ప్రభుత్వ నిర్ణయంతో రైతుల్లో సంబురం మేడ్చల్ జిల్లా వ్యాప్తంగా 18,428 ఎకరాల్లో వరిసాగు.. 30 వేల మెట్రిక్ టన్నుల దిగుబడి వచ్చే అవకాశం.. ఈ నెల చివరి వారం నుంచి రైతుల చేతికి రానున్న వరి పంట మేడ్చల్, అక్టోబర్17(నమస�
న్యూఢిల్లీ: రైతుల నిరసనతో కేంద్ర ప్రభుత్వం దిగివచ్చింది. పంజాబ్, హర్యానాలో ఆదివారం నుంచి ఖరీఫ్ ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని తెలిపింది. పంజాబ్, హర్యానాలో రైతుల నుంచి ఖరీఫ్ ధాన్యం సేకరణ శుక్రవారం నుంచి
మంత్రి నిరంజన్ రెడ్డి | ఈ వానాకాలం సీజన్లో రాష్ట్రంలో దాదాపు 55 లక్షల ఎకరాల్లో రైతులు వరి సాగు చేయనున్నట్లు అంచనాలు ఉన్నాయని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు.
5,611 మంది రైతుల నుంచి 28,355 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ రైతుల ఖాతాల్లో రూ. 3.17 కోట్లు జమ మేడ్చల్, జూన్ 16 (నమస్తే తెలంగాణ): మేడ్చల్-మాల్కాజిగిరి జిల్లాలో ధాన్యం సేకరణ పూర్తి అయ్యింది. పండిన ప్రతి గింజను కొనుగోల�
కొనుగోళ్లను వేగవంతం చేయాలి | జిల్లాలో ధాన్యం కొనుగోళ్లను మరింత వేగవంతం చేయాలని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్ రావు ఉన్నతాధికారులకు సూచించారు. సిద్దిపేట కలెక్టరేట్లో కలెక్టర్తోపాటు ఉన్నతాధికారులతో
అన్నదాతల ఖాతాల్లో24.54 కోట్లు వారం రోజుల్లో పూర్తి కానున్న ప్రక్రియ వానాకాలం పంటల సాగుకు ప్రణాళికలు సిద్ధం మేడ్చల్, మే 31 (నమస్తే తెలంగాణ): మేడ్చల్ జిల్లా వ్యాప్తంగా 12 కొనుగోలు కేంద్రాల ద్వారా 18,213 మెట్రిక్ ట
హైదరాబాద్ : దేశంలో తెలంగాణ రాష్ట్రం తప్ప ఎక్కడా రైతు వద్ద నుంచి ఒక్క గింజ కూడా కొనడం లేదని సీఎం కేసీఆర్ అన్నారు. ఈ విషయాన్ని అర్థం చేసుకోకుండా ప్రతిపక్షాలు రైతుల వద్దకు పోయి ధర్నాలు చేయాలని కుయుక్తులక�
ధాన్యం కొనుగోళ్లు | ధాన్యం కొనుగోళ్లు, గన్నీ సంచులు, మద్దతు ధర చెల్లింపులు తదితర అంశాలపై పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి బుధవారం పౌర