నాడు తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడి సాధించుకున్నామని..నేడు తెలంగాణ రైతులకోసం మళ్లీ రోడ్డెక్కామని మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. మోడీ సర్కారు తొండాట ఆడుతున్నదని, రైతులను రోడ్డుపైకి తెచ్చిందన�
హైదరాబాద్ : వడ్ల కొనుగోళ్ల విషయంలో కేంద్రంతో తాడోపేడో తేల్చుకునేందుకు టీఆర్ఎస్ సిద్ధమైంది. తెలంగాణ రైతులు పండించిన వడ్లను కేంద్రమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక�
తెలంగాణలో పండిన యాసంగి ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాల్సిందేనని టీఆర్ఎస్ మరోసారి డిమాండ్ చేసింది. వడ్లు కొనకుండా రైతులను ఆగం చేస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించింది. వడ్లు కొంటామని ఒకరు, �
ఎక్కడికక్కడ బైఠాయించిన ఎమ్మెల్యేలు నార్కట్పల్లి-అద్దంకి, సాగర్ హైవేలపైనా రాస్తారోకో వందలాది మంది రైతులతో టీఆర్ఎస్ ఆందోళన రోడ్డుపై వడ్లు పోసి… వరి కంకులతో రైతుల నిరసన దేశం కోసం.. ధర్మం కోసం… వడ్ల�
తెలంగాణ రాష్ట్రంలో రైతులు పండించిన యాసంగి వరి ధాన్యంను కేంద్ర ప్రభుత్వమే కోనుగోలు చేయాలని రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ పట్నం మహేందర్రెడ్డి, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్, రంగారెడ్డి జిల్లా ప�
కేంద్రం వడ్లు కొనాల్సిందేనని టీఆర్ఎస్ నేతలు, ప్రజాప్రతినిధులు, రైతులు డిమాండ్ చేశారు. మోదీ ప్రభుత్వం తెలంగాణకు ద్రోహం చేస్తున్నదని, వడ్లు కొనే వరకు పట్టువిడవబోమని, కొనేవరకు ఆందోళనలు మరింత ఉదృతం చేస్�
వనపర్తి : ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వం బాధ్యాతారాహిత్యానికి నిరసనగగా తెలంగాణలోని ప్రతి ఇంటిపై నల్లజెండా ఎగరవేయాలని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి అన్నారు. కేంద్రం తీరుకు నిరసనగా టీఆర్�
కేంద్రప్రభుత్వం రాష్ట్రంలో ధాన్యాన్ని కొనుగోలు చేయకపోవడాన్ని వ్యతిరేకిస్తూ టీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఈ నెల 6, 7 తేదీల్లో చేపట్టే నిరసన కార్యక్రమాలను అడ్డుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదం�
కేంద్రం వడ్లు కొనేదాక కొట్లాట ఆగదు. గత ఏడాది వరకు రైతులు పండించిన ధాన్యాన్ని సొసైటీలు, డీసీసీబీలు, డీసీఎంఎస్లు కొని ఎఫ్సీఐకి అప్పగించేవి. ఈ ఏడాది కేంద్రం ధాన్యం కొనుగోలుపై మొండివైఖరి అవలంబిస్తున్నది. �
కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేసేవరకు పోరాడుతామని మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అన్నారు. రైతులు పండించిన వరి ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ మంత్రి కేటీఆర్ పిలు�
హైదరాబాద్ : వరి ధాన్యం కొనుగోలు చేసేదాక మోదీ ప్రభుత్వాన్ని వదిలేదని లేదని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ పిలుపు మేరకు.. వరి ధాన్యం కొనుగోలు చేయాలంటూ మహేశ్వరంలో �
సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు కేంద్రంపై ఐదంచెల ఉద్యమ కార్యాచరణను అమలు చేస్తున్నట్టు ఎక్సైజ్శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు. వడ్లు కొనుగోలు చేసే వరకు మోదీ ప్రభుత్వాన్ని
రాష్ట్రంలో పండిన వరి ధాన్యాన్ని కేంద్రం కొనుగోలుచేసేవరకు వదిలేది లేదని టీఆర్ఎస్ ప్రకటించింది. కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు సోమవారం నుంచి 11 వరకు ఉద్యమ కార్యాచరణ ప్రకటించింది. సీఎం కేసీఆర్ నాయకత్వంల�
ధాన్యం కొనుగోలుకు నిరాకరిస్తున్న కేంద్రంపై సీఎం కేసీఆర్ నాయకత్వంలో యుద్ధానికి సన్నద్ధం కావాలని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి రైతులకు పిలుపునిచ్చారు. శనివారం ఆయన మరో మంత్రి శ్రీనివాస