మెదక్ జిల్లాలో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ వేగవంతంగా పూర్తి చేశామని కలెక్టర్ ఎస్.హరీశ్ తెలిపారు. ఆదివారం ఆయన ‘నమస్తే తెలంగాణ’తో మాట్లాడుతూ.. ఈ వానకాలంలో 6 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుంద�
మండలంలో సింగిల్ విండో ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో 1.06 లక్షల క్వింటాలు ధాన్యం కొనుగోలు చేశామని సింగిల్ విండో చైర్మన్ జంగ వెంకటరమణారెడ్డి పేర్కొన్నారు. పాస్ ఆధ్వర్యంలో 12 గ్ర�
రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఎంపీపీ గడ్డం శ్రీనివాస్ అన్నారు. ఐకేపీ ఆధ్వర్యంలో దండేపల్లి మండలంలోని తాళ్లపేటలో సోమవారం కొనుగోలు కేంద్
ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గదర్శకాల మేరకు రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ శరవేగంగా, సజావుగా కొనసాగుతున్నదని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. ఇప్పటికే 4.16 లక్షల మంది రైతుల నుంచి దాదాపు 26 ల�
minister gangula | సీఎం కేసీఆర్ ఆదేశాలతో రాష్ట్రలో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ సజావుగా జరుగుతుందని పౌర సరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. ఇప్పటి వరకు 6,129 కొనుగోలు కేంద్రాల్లో 26లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొ�
minister niranjan reddy | యాసంగి సీజన్లో రెండో పంట సాగుకు డిసెంబర్లో రైతుబంధు సాయం అందజేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి వెల్లడించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ఆర్థిక శాఖ
Paddy procurement | ధాన్యం కొనుగోళ్లకు ఇబ్బంది లేకుండా అవసరమైన గన్నీ బ్యాగులను సమకూర్చుకోవాలని
రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్ అనిల్ కుమార్ పేర్కొన్నారు. మెదక్ కలెక్టరేట్లో జరిగిన సమావేశంలో
వరి కోతలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు జోరందుకున్నాయి. ఆయా జిల్లాల్లో గతేడాదికన్నా ఎక్కువ స్థాయిలో వరి దిగుబడి పెరిగిందన్న అంచనా ఉన్నది. పెరిగిన మద్దతు ధరతో కొనుగోళ్లు �
విద్యార్థులు ఉన్నత లక్ష్యాన్ని ఎంచుకొని పట్టుదలతో శ్రమించి సాధించాలని రాష్ట్ర ఎస్సీ, మైనార్టీ, దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పిలుపునిచ్చారు. అంబేద్కర్ను స్పూర్తిగా తీసుకొని పోటీ పరీక�
రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తున్నదని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని మంజులాపూర్ పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చ
minister harish rao | దేశానికి అన్నం పెట్టే ధాన్యగారంగా తెలంగాణ మారిందని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్రావు అన్నారు. నంగునూరు మండలం సిద్దన్నపేట మార్కెట్యార్డులో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్
రంగారెడ్డి జిల్లా అధికారులు ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు సన్నద్ధమవుతున్నారు. జిల్లావ్యాప్తంగా 1,25,456 ఎకరాల్లో రైతులు వరి సాగు చేయగా.. 90 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించనున్నారు. మొత్తం 38 కేంద్�