వానకాలం సీజన్లో సిరుల పంట పడింది. ఎక్కడ చూసినా బంగారువర్ణంలో మెరిసిపోతున్నది. ఇప్పుడిప్పుడే వరి కోతలు మొదలు కాగా, కోతల వెంటే ధాన్యం కొనేందుకు రాష్ట్ర సర్కారు సిద్ధమైంది. అన్నదాత ఆరుగాలం శ్రమించి పండించ
కాలం కరుణించింది.. రైతన్న పంట పండింది.. ఎక్కడ చూసినా ధాన్యం రాశులే కనిపిస్తున్నాయి. పుట్ల కొద్దీ వడ్లు కొనుగోలు కేంద్రాలకు వస్తున్నాయి. ఉమ్మడి జిల్లాలో కొనుగోళ్లు ఊపందుకుంటున్నాయి. వేగంగా కాంటా ప్రక్రియ �
ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే వరిధాన్యానికి మద్దతు ధర లభిస్తుందని, రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ సూచించారు. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం డబ�
వానకాలంలో పండించిన ప్రతి గింజనూ కొనుగోలు చేసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ స్పష్టం చేశారు. రైతును రాజుగా చేయడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలను అమలు
వానకాలంలో రైతులు పండించిన ప్రతి గింజనూ మద్దతు ధరకు కొనేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. గతంలో ధాన్యం సేకరణపై కేంద్ర ప్రభుత్వం అనేక కొర్రీలు పెట్టిన విషయం తెలిసిందే. మోదీ సర్కారు సవాలక్ష అడ్డంకులు సృష�
వానకాలం ధాన్యం కొనుగోళ్లకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 22 నుంచి అన్ని జిల్లాల్లో కొనుగోలు కేంద్రాలు సిద్ధం చేస్తున్నట్లు రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ స్పష్ట�
Paddy procurement | ముఖ్యమంత్రి కేసీఆర్ కృషితో తెలంగాణలో సమృద్ధిగా పంటలు పండుతున్నాయని మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. ఈ వానాకాలంలో రైతు పండించిన ప్రతీ గింజాను కొంటామని ఆయన
2022-23 సంవత్సరానికి గాను వానకాలం ధాన్యం సేకరణకు పౌర సరఫరాల శాఖ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. అక్టోబర్ మూడో వారం నుంచి వరి కోతలు ప్రారంభమయ్యే అవకాశం ఉండగా.. నవంబర్ మొదటి వారంలో కొనుగోలు కేంద్రాలను ఏర్
మొన్నటిదాకా వరి వద్దేవద్దని దబాయించిన కేంద్రంలోని మోదీ సర్కారు.. ఇప్పుడు వరి వేయాలని, లేకపోతే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవని బుకాయిస్తున్నది. ఏ పంట సాగు చేయించాలో స్పష్టత లేకుండా, రైతులతో బంతాట ఆడుతున్న
స్వరాష్ట్రంలో ఉమ్మడి నల్లగొండ అన్నపూర్ణ జిల్లాగా అవతరిస్తున్నది. కృష్ణా, మూసీ పరవళ్లకు కాళేశ్వరం జలాలు తోడవడంతో బీడు భూములన్నీ సస్యశ్యామలమై రికార్డు స్థాయిలో దిగుబడి వస్తున్నది. గత యాసంగిలో 10.74 లక్షల ఎక
యాసంగి సీజన్ ధాన్యం కొనుగోలు సేకరణ ముగిసిందని పౌర సరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. ధాన్యానికి సంబంధించిన డబ్బును రైతులకు సకాలంలో ప్రభుత్వం అందజేసిందని చెప్పారు. ఈ యాసంగి సీజన్లో రూ.9,916 కోట్ల వ�
వికారాబాద్ జిల్లావ్యాప్తంగా 108 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ప్రభుత్వం రైతుల నుంచి నేరుగా ధాన్యం సేకరణ చేపట్టింది. ఈ మేరకు జిల్లాలో మే నెల మొదటి వారంలో వరి ధాన్యం కొనుగోలు ప్రారంభించారు. గ్రేడ్ ‘ఎ’ �
జిల్లాలో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ తుది దశకు చేరుకున్నది. మరో వారం రోజుల్లో ముగియనున్నది. యాసంగి సీజన్లో 1.20 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని అధికారులు అంచనా వేశారు. ఇప్పటి వరకు 183 కేంద్రాల ద్వారా 17,
పల్లెల్లో ధాన్యం కొనుగోళ్లు జోరుగా కొనసాగుతున్నాయి. రైతు పండించిన ప్రతి గింజనూ రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తున్నది. ఇటీవల అకాల వర్షాలతో తడిసిన ధాన్యాన్ని సైతం కొనుగోలు చేయాలని అధికార యంత్రాంగాన్ని
బాయిల్డ్ రైస్ కొనుగోలుపై కేంద్రం చేసిన కుట్ర తేటతెల్లమైంది. స్వయంగా కేంద్ర హోంమంత్రి అమిత్షానే ఈ కుట్రను బయటపెట్టారు. శనివారం తుక్కుగూడలో ఆయన మాట్లాడుతూ.. ‘రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడితే ప్రత�