ఎంత ధాన్యం కొంటరో చెప్పండి గత యాసంగి వి 5,00,000 టన్నులు తీసుకోండి ఈ వానకాలం ధాన్యంలో 90% కొనండి వచ్చే యాసంగికి ఎంత సేకరిస్తరో చెప్పండి ప్రధాని నరేంద్రమోదీకి సీఎం కేసీఆర్ లేఖ హైదరాబాద్, నవంబర్ 17 (నమస్తే తెలంగ�
ఇప్పటికే గత సీజన్ కంటే అధికంగా వడ్ల సేకరణ కల్లాల్లో ధాన్యం నిల్వ ఉండకుండా కాంటా తేమ ధాన్యం మాత్రమే ఆరబెట్టేందుకు జాప్యం ధాన్యం కొనడం లేదంటూ బండి అబద్ధాలు హైదరాబాద్, నవంబర్ 17 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంల�
Telangana | తెలంగాణ రైతాంగం ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఈ నెల 18న ఇందిరా పార్క్ వద్ద టీఆర్ఎస్ మహాధర్నా చేపడుతుందని సీఎం కేసీఆర్ ప్రకటించారు. టీఆర్ఎస్ మహాధర్నా ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం
CM KCR | మన రాష్ట్ర రైతాంగం పండిచినంటువంటి వరి ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వం ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తోంది అని ముఖ్యమంత్రి కేసీఆర్ ధ్వజమెత్తారు. తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ ఎల్పీ సమావే
Telangana | తెలంగాణ రైతులు సంతోషంగా ఉండటం రాష్ట్ర బీజేపీ నాయకులకు నచ్చడం లేదని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. సూర్యాపేట జిల్లాలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద బీజేపీ నేతలు, కా�
దిగుబడి అంచనా కోటి టన్నులు.. సాగు 62 లక్షల ఎకరాలు ఆరేండ్ల నుంచి సజావుగా సాగుతున్న కొనుగోళ్లు.. ఇంత పక్కాగా కొనుగోళ్లు జరుపుతున్న రాష్ట్రం మనదే హైదరాబాద్, నవంబర్ 15 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో వ్యవసాయం పండుగ�
TRS Party | ఈ నెల 16న సాయంత్రం 4 గంటలకు తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ శాసనసభాపక్ష సమావేశం జరగనుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరు కానున్నారు.
Nallagonda | భారతీయ జనతా పార్టీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్పై విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి మండిపడ్డారు. నల్లగొండ జిల్లా రైతులపై బండి సంజయ్ గుండాల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాము అని మంత్రి