’రాష్ట్రంలో ఎనిమిదేళ్లలో సీఎం కేసీఆర్ పాలనా దక్షతతో వ్యవసాయాన్ని పండుగలా మార్చి రైతు పండించిన ప్రతి ధాన్యపు గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తున్నదని, తెలంగాణలో ధాన్యం కొనుగోలుకు కేంద్రం కొర్రీలు పెడు�
ఉమ్మడి జిల్లాలో రైస్ ఇండస్ట్రీకి మహర్దశ పట్టింది. దీంతో మిల్లులు నష్టాల నుంచి లాభాలబాటలో పయనిస్తున్నాయి. కొత్తగా మిల్లులు పెట్టుకోవడానికి దరఖాస్తుల వెల్లువ కొసాగుతున్నది. అన్ని జిల్లాల్లో వానకాలం, యా
యాసంగి సీజన్లో వరి పండించిన రైతులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చింది. ఈ మేరకు ప్రతీ రైతు నుంచి ధాన్యాన్ని సేకరించాలని సీఎం కేసీఆర్ సంబంధిత అధికారులను ఆదేశించారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు బాంధవుడని రాష్ట్ర రోడ్లు-భవనాలు, గృహ నిర్మాణ, శాసన సభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. బాల్కొండ నియోజక వర్గం కమ్మర్పల్లి మండలం కోనాసముందర్లో పీఏసీఎస్ ఆధ
యాసంగిలో రైతులు పండించిన ధాన్యం కొనుగోళ్లకు ప్రభుత్వం సిద్ధమవుతున్నది. రైతుల ముంగిటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ధాన్యం కొనేలా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
Minister Gangula | యాసంగి ధాన్యం సేకరణ యాక్షన్ ప్లాన్ రూపకల్పనపై ఈరోజు అన్ని జిల్లాల అడిషనల్ కలెక్టర్లు, కంటైనర్ కార్పోరేషన్ ఈడీ, పౌరసరఫరాల డీసీఎస్వోలు, డీఎంలతో ఎంసీఆర్ హెచ్ఆర్డీలో, ఎఫ్సీఐ ఉన్నతాధికారులతో మంత్రి �
గతంలో ఎవరూ చేయని విధంగా రైతుల ముంగిటనే రాష్ట్ర సర్కారు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి సజావుగా సేకరించింది. జిల్లాలో 416 కేంద్రాల ద్వారా 90,083 మంది రైతుల నుంచి 3,62,479 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు
జిల్లాలో ధాన్యం సేకరణ జోరుగా సాగుతున్నది. నవంబర్ నెలలో కొనుగోళ్ల ప్రక్రియను ప్రారంభించారు. ఇందుకోసం ఐకేపీ ఆధ్వర్యంలో 64, పీఏసీఎస్ ఆధ్వర్యంలో 149, జీసీసీ 9, మెప్మా 2, ఏఎంసీ ఒకటి, డీహెచ్ఎస్వో మూడు మొత్తం 228 కే�
ధాన్యం కొనుగోలు ప్రక్రియ ఈ నెలాఖరులోగా పూర్తిచేయాలని మంచిర్యాల డీసీఎస్వో ప్రేమ్కుమార్ అన్నారు. ఆదివారం రాత్రి, సోమవారం జిల్లాలోని పలు మండలాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన పరిశీలి�
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు ముగిసాయి. రైతుల నుంచి కొనుగోలు చేసిన లక్షా45 వేల క్వింటాళ్ల ధాన్యానికి రూ. 29.50 కోట్లు చెల్లించింది. ధాన్యం కొనుగోళ్లు పూర్తవ్వడంతో రెండు మినహా 10 కొనుగోలు కేం
ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే చెల్లింపులు సైతం వేగంగా జరుగుతున్నాయి. కేంద్రం నిర్వాహకులు ట్యాబ్ ఎంట్రీ చేసి డీఎం ఆఫీస్లో అందిం చిన వెంటనే రైతులకు నాలుగైదు రోజుల్లో నగదు ఖాతాల్లో జమ చేస్తున్నారు. జిల్ల�
ధాన్యం కొనుగోలులో గత రికార్డులను చెరిపేస్తూ తెలంగాణ ప్రభుత్వం దూకుడును ప్రదర్శిస్తున్నది. వానకాలం సీజన్లో ఇప్పటివరకు 50 లక్షల టన్నుల వడ్లను కొనుగోలు చేసింది. రాష్ట్రంలో ధాన్యం సేకరణ దాదాపు ముగింపు దశక�
మండలంలో వానకాలం వరి ధాన్యం కొనుగోళ్లు ఆదివారంతో పూర్తయ్యాయి. మండలం లో 3 సహకార సంఘాలు, ఐకేపీ ద్వారా మొత్తం 2.77 లక్షల క్వింటాళ్ల ధాన్యం కొనుగోళ్లు చేపట్టారు. కొనుగోళ్లు పూర్తి కావడంతో మండలంలోని వివిధ గ్రామాల