ఆరు గ్యారంటీల పేరుతో మాయమాటలు చెప్పి కాంగ్రెస్ పార్టీ గెలుపొందిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి విమర్శించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలను మరుస్తున్నారని ఆగ్రహం వ్
మహబూబాబాద్ జిల్లా కేసముద్రం వ్యవసాయ మార్కెట్ రైతుల ఆందోళనలతో అట్టుడికింది. వ్యాపారులు ధాన్యం ధరను తగ్గించారంటూ రైతులు ఆందోళనకు దిగారు. దీంతో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.
పేదలకు నాణ్యమైన రేషన్ బియ్యం ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Minister Uttam Kumar Reddy) అన్నారు. 12 శాతం వినియోగదారులు రేషన్కార్డులు ఉపయోగించలేదని చెప్పారు.
తెలంగాణ రాష్ట్రం దేశానికి అన్నపూర్ణగా అవతరించింది. రాష్ట్ర చరిత్రలో అత్యధిక వరి సాగు న మోదైంది. ఈ వానకాలం సీజన్లో రికార్డు స్థాయి లో 65 లక్షల ఎకరాల్లో వరి సాగైంది. నిరుడు 64.54 లక్షల ఎకరాల్లో వరి పడింది. ఇప్పు
Minister Gangula | ధాన్యం కొనుగోళ్లు సంబంధించి ఓపీఎంఎస్లో నమోదైన ప్రతి రైతు ఖాతాలు డబ్బులు బదిలీ చేశామని పౌర సరఫరాల మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. సోమవారం రూ.1500 కోట్లను బదిలీ చేశామని, ఇప్పటి వరకు రూ.11,444 రైతుల ఖాతాలక�
Telangana | హైదరాబాద్ : రాష్ట్రంలో చురుగ్గా కొనసాగుతున్న ధాన్యం కొనుగోళ్లకు నిధుల ఇబ్బంది లేదని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభ సందర్భంలో ఏక మొత్�
ధాన్యం కొనుగోలు ప్రక్రియను ప్రణాళికాబద్ధంగా పూర్తి చేయాలని, రైస్ మిల్లర్లకు కేటాయించిన ధాన్యాన్ని తప్పనిసరిగా దించుకునేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. బుధ�
గత ఏడాదితో పోల్చితే ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగంగా, సజావుగా సాగుతున్నదని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. నిరుడు ఇదే సమయంతో పోల్చితే 10 లక్షల టన్నుల ధాన్యం అధికంగా కొనుగోలు చేసినట్టు చెప్పా�
ధాన్యం తరుగు విషయంలో తేడాలొస్తే సహించేది లేదని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు (Minister Dayakar rao) అధికారులను హెచ్చరించారు. ధాన్యం కొనుగోలులో (Paddy procurement) రైతులకు ఎలాంటి సమస్యలు లేకుండా చూడాలని సూచించారు.
Paddy Procurement | ఊరూరా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేసి రైతన్నలు పండించిన వరి ధాన్యాన్ని గింజ లేకుండా రాష్ట్ర ప్రభుత్వం కొంటుండటం చూసి కొందరికి కండ్లు మండుతున్నాయి. తరుగు రూపంలో రైతులను దోచుకొంటున్నారని దుష్ప్ర
యాసంగి ధాన్యం కొనుగోళ్లు ఊపందుకున్నాయి. హనుమకొండ జిల్లాలో 114, వరంగల్ జిల్లాలో 50 సెంటర్లలో రైతుల నుంచి ముమ్మరంగా సేకరిస్తున్నారు. అకాల వర్షాలతో తడిసిన వడ్లనూ మద్దతు ధరతో కొనుగోలు చేస్తున్నారు.
Harish Rao | సిద్దిపేట : వరి పంట వేసిన రైతులు ఎవరూ ఆందోళన చెందొద్దని, వారందరికీ ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్రావు హామీ ఇచ్చారు. తడిసిన వరి ధాన్యాన్ని కనీస మద్దతు ధరకే కొంట
యాసంగి ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి ఆదేశించారు. సూర్యాపేట జిల్లావ్యాప్తంగా 293 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి 15 రోజులు గడుస్తున్నా ఇప్పటివరకు 20
రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమానికి పెద్దపీట వేసిందని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. సారంగాపూర్ మండలం ఆలూర్ గ్రామంలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చ
జిల్లాలో యాసంగి వడ్ల కొనుగోలుకు అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. పంట చేతికి వచ్చిన ప్రాంతాల్లో ఈనెలాఖరు నుంచి కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు కలెక్టర్ ఎస్ కృష్ణ ఆదిత్య ఆదేశాలు జారీ చేశారు. దీంతో కలెక్టర�