ఉమ్మడి మెదక్ జిల్లాలో 8,84,413 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు కొన్న ధాన్యం విలువ రూ.1,732.67 కోట్లు రైతులకు చెల్లించింది రూ.1,265.90 కోట్లు మెదక్లో 100 శాతం సేకరణ పూర్తి సిద్దిపేట, సంగారెడ్డి జిల్లాలో 95శాతం మేర కొనుగో�
15 రోజుల ముందే కొనుగోళ్లు పూర్తి 38,68,338 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు 57,173 మంది రైతుల ఖాతాల్లో రూ.547 కోట్ల డబ్బులు జమ మెదక్ జిల్లాలో మూతపడనున్న కొనుగోలు కేంద్రాలు మెదక్ అదనపు కలెక్టర్ రమేశ్ మెదక్, డిసెం�
CM KCR | రాష్ట్ర రైతాంగ సమస్యలను పట్టించుకోని కేంద్రంపై ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి యుద్ధం ప్రకటించారు. ధాన్యం కొనుగోలుపై కేంద్రం చేతులేత్తిసిన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టాల
Gutta sukender reddy | ప్రధాని మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. కేంద్రం చేతులెత్తేయడంతో తెలంగాణలో రైతులు ప్రత్యామ్నాయ పంటలు
కేంద్రం రూపంలో ప్రమాదం.. యాసంగి వడ్లు మోదీ సర్కార్ కొనదు రాష్ట్ర ప్రభుత్వం కొనే పరిస్థితి లేదు.. కొనుగోలు కేంద్రాలు ఉండవు వరి వేసేవారికి రైతుబంధు రాకపోవచ్చు స్పష్టంగా తేల్చిచెప్తున్న రాష్ట్ర వ్యవసాయశా�
అన్నదాత గుండె నిబ్బరం జిల్లాల్లో 40శాతం నుంచి 70శాతం పూర్తి ఎప్పటికప్పుడు మిల్లులకు తరలింపు వెనువెంటే రైతుల ఖాతాల్లో నగదు జమ ఉమ్మడి జిల్లాలో 1096 సెంటర్లు రైతులకు రంది లేకుండా ఊరూరా ఏర్పాట్లు ములుగు, జయశంకర�
అన్నపురెడ్డిపల్లి: రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని గుంపెన సొసైటీ చైర్మన్ బోయినపల్లి సుధాకర్రావు అన్నారు. గురువారం మండల పరిధిలోని గుంపెనలో ఆయన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. ధాన్యం కొనుగ�
ఖమ్మం: రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పిస్తూ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం రైతులకు సూచించారు. సోమవారం వీ.వెంకటాయ
Gangula Kamalaker | రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లు నిరంతరాయంగా కొనసాగుతున్నాయని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ఎఫ్సీఐ తీరుతోనే ఇబ్బందులు తలెత్తుతున్నాయని పేర్కొన్నారు
పంట ఉత్పత్తుల సేకరణ కేంద్రం విధి ధాన్యం సేకరణలో కేంద్రం డబుల్ గేమ్ బాధ్యత నుంచి తప్పుకొంటున్న మోదీ సర్కార్ ఆరుతడి పంటలతోనే సాగుకు ఆదెరువు కేంద్రం తీరుతోనే పంటలమార్పిడి వైపు వ్యవసాయశాఖ మంత్రి నిరంజన
Mahesh Bigala | కేంద్రంలో రైతు వ్యతిరేక ప్రభుత్వం ఉందని టీఆర్ఎస్ ఎన్నారై సెల్ కోఆర్డినేటర్ మహేశ్ బిగాల అన్నారు. తెలంగాణ నుంచి ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం అనుసరిస్తున్న
వడ్లు కొనడం తమ బాధ్యత కాదన్న కేంద్రం పార్లమెంటు సాక్షిగా మంత్రి గోయల్ ప్రకటన డీసీపీని సాకుగా చూపిన మంత్రి గతంలో సేకరణ ఎఫ్సీఐ చేతిలోనే నాడు డీసీపీని బలవంతంగా రుద్ది నేడు రాష్ర్టాలను బలిచేస్తూ… అయిపోయ�
రైతులు గోస పడుతుంటే కాంగ్రెస్, బీజేపీ మాట్లాడవేం? యాసంగిలో నాట్లు వేసేదెప్పుడు? వేయాలో వద్దో మీరు చెప్పేదెన్నడు? బీజేపీ నేతల పని విషం చిమ్మడమే టీఆర్ఎస్ ఎంపీల పోరాటానికి వారు మద్దతు ఎందుకు ఇవ్వలేదు? మే�
గతం కంటే ఎక్కువ కేంద్రాల ఏర్పాటు రైతులతో ఇది ఫ్రెండ్లీ ఇంటరాక్షనే : గవర్నర్ నల్లగొండ జిల్లాలో కొనుగోలు కేంద్రాల పరిశీలన కేంద్రం, ఎఫ్సీఐ తీరుపై గవర్నర్కు వినతుల వెల్లువ టీఆర్ఎస్కేవీ, సీపీఎం, సీపీఐ, ర�
పలు జిల్లాల్లో కొనుగోళ్లు పూర్తి హైదరాబాద్, డిసెంబర్ 8 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ జోరుగా సాగుతున్నది. బుధవారం వరకు రాష్ట్రవ్యాప్తంగా 6,700 కొనుగోలు కేంద్రాల ద్వారా సుమారు 37 లక్ష