హైదరాబాద్ : యాసంగి ధాన్యం సేకరణపై ఎఫ్సీఐ జనరల్ మేనేజర్ దీపక్ శర్మతో రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్ భేటీ అయ్యారు. సమావేశంలో పౌర సరఫరాల శాఖ కమిషన్ అనిల్కుమార్, ఇతర అధికారులు పాల్గొన్నా
Gutha Sukender reddy | రాష్ట్రంలో పండించిన వడ్లను కొనాల్సిన కేంద్రం మొండి వైఖరితో రైతులను ఇబ్బందులు పెట్టిందని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి (Gutha Sukender reddy) ఆగ్రహం వ్యక్తంచేశారు. అయితే సీఎం కేసీఆర్ స్వయంగా రైతు క�
Minister Vemula Prashanth reddy | కేంద్రం తన బాధ్యత విస్మరించినా.. రైతుకు నష్టం కాకూడదని సీఎం కేసీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ధాన్యం సేకరిస్తున్నారని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. తెలంగా�
Minister Puvvada Ajay | రాష్ట్రంలో పండిన ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలుచేస్తుందని మంత్రి పువ్వాడ అజయ్ (Minister Puvvada Ajay) అన్నారు. యాసంగి వడ్లను కొనుగులు చేయడానికి కేంద్ర ప్రభుత్వం నిరాకరించినప్పటికీ.. రాష్ట్ర ప్రభుత్వం కొన
సీఎం కేసీఆర్ రైతు బాంధవుడని టీఆర్ఎస్ నాయకులు కొనియాడారు. తెలంగాణలో పండిన ప్రతి వండ్ల గింజను కొంటామని, ఏ రైతు కూడా మద్ధతు ధర కంటే తక్కువ అమ్ముకోవద్దని కేసీఆర్ భరోసా ఇచ్చిన నేపథ్యం లో బుధవారం నియోజకవర�
మహబూబ్నగర్ : ధాన్యం కొనుగోళ్లకు నిరాకరించడంతో.. రాష్ట్ర ప్రభుత్వమే యాసంగి ధాన్యం మొత్తాన్ని కొనుగోలు చేసేందుకు సీఎం కేసీఆర్ నిర్ణయించారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. జిల్లా పౌరసరఫరాల శాఖ ఆధ్వర�
హైదరాబాద్ : రాష్ట్రంలో పండిన ప్రతి వడ్ల గింజను కనీస మద్దతు ధరకు కొనుగోలు చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించడంపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. పారా బాయిల్డ్
హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా ఎల్లుండి నుంచి ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించనున్నట్లు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసేది ల�
హైదరాబాద్ : ధాన్యం కొనుగోళ్లపై రాష్ట్ర పంచాయతీ రాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు జనగామ కలెక్టరేట్ బుధవారం రైస్మిల్లర్లు, జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. యాసంగ�
సిద్ధిపేట : కేంద్రం పెట్టిన వడ్ల పంచాయితీని ఢిల్లీ దాకా తీసుకెళ్లామని, రైతులపట్ల కేంద్ర ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా ఉందో చెప్పేందుకే ఢిల్లీలో సీఎం కేసీఆర్ చివరి ప్రయత్నం చేశారని రాష్ట్ర వ్యవసాయశాఖ మం�
MLC Kavitha | కేంద్రంలోని బీజేపీ సర్కార్పై ఎమ్మెల్సీ కవిత ఫైరయ్యారు. రాష్ట్రంలో పండిన ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం నిరాకరించడంతో సీఎం కేసీఆర్ ముందుకొచ్చారని చెప్పారు.
Minister Puvvada Ajay | ధాన్యం కొనుగోలు చేయకుండా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణ రైతులకు వెన్నుపోటు పొడిచిందని, సీఎం కేసీఆర్ మాత్రం వారికి వెన్నుదన్నుగా నిలుస్తున్నారని మంత్రి పువ్వాడ అజయ్ (Minister Puvvada Ajay ) అన్నారు. �
హైదరాబాద్ : రాష్ట్ర రైతులకు సీఎం కేసీఆర్ శుభవార్త చెప్పారు. యాసంగిలో ధాన్యం రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని ప్రకటించారు. రాష్ట్ర కేబినెట్ సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా కే