యాసంగి పంటపై తెగేసి చెప్పిన కేంద్రం ఢిల్లీలో పీయూష్ గోయల్తో రాష్ట్ర మంత్రులు, ఎంపీల బృందం చర్చలు వరిని వద్దంటలేమంటూనే పంట మార్పిడి తప్పనిసరి అని వింత వాదన ‘ఏడాది టార్గెట్’ సూచన మంచిదంటూనే అమలు చేయల
న్యూఢిల్లీ : తెలంగాణలో యాసంగిలో పండించే వడ్ల కొనుగోలుపై కేంద్రం నిరాశే మిగిల్చింది. యాసంగి వడ్లను కొనేందుకు కేంద్రం సిద్ధంగా లేదని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తెలంగాణ మంత్రులకు స్పష్టం చేశారు. ద�
Telangana Ministers | తెలంగాణ రాష్ట్ర వరి ధాన్యం కొనుగోలు అంశంపై కేంద్రంతో మాట్లాడేందుకు రాష్ట్ర మంత్రుల్లో చాలా మంది ఢిల్లీలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కేంద్ర పౌర సరఫరాల శాఖ మంత్రి
Telangana | కేంద్ర ఆహార, ప్రజా పంపిణీశాఖ మంత్రి పీయూష్ గోయల్తో శుక్రవారం రాత్రి తెలంగాణ మంత్రుల బృందం భేటీ అయింది. ఈ భేటీలో మంత్రులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, మల్లారెడ్డి, ఎంపీ�
వేంసూరు : రైతు పండించిన ప్రతి గింజను సొసైటీల ద్వారా కొనుగోలు చేయడం జరుగుతుందని, రైతులెవరూ అధైర్యపడొద్దని కందుకూరు సొసైటీ ఛైర్మన్, డీసీసీబీ డైరెక్టర్ గొర్ల సంజీవరెడ్డి తెలిపారు. శుక్రవారం కందుకూరు సొసైట�
యాసంగి ధాన్యం మరాడిస్తే ఎక్కువ వచ్చేది నూకలే క్వింటాల్కు వడ్లకు 40 కిలోల వరకు నూకలొస్తాయి నేరుగా మిల్లుకేస్తే బియ్యం వచ్చేది 27 కిలోల లోపే నూకలు కేంద్రం కొంటదా? ఆ నష్టం ఎవరు భరించాలి? కేంద్ర మంత్రి కిషన్ర
Minister KTR | మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్తో రాష్ట్ర మంత్రుల బృందం ఢిల్లీలో భేటీ కానుంది. ఈ భేటీ సందర్భంగా బీసీ సంక్షేమం, పౌరసరఫరాలు, తదితర అంశాలపై చర్చించనున్నారు. ధాన
అకాల వర్షాలతో రైతులకు నష్టాలు చలికాలంలోనూ భారీగా వానలు ఈ నెలలో 12 రోజులు వరుసగా.. గత నెలలో 4 రోజులు అతి భారీ సగటున వారానికో అల్ప పీడనం నెల చివర్లో మరోటి ఏర్పడే చాన్స్ పదేండ్లలో ఈ ఏడాదే రికార్డు వేడెక్కుతున్�
Kadiyam Srihari | తెలంగాణ గురించి మాట్లాడే హక్కు బీజేపీకి లేదని మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. బీజేపీ రైతులు, దళితుల వ్యతిరేక పార్టీ అని విమర్శించారు
CM KCR | రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఆదివారం ఢిల్లీకి వెళ్లనున్నారు. సీఎం కేసీఆర్ వెంట మంత్రులు, అధికారుల బృందం సైతం వెళ్లనున్నది. పర్యటనలో