కొనుగోళ్లను వేగవంతం చేయాలి | జిల్లాలో ధాన్యం కొనుగోళ్లను మరింత వేగవంతం చేయాలని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్ రావు ఉన్నతాధికారులకు సూచించారు. సిద్దిపేట కలెక్టరేట్లో కలెక్టర్తోపాటు ఉన్నతాధికారులతో
అన్నదాతల ఖాతాల్లో24.54 కోట్లు వారం రోజుల్లో పూర్తి కానున్న ప్రక్రియ వానాకాలం పంటల సాగుకు ప్రణాళికలు సిద్ధం మేడ్చల్, మే 31 (నమస్తే తెలంగాణ): మేడ్చల్ జిల్లా వ్యాప్తంగా 12 కొనుగోలు కేంద్రాల ద్వారా 18,213 మెట్రిక్ ట
హైదరాబాద్ : దేశంలో తెలంగాణ రాష్ట్రం తప్ప ఎక్కడా రైతు వద్ద నుంచి ఒక్క గింజ కూడా కొనడం లేదని సీఎం కేసీఆర్ అన్నారు. ఈ విషయాన్ని అర్థం చేసుకోకుండా ప్రతిపక్షాలు రైతుల వద్దకు పోయి ధర్నాలు చేయాలని కుయుక్తులక�
ధాన్యం కొనుగోళ్లు | ధాన్యం కొనుగోళ్లు, గన్నీ సంచులు, మద్దతు ధర చెల్లింపులు తదితర అంశాలపై పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి బుధవారం పౌర
వానలు పడంగనె చెరువులు నింపుదాం జూన్ 20 తర్వాత ప్రాణహిత ప్రవాహం వచ్చిన నీటిని వచ్చినట్టే ఎత్తిపోయాలి రిజర్వాయర్లు, చెరువులన్నీ నింపాలి నదీగర్భంలోనే 100 టీఎంసీలు నిల్వ ఇరిగేషన్ అవసరాల కోసం రూ.700 కోట్లు కాల�
రైతులు | దేశంలో ఎక్కడా లేని విధంగా ధాన్యం కొనుగోలు చేస్తున్న ఏకైక రాష్ర్టం తెలంగాణ మాత్రమే అని మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. అకాల వర్షంతో
మేడ్చల్ జిల్లా వ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్లు 980 మంది రైతులకు రూ.10.10కోట్లు చెల్లింపు అన్నదాతలకు తీరిన దళారుల బెడద మేడ్చల్, మే 17 (నమస్తే తెలంగాణ): రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్త�
శామీర్పేట, మే 13: కరోనా విపత్కర కాలంలో సీఎం కేసీఆర్ రైతులకు కొండంత అండను ఇస్తున్నారని టీఎస్ కాబ్ చైర్మన్, అఖిల భారత కో ఆపరేటివ్ బ్యాంకు సమాఖ్య అధ్యక్షుడు కొండూరు రవీందర్ రావు పేర్కొన్నారు. గురువారం �
ప్రభుత్వ కేంద్రాలకు తరలివస్తున్న వడ్లు మూడు రోజుల్లోనే రైతుల ఖాతాల్లో నగదు జమ హర్షం వ్యక్తం చేస్తున్న అన్నదాతలు మేడ్చల్ రూరల్, మే 13: దళారుల బారి నుంచి రైతులను కాపాడి, మద్దతు ధర కల్పించాలన్న లక్ష్యంతో ప�