procurement | ధాన్యం కొనుగోళ్లకు సంబంధించిన అంశంపై కేంద్రంతో తేల్చుకునేందుకు సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు బృందం ఢిల్లీకి బయలుదేరింది. ఈ బృందంలో
MLA Aruri Ramesh | రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు ఈ నెల 20న అన్ని మండలాలు, గ్రామాలలో చేపట్టనున్న నిరసన కార్యక్రమాలలో రైతులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్
Paddy Procurement | ధాన్యం ఎగుమతిపై కేంద్రానికి ప్రణాళిక లేదని ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి విమర్శించారు. తెలంగాణ రైతులు పండించిన మొత్తం ధాన్యాన్ని కొంటామని కేంద్ర ప్రభుత్వం తక్షణమే పార్లమెంటులో