అన్నపురెడ్డిపల్లి: రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని గుంపెన సొసైటీ చైర్మన్ బోయినపల్లి సుధాకర్రావు అన్నారు. గురువారం మండల పరిధిలోని గుంపెనలో ఆయన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. ధాన్యం కొనుగ�
ఖమ్మం: రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పిస్తూ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం రైతులకు సూచించారు. సోమవారం వీ.వెంకటాయ
Gangula Kamalaker | రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లు నిరంతరాయంగా కొనసాగుతున్నాయని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ఎఫ్సీఐ తీరుతోనే ఇబ్బందులు తలెత్తుతున్నాయని పేర్కొన్నారు
పంట ఉత్పత్తుల సేకరణ కేంద్రం విధి ధాన్యం సేకరణలో కేంద్రం డబుల్ గేమ్ బాధ్యత నుంచి తప్పుకొంటున్న మోదీ సర్కార్ ఆరుతడి పంటలతోనే సాగుకు ఆదెరువు కేంద్రం తీరుతోనే పంటలమార్పిడి వైపు వ్యవసాయశాఖ మంత్రి నిరంజన
Mahesh Bigala | కేంద్రంలో రైతు వ్యతిరేక ప్రభుత్వం ఉందని టీఆర్ఎస్ ఎన్నారై సెల్ కోఆర్డినేటర్ మహేశ్ బిగాల అన్నారు. తెలంగాణ నుంచి ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం అనుసరిస్తున్న
వడ్లు కొనడం తమ బాధ్యత కాదన్న కేంద్రం పార్లమెంటు సాక్షిగా మంత్రి గోయల్ ప్రకటన డీసీపీని సాకుగా చూపిన మంత్రి గతంలో సేకరణ ఎఫ్సీఐ చేతిలోనే నాడు డీసీపీని బలవంతంగా రుద్ది నేడు రాష్ర్టాలను బలిచేస్తూ… అయిపోయ�
రైతులు గోస పడుతుంటే కాంగ్రెస్, బీజేపీ మాట్లాడవేం? యాసంగిలో నాట్లు వేసేదెప్పుడు? వేయాలో వద్దో మీరు చెప్పేదెన్నడు? బీజేపీ నేతల పని విషం చిమ్మడమే టీఆర్ఎస్ ఎంపీల పోరాటానికి వారు మద్దతు ఎందుకు ఇవ్వలేదు? మే�
గతం కంటే ఎక్కువ కేంద్రాల ఏర్పాటు రైతులతో ఇది ఫ్రెండ్లీ ఇంటరాక్షనే : గవర్నర్ నల్లగొండ జిల్లాలో కొనుగోలు కేంద్రాల పరిశీలన కేంద్రం, ఎఫ్సీఐ తీరుపై గవర్నర్కు వినతుల వెల్లువ టీఆర్ఎస్కేవీ, సీపీఎం, సీపీఐ, ర�
పలు జిల్లాల్లో కొనుగోళ్లు పూర్తి హైదరాబాద్, డిసెంబర్ 8 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ జోరుగా సాగుతున్నది. బుధవారం వరకు రాష్ట్రవ్యాప్తంగా 6,700 కొనుగోలు కేంద్రాల ద్వారా సుమారు 37 లక్ష
Governor Tamilisai | వానకాలం ధాన్యం కొనుగోళ్లు సజావుగా సాగుతున్నాయంటూ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సంతృప్తి వ్యక్తం చేశారు. గత ఏడాదితో పోలిస్తే ఈ సారి అదనంగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారని, నల్లగొండ
పర్ణశాల : మండల పరిధిలో జీసీసీ ఆధ్వర్యంలో ఏడు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు జీసీసీ డీఎం కుంజా వాణి తెలిపారు. మంగళవారం మండల పరిధిలోని చిన్నబండిరేవు, అంజిపాక, నల్లబెల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రాల్ల
Nama Nageshwar rao | తెలంగాణ రైతాంగం బాధలను పట్టించుకోని కేంద్రంపై టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు నిప్పులు చెరిగారు. రైతు సమస్యలపై పార్లమెంట్లో తాము అడిగిన ప్రశ్నలకు కేంద్రం సరైన సమాధానం ఇవ్వలేదు.
TRS MPs | కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంపై టీఆర్ఎస్ ఎంపీలు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మోదీ దిగిపోతేనే ఈ దేశ రైతులకు న్యాయం జరుగుతుందన్నారు. మోదీ ప్రభుత్వంపై ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుంటా�
Protest by TRS MPs to continue in Parliament | ధాన్యం కొనుగోళ్ల విషయంలో వరుసగా ఏడో రోజు మంగళవారం పార్లమెంట్లో టీఆర్ఎస్ ఎంపీలు నిరసన చేపట్టనున్నారు. ధాన్యం
రాజ్యాంగం ఫెడరల్గా, వాస్తవ పరిపాలన కేంద్రీకృతంగా ఉండటం వల్ల కలిగే అనర్థాలు ఏమిటో తెలంగాణ నుంచి ధాన్యం సేకరణ విషయమై తలెత్తిన సమస్య మరొకసారి ఎత్తి చూపుతున్నది. ఫెడరలిజం కేవలం రాజకీయ సంబంధమైనది కాదు. పంటల