మహబూబ్నగర్ : ధాన్యం కొనుగోళ్లకు నిరాకరించడంతో.. రాష్ట్ర ప్రభుత్వమే యాసంగి ధాన్యం మొత్తాన్ని కొనుగోలు చేసేందుకు సీఎం కేసీఆర్ నిర్ణయించారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. జిల్లా పౌరసరఫరాల శాఖ ఆధ్వర�
హైదరాబాద్ : రాష్ట్రంలో పండిన ప్రతి వడ్ల గింజను కనీస మద్దతు ధరకు కొనుగోలు చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించడంపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. పారా బాయిల్డ్
హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా ఎల్లుండి నుంచి ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించనున్నట్లు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసేది ల�
హైదరాబాద్ : ధాన్యం కొనుగోళ్లపై రాష్ట్ర పంచాయతీ రాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు జనగామ కలెక్టరేట్ బుధవారం రైస్మిల్లర్లు, జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. యాసంగ�
సిద్ధిపేట : కేంద్రం పెట్టిన వడ్ల పంచాయితీని ఢిల్లీ దాకా తీసుకెళ్లామని, రైతులపట్ల కేంద్ర ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా ఉందో చెప్పేందుకే ఢిల్లీలో సీఎం కేసీఆర్ చివరి ప్రయత్నం చేశారని రాష్ట్ర వ్యవసాయశాఖ మం�
MLC Kavitha | కేంద్రంలోని బీజేపీ సర్కార్పై ఎమ్మెల్సీ కవిత ఫైరయ్యారు. రాష్ట్రంలో పండిన ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం నిరాకరించడంతో సీఎం కేసీఆర్ ముందుకొచ్చారని చెప్పారు.
Minister Puvvada Ajay | ధాన్యం కొనుగోలు చేయకుండా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణ రైతులకు వెన్నుపోటు పొడిచిందని, సీఎం కేసీఆర్ మాత్రం వారికి వెన్నుదన్నుగా నిలుస్తున్నారని మంత్రి పువ్వాడ అజయ్ (Minister Puvvada Ajay ) అన్నారు. �
హైదరాబాద్ : రాష్ట్ర రైతులకు సీఎం కేసీఆర్ శుభవార్త చెప్పారు. యాసంగిలో ధాన్యం రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని ప్రకటించారు. రాష్ట్ర కేబినెట్ సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా కే
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్లో భేటీ జరుగుతున్నది. మంత్రులతో పాటు పలుశాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. కేబినెట్లో తాజా రాజకీయ పరిణామ�
రైతుల కోసం మేం ఢిల్లీకి వస్తే, బీజేపీ నాయకులు హైదరాబాద్లో ధర్నా చేస్తున్నరు. బీజేపీ ధర్నా ఎందుకు? వరి పంట వేస్తే కేంద్రంతో కొనిపిస్తామన్న కిషన్రెడ్డి, బండి సంజయ్ ఇప్పడు ఎక్కడున్నారో ఆచూకీ లేదు. ఆ పార్ట
అన్నదాత కోసమే తెలంగాణ పోరాటం ఢిల్లీలో ఎన్నికల కోసం దీక్ష చేయలేదు రైతుల గురించి మాట్లాడితే కక్ష సాధింపు రైతులు ఎక్కడా సంతోషంగా లేరు ఢిల్లీని రైతులు 13 నెలలు దిగ్బంధించినా మోదీ సర్కార్కు అర్థంకాలేదు ఈ దే�
హైదరాబాద్, ఏప్రిల్ 11 (నమస్తే తెలంగాణ): కేంద్ర ప్రభుత్వం వెంటనే దిగివచ్చి తెలంగాణ రైతులు పండించిన వడ్లను కొనుగోలు చే యాలని మున్సిపల్, ఐటీశాఖల మంత్రి కే తారకరామారావు డిమాండ్ చేశారు. లేదంటే రైతులందరితో క�
ధాన్యం కొనుగోలు విషయంలో ఎన్నో ఏండ్లుగా ఉన్న పద్ధతిని కేంద్ర ప్రభుత్వం ఇప్పుడే ఎందుకు మార్చిందని టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు ప్రశ్నించారు. కేంద్ర మంత్రులు, అధికారులు మాటలు మంచిగానే చె�