న్యూఢిల్లీ: కేంద్ర సర్కార్ తీరుపై తెలంగాణ రాష్ట్ర సమితి యుద్ధానికి సిద్ధమైంది. ఇవాళ పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం అవుతున్న నేపథ్యంలో.. ధాన్యం కోనుగోలు అంశంపై కేంద్రంతో తేల్చుకోనున్నది. �
పార్లమెంటు సమావేశాల్లో కేంద్రాన్ని నిలదీస్తాం కేంద్రం దిగొచ్చేవరకు సభ లోపల, బయట పోరు ప్రతిపాదిత విద్యుత్తు బిల్లును వెనక్కి తీసుకోవాలి అన్నిపంటలకూ కనీస మద్దతు ధరకు చట్టం చేయాలి కృష్ణా జలాలపై వెంటనే ట్
CM KCR | ధాన్యం కొనుగోళ్లపై సీఎం కేసీఆర్ అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు. ప్రగతి భవన్లో జరుగుతున్న ఈ సమావేశానికి వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి, అధికారులు హాజరయ్యారు.
Telangana | తెలంగాణ పౌర సరఫరాల శాఖ అధికారులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ శనివారం సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశానికి కలెక్టర్లు, సీపీలు, ఎస్పీలు, వ్యవసాయ శాఖ అధికారులు హా�
TRS Party | ఈ నెల 28న ఉదయం 11 గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగనుంది. ప్రగతి భవన్లో జరిగే ఈ సమావేశానికి టీఆర్ఎస్ పార్టీకి చెందిన లోక్సభ, రాజ్యస�
యాసంగి పంటపై తెగేసి చెప్పిన కేంద్రం ఢిల్లీలో పీయూష్ గోయల్తో రాష్ట్ర మంత్రులు, ఎంపీల బృందం చర్చలు వరిని వద్దంటలేమంటూనే పంట మార్పిడి తప్పనిసరి అని వింత వాదన ‘ఏడాది టార్గెట్’ సూచన మంచిదంటూనే అమలు చేయల
న్యూఢిల్లీ : తెలంగాణలో యాసంగిలో పండించే వడ్ల కొనుగోలుపై కేంద్రం నిరాశే మిగిల్చింది. యాసంగి వడ్లను కొనేందుకు కేంద్రం సిద్ధంగా లేదని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తెలంగాణ మంత్రులకు స్పష్టం చేశారు. ద�
Telangana Ministers | తెలంగాణ రాష్ట్ర వరి ధాన్యం కొనుగోలు అంశంపై కేంద్రంతో మాట్లాడేందుకు రాష్ట్ర మంత్రుల్లో చాలా మంది ఢిల్లీలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కేంద్ర పౌర సరఫరాల శాఖ మంత్రి
Telangana | కేంద్ర ఆహార, ప్రజా పంపిణీశాఖ మంత్రి పీయూష్ గోయల్తో శుక్రవారం రాత్రి తెలంగాణ మంత్రుల బృందం భేటీ అయింది. ఈ భేటీలో మంత్రులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, మల్లారెడ్డి, ఎంపీ�
వేంసూరు : రైతు పండించిన ప్రతి గింజను సొసైటీల ద్వారా కొనుగోలు చేయడం జరుగుతుందని, రైతులెవరూ అధైర్యపడొద్దని కందుకూరు సొసైటీ ఛైర్మన్, డీసీసీబీ డైరెక్టర్ గొర్ల సంజీవరెడ్డి తెలిపారు. శుక్రవారం కందుకూరు సొసైట�
యాసంగి ధాన్యం మరాడిస్తే ఎక్కువ వచ్చేది నూకలే క్వింటాల్కు వడ్లకు 40 కిలోల వరకు నూకలొస్తాయి నేరుగా మిల్లుకేస్తే బియ్యం వచ్చేది 27 కిలోల లోపే నూకలు కేంద్రం కొంటదా? ఆ నష్టం ఎవరు భరించాలి? కేంద్ర మంత్రి కిషన్ర
Minister KTR | మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్తో రాష్ట్ర మంత్రుల బృందం ఢిల్లీలో భేటీ కానుంది. ఈ భేటీ సందర్భంగా బీసీ సంక్షేమం, పౌరసరఫరాలు, తదితర అంశాలపై చర్చించనున్నారు. ధాన