Minister KTR | మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్తో రాష్ట్ర మంత్రుల బృందం ఢిల్లీలో భేటీ కానుంది. ఈ భేటీ సందర్భంగా బీసీ సంక్షేమం, పౌరసరఫరాలు, తదితర అంశాలపై చర్చించనున్నారు. ధాన
అకాల వర్షాలతో రైతులకు నష్టాలు చలికాలంలోనూ భారీగా వానలు ఈ నెలలో 12 రోజులు వరుసగా.. గత నెలలో 4 రోజులు అతి భారీ సగటున వారానికో అల్ప పీడనం నెల చివర్లో మరోటి ఏర్పడే చాన్స్ పదేండ్లలో ఈ ఏడాదే రికార్డు వేడెక్కుతున్�
Kadiyam Srihari | తెలంగాణ గురించి మాట్లాడే హక్కు బీజేపీకి లేదని మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. బీజేపీ రైతులు, దళితుల వ్యతిరేక పార్టీ అని విమర్శించారు
CM KCR | రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఆదివారం ఢిల్లీకి వెళ్లనున్నారు. సీఎం కేసీఆర్ వెంట మంత్రులు, అధికారుల బృందం సైతం వెళ్లనున్నది. పర్యటనలో
Bandi Sanjay | అన్నదాతల ఉద్యమంతో మోదీ సర్కార్ దిగొచ్చిందని ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అన్నారు. అద్భుతమైన చట్టాలు చేస్తే అడ్డుపుతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మూర్ఖంగా మాట్లాడాడని విమర్శించారు. �
Gutta Sukender reddy | నూతన వ్యవసాయ చట్టాల రద్దు హర్షణీయమని శాసన మండలి మాజీ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. అయితే రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లపైనా కేంద్రం
మంత్రి నుంచి ప్రకటన కోరుకుంటే.. నోట్ ముఖాన కొట్టారంటూ నిట్టూర్పులు ఇలాగైతే ప్రజల మధ్య తిరగలేమని ఆందోళన హైదరాబాద్, నవంబర్ 18 (నమస్తే తెలంగాణ): బాయిల్డ్ రైస్ కొనేది లేదని కేంద్రం ప్రకటించడంతో రాష్ట్ర బీ�
ఎఫ్సీఐని వదిలేసి వ్యవసాయ కమిషనరేట్ ఎదుట ధర్నా కొనాల్సిన కేంద్రాన్ని వదిలేసి, రాష్ట్ర ప్రభుత్వానికి సవాళ్లా? విస్మయం వ్యక్తంచేస్తున్న సొంత పార్టీ నేతలు ఇలాగైతే నవ్వుల పాలవుతామని వ్యాఖ్యలు హైదరాబాద్�
TRS Maha Dharna | యాసంగి వరి సాగు, వరి ధాన్యం సేకరణపై తెలంగాణ రైతుల సమస్యను కేంద్రం దృష్టికి తీసుకెళ్లి, కేంద్ర వైఖరి స్పష్టం చేయాలని గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ను టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు కోరారు. టీఆర్�
TRS Maha Dharna | రాజకీయాలు పక్కన పెడితే.. రణం చేయడంలో ఈ దేశంలో టీఆర్ఎస్ను మించిన పార్టీనే లేదు. మేం యుద్ధం ప్రారంభిస్తే చివరిదాకా కొట్లాడుతాం. దేనికి
Ministry of Food and Consumer Affairs | ఇకపై బాయిల్డ్ రైస్ కొనబోమని కేంద్ర ఆహార, వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ గురువారం స్పష్టం చేసింది. ప్రస్తుతం రబీ పంట