Minister Srinivas Goud | తెలంగాణ ప్రభుత్వంపై కేంద్రం చేస్తున్న కుట్రలను ఛేదిస్తామని రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. కేసీఆర్ మరోసారి అధికారంలోకి రాకూడదు.. ఆయనను బద్నాం చేయాలని బీజేపీ నేతలు కుట్ర
2 రోజుల్లో చెప్తామని ఉలుకూపలుకూ లేని కేంద్రమంత్రి ఎందుకు చెప్పట్లేదు? రాతపూర్వకంగా ఎందుకివ్వట్లేదు? ఆరు రోజులుగా పడిగాపులు కాస్తుంటే అవమానిస్తరా? మాకు పనీపాట లేదా? మీతో లవ్వాడనీకి వచ్చినమా? స్వామినాథన్�
సాగుకు రాష్ట్రంలో స్వర్ణయుగం కొవిడ్ వేళలోనూ ధాన్యం కొన్న రాష్ట్రం రాష్ట్ర సర్కారు చేయూత ఫలితంగానే వ్యవసాయంపై తగ్గిన కొవిడ్ ప్రభావం క్రెడాయ్-అనరాక్ నివేదికలో వెల్లడి నివేదిక ముఖ్యాంశాలు భారీ ప్రా�
ప్రతి ధాన్యపు గింజనూ ఎఫ్సీఐ కొనాల్సిందే రైతుల కోసం వస్తే మంత్రులను అవమానిస్తారా ఢిల్లీ మీ అబ్బ సొత్తా?: నటుడు ఆర్ నారాయణమూర్తి మహబూబ్నగర్, డిసెంబర్ 22 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): తెలంగాణ రైతులు పండించ�
Minister Harish Rao | కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ తెలంగాణ రైతులపై పగ పట్టిందని రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు ధ్వజమెత్తారు. వడ్లు కొనమని అడిగితే.. తెలంగాణ మంత్రులను, ఎంపీల
న్యూఢిల్లీ : తెలంగాణలో రాబోయే యాసంగిలో ఎట్టిపరిస్థితుల్లోనూ కేంద్రం బియ్యం కొనదని కేంద్రమంత్రి పీయూష్ గోయల్ తేల్చిచెప్పినట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి వెల్లడించారు. పీయూష
Telangana | కేంద్ర మంత్రి పీయూష్ గోయల్తో తెలంగాణ మంత్రులు, టీఆర్ఎస్ ఎంపీల భేటీ ముగిసింది. సుమారు 45 నిమిషాల పాటు కొనసాగిన ఈ సమావేశంలో ధాన్యం సేకరణపై చర్చించారు. ధాన్యం సేకరణపై లిఖితపూర్వక హామీకి
రాజ్యాంగం వచ్చిన నాటి నుంచి కేంద్రమే వడ్లు కొన్నది మరి బీజేపీ నరేంద్ర మోదీ సర్కారు ఎందుకు కొనదు? రైతులను ముంచి కేసీఆర్ మీదికి ఎగదోసే పన్నాగమిది విద్యుత్తుకు 45 వేల కోట్లు.. రైతు బంధుకు 50 వేల కోట్లు కాళేశ్వ�
ధాన్యం కొనుగోలు గురించి వాస్తవాలేమిటో మాట్లాడేందుకు ప్రభుత్వ మద్దతుదారులే కానక్కరలేదు. లెక్కలన్నీ కండ్ల ఎదురుగా ఉన్నందున,జరుగుతున్నదేమిటో ఎవరైనా గుర్తించవచ్చు. వానకాలం మొత్తం కొనుగోళ్లు నిరుడు (2020-21) 48.
చింతకాని : తెలంగాణ ధాన్యం కొనుగోలుపై బీజేపీ సర్కారు స్పష్టతనివ్వాలని రాష్ట్ర సీడ్స్ కార్పోరేషన్ చైర్మన్ కోండబాల కోటేశ్వరరావు అన్నారు. మండల పరిధిలో నాగులవంచ గ్రామంలో మండల టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సో
అశ్వారావుపేట:తెలంగాణ రాష్ట్రంలో రైతులు పండించిన ధాన్యం మొత్తాన్ని కొనుగోలు చేయాల్సిందేనని ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేకుంటే రైతులతో కలిసి ఆందోళనను మరింత ఉదృత
చండ్రుగొండ:కేంద్రంలోని బీజేపి ప్రభుత్వ విధానాలతో రైతుల్లో అయోమయ పరిస్థితులు నెలకొన్నాయని జిల్లా రైతుబంధు సమితి అధ్యక్షులు అంకిరెడ్డి కృష్ణారెడ్డి అన్నారు. సోమవారం తుంగారం పంచాయతీలో ధాన్యం కొనుగోలు క