పంజాబ్లో 98 శాతం కొనుగోలు తెలంగాణలో 40 శాతమే సేకరణ ధాన్యం సేకరణపై ఎఫ్సీఐ వివక్ష బట్టబయలు వానకాలం కొనుగోళ్లపై గణాంకాలు విస్పష్టం దేశవ్యాప్తంగా 443.49 లక్షల టన్నుల కొనుగోళ్లు యాసంగిలో ధాన్యం కొనుగోళ్లపై స్ప�
Minister Niranjan reddy | మోదీ ఏమైన రావణాసురుడా?? ఆయనకు నూరు తలకాయలు ఉన్నాయా? ఎందుకు భయపడుతాం. మేం ఏ తప్పు చేశాం. మా రాష్ట్ర రైతాంగానికి సరిపడా సాగు నీటిని ఇచ్చి తప్పు చేశామా? 45 లక్షల ఎకరాలకు సాగునీరు ఇచ్చే
కేంద్రం ఇచ్చిన టార్గెట్ పూర్తి మరో 30లక్షల టన్నులు రావచ్చు మిగిలిన ధాన్యం సేకరణపై నోరు మెదపని కేంద్రం 19 జిల్లాల్లో 3,382 ధాన్యం కొనుగోలు కేంద్రాలు మూసివేత హైదరాబాద్, డిసెంబర్ 24(నమస్తే తెలంగాణ): వానకాలం ధాన�
మధిర: సీఎం కేసీఆర్ రైతు బాంధవుడు అని జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమలరాజు, డీసీఎంఎస్ చైర్మన్ రాయల వెంకటశేషగిరిరావు అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని సిరిపురం గ్రామంలో జిల్లా మార్కెటింగ్ సహకార సంస్థ లిమి
Te;angana Ministers | తెలంగాణ రైతులను పట్టించుకోని కేంద్రంపై తెలంగాణ మంత్రులు, ఎంపీలు ధ్వజమెత్తారు. రాష్ట్రంలో పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయకపోతే.. ఆ బియ్యాన్ని ఢిల్లీకి తీసుకొచ్చి ఇండియా గేటు ముందు పారబ�
Minister Srinivas Goud | తెలంగాణ ప్రభుత్వంపై కేంద్రం చేస్తున్న కుట్రలను ఛేదిస్తామని రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. కేసీఆర్ మరోసారి అధికారంలోకి రాకూడదు.. ఆయనను బద్నాం చేయాలని బీజేపీ నేతలు కుట్ర
2 రోజుల్లో చెప్తామని ఉలుకూపలుకూ లేని కేంద్రమంత్రి ఎందుకు చెప్పట్లేదు? రాతపూర్వకంగా ఎందుకివ్వట్లేదు? ఆరు రోజులుగా పడిగాపులు కాస్తుంటే అవమానిస్తరా? మాకు పనీపాట లేదా? మీతో లవ్వాడనీకి వచ్చినమా? స్వామినాథన్�
సాగుకు రాష్ట్రంలో స్వర్ణయుగం కొవిడ్ వేళలోనూ ధాన్యం కొన్న రాష్ట్రం రాష్ట్ర సర్కారు చేయూత ఫలితంగానే వ్యవసాయంపై తగ్గిన కొవిడ్ ప్రభావం క్రెడాయ్-అనరాక్ నివేదికలో వెల్లడి నివేదిక ముఖ్యాంశాలు భారీ ప్రా�
ప్రతి ధాన్యపు గింజనూ ఎఫ్సీఐ కొనాల్సిందే రైతుల కోసం వస్తే మంత్రులను అవమానిస్తారా ఢిల్లీ మీ అబ్బ సొత్తా?: నటుడు ఆర్ నారాయణమూర్తి మహబూబ్నగర్, డిసెంబర్ 22 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): తెలంగాణ రైతులు పండించ�
Minister Harish Rao | కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ తెలంగాణ రైతులపై పగ పట్టిందని రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు ధ్వజమెత్తారు. వడ్లు కొనమని అడిగితే.. తెలంగాణ మంత్రులను, ఎంపీల
న్యూఢిల్లీ : తెలంగాణలో రాబోయే యాసంగిలో ఎట్టిపరిస్థితుల్లోనూ కేంద్రం బియ్యం కొనదని కేంద్రమంత్రి పీయూష్ గోయల్ తేల్చిచెప్పినట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి వెల్లడించారు. పీయూష
Telangana | కేంద్ర మంత్రి పీయూష్ గోయల్తో తెలంగాణ మంత్రులు, టీఆర్ఎస్ ఎంపీల భేటీ ముగిసింది. సుమారు 45 నిమిషాల పాటు కొనసాగిన ఈ సమావేశంలో ధాన్యం సేకరణపై చర్చించారు. ధాన్యం సేకరణపై లిఖితపూర్వక హామీకి