palla rajeshwar reddy | రైతులు పండించిన ధాన్యం మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. పంజాబ్లో 2 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నారని
Paddy procurement | ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ నిర్మల్ జిల్లా వ్యాప్తంగా రైతులు ఆందోళనలు నిర్వహిస్తున్నారు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు నిర్మల్ పట్టణంలో చేపట్టిన ర్యాలీ�
Paddy procurement | రైతుల ప్రయోజనం కోసమే తాము ఢిల్లీకి వచ్చామని, రాజకీయం చేయడానికి రాలేదని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. కేంద్ర మంత్రి తక్షణమే తమకు సమయం ఇవ్వాలని కోరారు. వీలైనంత త్వరగా సమయం ఇచ్చి తమ గోడ�
Paddy Procurement | ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ నల్లగొండ జిల్లావ్యాప్తంగా రైతులు ఆందోళనలు నిర్వహిస్తున్నారు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇచ్చిన పిలుపునకు స్పందిస్తూ రైతులు, పార్టీ కార్యకర్త�
Paddy procurement | ధాన్యం సేకరణలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా తెలంగాణ రైతాంగం పోరుబాటపట్టింది. టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ పిలుపుమేరకు సోమవారం ఉదయం నుంచి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో గ
Telangana ministerial delegation to Delhi on paddy procurement | ధాన్యం కొనుగోళ్లకు సంబంధించిన అంశంపై కేంద్రంతో తేల్చుకునేందుకు సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు బృందం ఢిల్లీకి బయలుదేరింది. ఈ బృందంలో
MLA Aruri Ramesh | రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు ఈ నెల 20న అన్ని మండలాలు, గ్రామాలలో చేపట్టనున్న నిరసన కార్యక్రమాలలో రైతులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్
Paddy Procurement | ధాన్యం ఎగుమతిపై కేంద్రానికి ప్రణాళిక లేదని ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి విమర్శించారు. తెలంగాణ రైతులు పండించిన మొత్తం ధాన్యాన్ని కొంటామని కేంద్ర ప్రభుత్వం తక్షణమే పార్లమెంటులో
ఉమ్మడి మెదక్ జిల్లాలో 8,84,413 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు కొన్న ధాన్యం విలువ రూ.1,732.67 కోట్లు రైతులకు చెల్లించింది రూ.1,265.90 కోట్లు మెదక్లో 100 శాతం సేకరణ పూర్తి సిద్దిపేట, సంగారెడ్డి జిల్లాలో 95శాతం మేర కొనుగో�
15 రోజుల ముందే కొనుగోళ్లు పూర్తి 38,68,338 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు 57,173 మంది రైతుల ఖాతాల్లో రూ.547 కోట్ల డబ్బులు జమ మెదక్ జిల్లాలో మూతపడనున్న కొనుగోలు కేంద్రాలు మెదక్ అదనపు కలెక్టర్ రమేశ్ మెదక్, డిసెం�
CM KCR | రాష్ట్ర రైతాంగ సమస్యలను పట్టించుకోని కేంద్రంపై ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి యుద్ధం ప్రకటించారు. ధాన్యం కొనుగోలుపై కేంద్రం చేతులేత్తిసిన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టాల
Gutta sukender reddy | ప్రధాని మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. కేంద్రం చేతులెత్తేయడంతో తెలంగాణలో రైతులు ప్రత్యామ్నాయ పంటలు
కేంద్రం రూపంలో ప్రమాదం.. యాసంగి వడ్లు మోదీ సర్కార్ కొనదు రాష్ట్ర ప్రభుత్వం కొనే పరిస్థితి లేదు.. కొనుగోలు కేంద్రాలు ఉండవు వరి వేసేవారికి రైతుబంధు రాకపోవచ్చు స్పష్టంగా తేల్చిచెప్తున్న రాష్ట్ర వ్యవసాయశా�
అన్నదాత గుండె నిబ్బరం జిల్లాల్లో 40శాతం నుంచి 70శాతం పూర్తి ఎప్పటికప్పుడు మిల్లులకు తరలింపు వెనువెంటే రైతుల ఖాతాల్లో నగదు జమ ఉమ్మడి జిల్లాలో 1096 సెంటర్లు రైతులకు రంది లేకుండా ఊరూరా ఏర్పాట్లు ములుగు, జయశంకర�