నూకలు తినాలంటూ తెలంగాణ ప్రజలను అవహేళన చేసిన కేంద్ర ప్రభుత్వానికి నూకలు లేకుండా చేస్తామని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కే తారకరామారావు హెచ్చరించారు. దేశానికి బీజేపీ ప్�
తెలంగాణలో రైతులు పండించిన వడ్లను కొనుగోలు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న కేంద్రానికి నూకలు చెల్లాయని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి హెచ్చరించారు. ధాన్యం విషయంలో మొండికేస్తూ రా�
వడ్ల కొనుగోళ్లవిషయంలో కేంద్రం అనుసరిస్తున్న వైఖరి, మండిపోతున్న ఇంధన ధరలపై గురువారం గులాబీ శ్రేణులు నిరసనలతో హోరెత్తించాయి. రైతన్నకు దన్నుగా నిలుస్తూ.. మేడ్చల్లో జరిగిన నిరసన దీక్షలో మంత్రి మల్లారెడ్డ
దేశానికి బువ్వ పెడ్తున్న తెలంగాణను నూకలు బుక్కమని కేంద్ర మంత్రి గేలి చేస్తుంటే, పంట వేయండని రైతులను ఎగదోసిన ఎంపీలు ఎక్కడికి పోయారు? నీటి అలల తాకిడితో ఒడ్డుకు కొట్టుకువచ్చే వ్యర్థ పదార్థం వలె, మత కల్లోల అ�
మోడీ సర్కారుకు మూడిందని, దేశ్యవాప్తంగా రైతులు, దళితులు, మైనార్టీలు, సబ్బండ వర్గాలను కూడగట్టి ఢిల్లీ కోటను బద్దలు కొడతామని పీయూసీ చైర్మన్, ఎమ్మెల్యే జీవన్రెడ్డి పేర్కొన్నారు.
తెలంగాణ రైతులు పండిం
హైదరాబాద్ : కేంద్రం మెడలు వంచి వడ్లు కొనుగోలు చేసేలా చేద్దామని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేసీఆర్ పిలుప�
నాడు తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడి సాధించుకున్నామని..నేడు తెలంగాణ రైతులకోసం మళ్లీ రోడ్డెక్కామని మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. మోడీ సర్కారు తొండాట ఆడుతున్నదని, రైతులను రోడ్డుపైకి తెచ్చిందన�
హైదరాబాద్ : వడ్ల కొనుగోళ్ల విషయంలో కేంద్రంతో తాడోపేడో తేల్చుకునేందుకు టీఆర్ఎస్ సిద్ధమైంది. తెలంగాణ రైతులు పండించిన వడ్లను కేంద్రమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక�
తెలంగాణలో పండిన యాసంగి ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాల్సిందేనని టీఆర్ఎస్ మరోసారి డిమాండ్ చేసింది. వడ్లు కొనకుండా రైతులను ఆగం చేస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించింది. వడ్లు కొంటామని ఒకరు, �
ఎక్కడికక్కడ బైఠాయించిన ఎమ్మెల్యేలు నార్కట్పల్లి-అద్దంకి, సాగర్ హైవేలపైనా రాస్తారోకో వందలాది మంది రైతులతో టీఆర్ఎస్ ఆందోళన రోడ్డుపై వడ్లు పోసి… వరి కంకులతో రైతుల నిరసన దేశం కోసం.. ధర్మం కోసం… వడ్ల�
తెలంగాణ రాష్ట్రంలో రైతులు పండించిన యాసంగి వరి ధాన్యంను కేంద్ర ప్రభుత్వమే కోనుగోలు చేయాలని రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ పట్నం మహేందర్రెడ్డి, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్, రంగారెడ్డి జిల్లా ప�
కేంద్రం వడ్లు కొనాల్సిందేనని టీఆర్ఎస్ నేతలు, ప్రజాప్రతినిధులు, రైతులు డిమాండ్ చేశారు. మోదీ ప్రభుత్వం తెలంగాణకు ద్రోహం చేస్తున్నదని, వడ్లు కొనే వరకు పట్టువిడవబోమని, కొనేవరకు ఆందోళనలు మరింత ఉదృతం చేస్�
వనపర్తి : ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వం బాధ్యాతారాహిత్యానికి నిరసనగగా తెలంగాణలోని ప్రతి ఇంటిపై నల్లజెండా ఎగరవేయాలని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి అన్నారు. కేంద్రం తీరుకు నిరసనగా టీఆర్�
కేంద్రప్రభుత్వం రాష్ట్రంలో ధాన్యాన్ని కొనుగోలు చేయకపోవడాన్ని వ్యతిరేకిస్తూ టీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఈ నెల 6, 7 తేదీల్లో చేపట్టే నిరసన కార్యక్రమాలను అడ్డుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదం�