ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ పదే పదే అవే అబద్ధాలు చెప్తున్నారు. తాజాగా శుక్రవారం పార్లమెంటులోనూ అసత్యాలు మాట్లాడారు. బియ్యం, నూకలకు అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ లేదని చెప్పడం, ఎగు�
కేంద్రంలోని బీజేపీ సర్కారు రైతాంగానికి వ్యతిరేకమని, రైతు అనుకూల ప్రభుత్వాన్ని తెచ్చుకునేందుకు పోరాడుదామని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి నిరంజన్రెడ్డి పిలుపునిచ్చారు. దేశ రైతాంగాన్ని జాగృతం �
న్యూఢిల్లీ: తెలంగాణ నుంచి కేంద్రం ఎంత బియ్యాన్ని కొంటుందో స్పష్టం చేయాలని ఇవాళ ఎంపీ కేశవరావు డిమాండ్ చేశారు. ధాన్యం సేకరణ గురించి ఎన్నో సార్లు చర్చించామని మంత్రి అంటున్నారని, కానీ ఆయన ప్రతిస�
ధాన్యం కొనుగోలులో కేంద్రం పంజాబ్తో ఒకలా, తెలంగాణతో ఒకలా వ్యవహరిస్తున్నదని రాష్ట్ర మంత్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రైతుల వడ్లు ఎందుకు కొనరని కేంద్రాన్ని, ప్రధాని మోదీని నిలదీశారు. ధాన్యం క
తెలంగాణలో పండిన యాసంగి ధాన్యం కొనేదాకా కేంద్రాన్ని వదలబోమని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు స్పష్టం చేశారు. గురువారం హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం నందనంలో నందనం సొసైటీ
తెలంగాణలో పండిన ఈ యాసంగి ధాన్యం మొత్తాన్ని కేంద్రం కొనుగోలు చేయాల్సిందేనని వరంగల్ జిల్లాలోని వర్ధన్నపేట మున్సిపాలిటీ, మండలపరిషత్, గ్రామ పంచాయతీలు ఏకగ్రీవ తీర్మానం చేశాయి. ఈ తీర్మానం కాపీల�
రాష్ట్రంలో యాసంగిలో పండించిన వడ్లను కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం మేడ్చల్- మల్కాజిగిరి జిల్లా పరిషత్, రంగారెడ్డి జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశాల్లో రైతులకు మద్దతుగా తీ�
యాసంగి వడ్లను కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయకుంటే మరో ఉద్యమం చేస్తామని అన్ని వర్గాలు స్పష్టం చేస్తునాన్నాయి. వరి ధాన్యం కొనుగోళ్లలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రైతులపై తీవ్ర వివక్షను చూపుతూ ఉద్దేశ పూర్వకం
కరీంనగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ ఎలుక అనిత ఆంజనేయులు అధ్యక్షతన జరిగిన పాలకవర్గ సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానించారు. వీణవంక మండల ప్రజా పరిషత్తులో కూడా పాలకవర్గం ఏకగ్రీవ తీర్మానం చేసింది. మ
కేంద్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా పాలకవర్గాలు చేపట్టిన తీర్మానాలు ఉద్యమంలా కొనసాగుతున్నాయి. గ్రామ పంచాయతీలు, మండల పరిషత్లు, మున్సిపాలిటీల్లో కేంద్ర ప్రభుత్వం వడ్లు కొనుగోలు చేయాలని చేసిన
తెలంగాణ రైతులు పండించిన వరి ధాన్యానన్ని కేంద్ర ప్రభుత్వం కొనాల్సిందేనని జడ్పీ చైర్మన్ మలిపెద్ది శరత్చంద్రారెడ్డి డిమాండ్ చేశారు. వరి ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ �
వడ్ల కొనుగోలులో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేస్తున్న గోల్మాల్ నాటకాలను తిప్పికొట్టేందుకు తెలంగాణ సమాజం ఒక్కటైంది. ఊరూ వాడా తేడా లేకుండా కేంద్రం తీరును ఎండగడుతున్నారు. నూకలు తినిపించడం అలవాటు చేయా�
గజ్వేల్, మార్చి 27: తెలంగాణ ప్రజలను అవమానించేలా, ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా మాట్లాడిన కేంద్ర మంత్రి పీయూష్గోయల్కు, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి నూకలు చెల్లే రోజులు దగ్గరలోనే ఉన్నాయని ఆర్థిక, వైద్య
రాష్ట్రాల్లో రైతులు పండించిన పంట ఉత్పత్తులను కేంద్రం కోనుగోలు చేసి ఆహార భద్రత కల్పించాలని క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ డిమాండ్ చేశారు. ఆదివారం మహబూబ్నగర్ రూరల్ మండలంలోని వివిధ గ్రామాల్లో పల�