‘ఢిల్లీలో ఏ రోడ్లో చూసినా కశ్మీర్ ఫైల్స్ సినిమా పోస్టర్లే కనిపించాలి. నిన్న లాల్కిలా వద్దకు వెళ్తే అక్కడ ఒక్క పోస్టర్ కూడా కనిపించలేదు.. ఇలా అయితే ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో మనం గెలిచినట్టే..’ ఫోన�
రెంజల్ : నిజామాబాద్ జిల్లా రెంజల్లో బీజేపీ ఎంపీపీ ఆధ్వర్యంలో కేంద్రానికి వ్యతిరేకంగా తీర్మానం చేశారు. పంజాబ్ తరహాలో తెలంగాణలో రైతులు సాగు చేసిన ధాన్యం కొనాలని మండల పరిషత్ సమావేశ మందిరంలో ఎంపీపీ లో�
వడ్లు కొనబోమని తెగేసి చెప్తున్న కేంద్రంపై పల్లెలు తిరుగబడుతున్నాయి. కొని తీరాల్సిందేనని తేల్చిచెప్తున్నాయి. పంజాబ్ తరహాలో రాష్ట్రంలో రెండు సీజన్ల వడ్లను కొనాల్సిందేనని కేంద్ర మంత్రి గోయల్ సహా ప్రధ�
కేంద్రానికి రైతులు ఉరి వేసే రోజు దగ్గరలోనే ఉన్నదని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి హెచ్చరించారు. ఉగాది తరువాత ఉగ్రతెలంగాణే అని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ తేల్చిచెప్పారు. తమను ఏమన్నా భర
ష్! నన్నెవ్వరు ఆటంకపరచకండి
ప్రజాస్వామ్యం చిరునామా
వెదకడంలో బిజీగా ఉన్న
కాని ఎంత వెదికినా.. ఫ్చ్ లాభం శూన్యం
చిరునామా మారిందా? డెఫనేషన్ మారిందా?
ఆశ్చర్యం లేదేమో.. ఏది మారినా?
తెలంగాణ ప్రజలను నూకలు తినమంటూ అవమానించిన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ను కాపాడుకొనేందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నానా పాట్లు పడుతున్నారు. ‘నూకల’ వివాదంపై వివరణ ఇచ్చేందుకు శనివారం మీడియా స
వ్యవసాయరంగంపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ డొల్లతనం తేటతెల్లమైందని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్ పేర్కొన్నారు. సాగు విషయంలో కేంద్ర ప్రభుత్వ చాతకాని తనాన్ని పార్లమెంటరీ వ్యవసాయ స�
కరీంనగర్ : యాసంగిలో తెలంగాణ రైతులు పండించిన వడ్లను కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని మంత్రి గంగుల సమక్షంలో కరీంనగర్ జడ్పీ ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. తీర్మానానికి సంబంధించిన కాపీని ప్రధాని నరేంద్ర �
న్యూఢిల్లీ : ధాన్యం కొనుగోళ్ల విషయంలో ఇవాళ కేంద్రమంత్రితో రాష్ట్ర మంత్రుల బృందం సమావేశమైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా భేటీలో కేంద్రమంత్రి పీయూష్ గోయల్కు, రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి వేముల ప్రశాంత్రె�
హైదరాబాద్ : యాసంగిలో సాగైన ధాన్యం మొత్తం కేంద్రమే కొనుగోలు చేయాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు డిమాండ్ చేశారు. గురువారం పాలకుర్తిలో నిర్వహించనున్న నియోజకవర్గ ఇన్చార్జీల సన్నాహక సమావేశం స్థలాన్న�
న్యూఢిల్లీ : రాష్ట్రాల్లో ఉత్పత్తి ఆధారంగా ధాన్యం, బియ్యం సేకరణ చేయడం సాధ్యం కాదని పార్లమెంట్ సాక్షిగా కేంద్ర ప్రభుత్వం తేల్చిచెప్పింది. లోకసభలో ఎంపీలు సుమలత, మనీష్ తివారి, రాజ్ దీప్ రాయ్, మనోజ్ సహా పలు�
సూర్యాపేట : బీజేపీ పాలనలో దేశంలో తిరోగమనం చెందుతుందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డి ఆరోపించారు. సూర్యాపేటలో బుధవారం ఆయన మాట్లాడారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ అద్భుతమైన అభివృద్ధిని �
వన్ నేషన్-వన్ ప్రొక్యూర్మెంట్ నినాదంతో, పంజాబ్లో మాదిరిగా తెలంగాణలోనూ మొత్తం ధాన్యం కొనుగోలు చేయాలనే డిమాండ్తో రాష్ట్ర మంత్రుల బృందం ఢిల్లీకి చేరుకున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు మంగ�