దిగుబడి అంచనా కోటి టన్నులు.. సాగు 62 లక్షల ఎకరాలు ఆరేండ్ల నుంచి సజావుగా సాగుతున్న కొనుగోళ్లు.. ఇంత పక్కాగా కొనుగోళ్లు జరుపుతున్న రాష్ట్రం మనదే హైదరాబాద్, నవంబర్ 15 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో వ్యవసాయం పండుగ�
TRS Party | ఈ నెల 16న సాయంత్రం 4 గంటలకు తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ శాసనసభాపక్ష సమావేశం జరగనుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరు కానున్నారు.
Nallagonda | భారతీయ జనతా పార్టీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్పై విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి మండిపడ్డారు. నల్లగొండ జిల్లా రైతులపై బండి సంజయ్ గుండాల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాము అని మంత్రి
Bandi Sanjay | నల్లగొండ పర్యటనలో ఉన్న బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్కి (Bandi Sanjay) నిరసన సెగ తగిలింది. నల్లగొండ టౌన్లోని ఆర్జాల బావి ఐకేపీ కేంద్రం వద్ద బండికి
హైదరాబాద్, నవంబర్ 14 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగంగా కొనసాగుతున్నదని పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. గత సీజన్తో సమానంగా ఈసారి ధాన్యం కొనుగోలు చేస్తున్నట్టు ఆద�
Farmers | రైతు (Farmer) పోరాటంతో కేంద్రం దిగిరావాల్సిందేనని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. రైతులను మోసం చేసిన ఏ ప్రభుత్వమూ బాగుపడలేదని చెప్పారు.
Telangana | కేంద్రం యాసంగి వడ్లు కొంటామనే దాకా బీజేపీని విడిచిపెట్టే ప్రసక్తే లేదని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ తేల్చిచెప్పారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం కాంగ్రెస్ మెడలు వంచా�
Telangana | యాసంగిలో వరి ధాన్యం కొనుగోలుపై కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా టీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా రైతు ధర్నాలు నిర్వహించారు. జిల్లా, మండల కేంద్�
TRS Dharna | వరి ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా తలపెట్టిన నియోజకవర్గ స్థాయి ధర్నా కార్యక్రమానికి మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి హాజరయ్యారు. నిజామాబాద్ జిల్లా బాల్కొండ
కేంద్ర బీజేపీ ఓ మాట.. రాష్ట్ర బీజేపీ మరో మాటా? సమన్వయలోపంతో ప్రజలను తప్పుదారి పట్టించొద్దు కేంద్రం దిగొచ్చేదాకా నిరసనలు వడ్లు పండించొద్దన్న ఢిల్లీ బీజేపీ పండించాలంటున్న గల్లీ బీజేపీ మీడియాతో ఆర్థిక మంత�
కేంద్రంపై గులాబీ పిడికిలి సిరిసిల్లలో పాల్గొననున్న వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏ జిల్లా మంత్రులు ఆ జిల్లాలో భాగస్వామ్యం యాసంగి వడ్లు కొనేదాకా కొనసాగనున్న ఒత్తిడి యాసంగి పంట ఎందుకు కొనరు?: నిరంజన్
Telangana | వరి ధాన్యం కొనుగోలు చేయాలని బీజేపీ నిర్వహించిన ధర్నాలపై రైతు బంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, పౌరసరఫరాల సంస్థ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి మండిప�