Palla Rajeshwar reddy | రాష్ట్రంలో ధాన్యం సేకరణ అద్భుతంగా జరుగుతున్నదని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. ధాన్యం సేకరణ సరిగా జరగట్లేదని రేవంత్ రెడ్డి ఆరోపిస్తున్నారని, ఆయనకు తప్ప రైతులు ఎవరికీ ఇబ్బందులు లే�
కరీంనగర్ : ధాన్యం కొనుగోలు చేయడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. అంతర్జాతీయ మార్కెట్లో ధాన్యాన్ని విక్రయించడంలో కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ విఫలమైందని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయ�
Vinod kumar | ధాన్యం కొనుగోళ్లు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ (Vinod kumar) అన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ధాన్యం కొనుగోలు
కేంద్ర మంత్రి కిషన్రెడ్డి.. సొంత రాష్ట్రంపై, రైతులపై విషం చిమ్మే ప్రయత్నం చేస్తున్నారు. రైతులు ఆరుగాలం కష్టించి పండించిన ధాన్యాన్ని అమ్ముకోవడంలో ఇబ్బంది పడొద్దని రాష్ట్ర ప్రభుత్వం ప్రయాస పడుతుంటే కేం�
నల్లగొండ : కష్టకాలంలో ఉన్న రైతన్నలకు అండగా నిలిచిన నాయకుడు సీఎం కేసీఆర్ అని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. సోమవారం నార్కట్పల్లి మండలం అమ్మనబోలు, అక్కెనపల్లి, నక్కలపల్లి, షాపల్లి గ్రామాల్
తెలంగాణ ప్రత్యేక వాతావరణ పరిస్థితుల దృష్ట్యా యాసంగి ధాన్యం కస్టం మిల్లింగ్ సమయంలో అనవసర సమస్యలు సృష్టించొద్దని ఎఫ్సీఐ అధికారులను పౌర సరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్ కోరారు.
హైదరాబాద్ : యాసంగి ధాన్యం సేకరణపై ఎఫ్సీఐ జనరల్ మేనేజర్ దీపక్ శర్మతో రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్ భేటీ అయ్యారు. సమావేశంలో పౌర సరఫరాల శాఖ కమిషన్ అనిల్కుమార్, ఇతర అధికారులు పాల్గొన్నా
Gutha Sukender reddy | రాష్ట్రంలో పండించిన వడ్లను కొనాల్సిన కేంద్రం మొండి వైఖరితో రైతులను ఇబ్బందులు పెట్టిందని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి (Gutha Sukender reddy) ఆగ్రహం వ్యక్తంచేశారు. అయితే సీఎం కేసీఆర్ స్వయంగా రైతు క�
Minister Vemula Prashanth reddy | కేంద్రం తన బాధ్యత విస్మరించినా.. రైతుకు నష్టం కాకూడదని సీఎం కేసీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ధాన్యం సేకరిస్తున్నారని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. తెలంగా�
Minister Puvvada Ajay | రాష్ట్రంలో పండిన ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలుచేస్తుందని మంత్రి పువ్వాడ అజయ్ (Minister Puvvada Ajay) అన్నారు. యాసంగి వడ్లను కొనుగులు చేయడానికి కేంద్ర ప్రభుత్వం నిరాకరించినప్పటికీ.. రాష్ట్ర ప్రభుత్వం కొన
సీఎం కేసీఆర్ రైతు బాంధవుడని టీఆర్ఎస్ నాయకులు కొనియాడారు. తెలంగాణలో పండిన ప్రతి వండ్ల గింజను కొంటామని, ఏ రైతు కూడా మద్ధతు ధర కంటే తక్కువ అమ్ముకోవద్దని కేసీఆర్ భరోసా ఇచ్చిన నేపథ్యం లో బుధవారం నియోజకవర�
మహబూబ్నగర్ : ధాన్యం కొనుగోళ్లకు నిరాకరించడంతో.. రాష్ట్ర ప్రభుత్వమే యాసంగి ధాన్యం మొత్తాన్ని కొనుగోలు చేసేందుకు సీఎం కేసీఆర్ నిర్ణయించారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. జిల్లా పౌరసరఫరాల శాఖ ఆధ్వర�
హైదరాబాద్ : రాష్ట్రంలో పండిన ప్రతి వడ్ల గింజను కనీస మద్దతు ధరకు కొనుగోలు చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించడంపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. పారా బాయిల్డ్
హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా ఎల్లుండి నుంచి ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించనున్నట్లు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసేది ల�