కరీంనగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ ఎలుక అనిత ఆంజనేయులు అధ్యక్షతన జరిగిన పాలకవర్గ సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానించారు. వీణవంక మండల ప్రజా పరిషత్తులో కూడా పాలకవర్గం ఏకగ్రీవ తీర్మానం చేసింది. మ
కేంద్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా పాలకవర్గాలు చేపట్టిన తీర్మానాలు ఉద్యమంలా కొనసాగుతున్నాయి. గ్రామ పంచాయతీలు, మండల పరిషత్లు, మున్సిపాలిటీల్లో కేంద్ర ప్రభుత్వం వడ్లు కొనుగోలు చేయాలని చేసిన
తెలంగాణ రైతులు పండించిన వరి ధాన్యానన్ని కేంద్ర ప్రభుత్వం కొనాల్సిందేనని జడ్పీ చైర్మన్ మలిపెద్ది శరత్చంద్రారెడ్డి డిమాండ్ చేశారు. వరి ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ �
వడ్ల కొనుగోలులో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేస్తున్న గోల్మాల్ నాటకాలను తిప్పికొట్టేందుకు తెలంగాణ సమాజం ఒక్కటైంది. ఊరూ వాడా తేడా లేకుండా కేంద్రం తీరును ఎండగడుతున్నారు. నూకలు తినిపించడం అలవాటు చేయా�
గజ్వేల్, మార్చి 27: తెలంగాణ ప్రజలను అవమానించేలా, ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా మాట్లాడిన కేంద్ర మంత్రి పీయూష్గోయల్కు, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి నూకలు చెల్లే రోజులు దగ్గరలోనే ఉన్నాయని ఆర్థిక, వైద్య
రాష్ట్రాల్లో రైతులు పండించిన పంట ఉత్పత్తులను కేంద్రం కోనుగోలు చేసి ఆహార భద్రత కల్పించాలని క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ డిమాండ్ చేశారు. ఆదివారం మహబూబ్నగర్ రూరల్ మండలంలోని వివిధ గ్రామాల్లో పల�
‘ఢిల్లీలో ఏ రోడ్లో చూసినా కశ్మీర్ ఫైల్స్ సినిమా పోస్టర్లే కనిపించాలి. నిన్న లాల్కిలా వద్దకు వెళ్తే అక్కడ ఒక్క పోస్టర్ కూడా కనిపించలేదు.. ఇలా అయితే ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో మనం గెలిచినట్టే..’ ఫోన�
రెంజల్ : నిజామాబాద్ జిల్లా రెంజల్లో బీజేపీ ఎంపీపీ ఆధ్వర్యంలో కేంద్రానికి వ్యతిరేకంగా తీర్మానం చేశారు. పంజాబ్ తరహాలో తెలంగాణలో రైతులు సాగు చేసిన ధాన్యం కొనాలని మండల పరిషత్ సమావేశ మందిరంలో ఎంపీపీ లో�
వడ్లు కొనబోమని తెగేసి చెప్తున్న కేంద్రంపై పల్లెలు తిరుగబడుతున్నాయి. కొని తీరాల్సిందేనని తేల్చిచెప్తున్నాయి. పంజాబ్ తరహాలో రాష్ట్రంలో రెండు సీజన్ల వడ్లను కొనాల్సిందేనని కేంద్ర మంత్రి గోయల్ సహా ప్రధ�
కేంద్రానికి రైతులు ఉరి వేసే రోజు దగ్గరలోనే ఉన్నదని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి హెచ్చరించారు. ఉగాది తరువాత ఉగ్రతెలంగాణే అని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ తేల్చిచెప్పారు. తమను ఏమన్నా భర
ష్! నన్నెవ్వరు ఆటంకపరచకండి
ప్రజాస్వామ్యం చిరునామా
వెదకడంలో బిజీగా ఉన్న
కాని ఎంత వెదికినా.. ఫ్చ్ లాభం శూన్యం
చిరునామా మారిందా? డెఫనేషన్ మారిందా?
ఆశ్చర్యం లేదేమో.. ఏది మారినా?
తెలంగాణ ప్రజలను నూకలు తినమంటూ అవమానించిన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ను కాపాడుకొనేందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నానా పాట్లు పడుతున్నారు. ‘నూకల’ వివాదంపై వివరణ ఇచ్చేందుకు శనివారం మీడియా స
వ్యవసాయరంగంపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ డొల్లతనం తేటతెల్లమైందని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్ పేర్కొన్నారు. సాగు విషయంలో కేంద్ర ప్రభుత్వ చాతకాని తనాన్ని పార్లమెంటరీ వ్యవసాయ స�
కరీంనగర్ : యాసంగిలో తెలంగాణ రైతులు పండించిన వడ్లను కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని మంత్రి గంగుల సమక్షంలో కరీంనగర్ జడ్పీ ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. తీర్మానానికి సంబంధించిన కాపీని ప్రధాని నరేంద్ర �