వానలు పడంగనె చెరువులు నింపుదాం జూన్ 20 తర్వాత ప్రాణహిత ప్రవాహం వచ్చిన నీటిని వచ్చినట్టే ఎత్తిపోయాలి రిజర్వాయర్లు, చెరువులన్నీ నింపాలి నదీగర్భంలోనే 100 టీఎంసీలు నిల్వ ఇరిగేషన్ అవసరాల కోసం రూ.700 కోట్లు కాల�
రైతులు | దేశంలో ఎక్కడా లేని విధంగా ధాన్యం కొనుగోలు చేస్తున్న ఏకైక రాష్ర్టం తెలంగాణ మాత్రమే అని మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. అకాల వర్షంతో
మేడ్చల్ జిల్లా వ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్లు 980 మంది రైతులకు రూ.10.10కోట్లు చెల్లింపు అన్నదాతలకు తీరిన దళారుల బెడద మేడ్చల్, మే 17 (నమస్తే తెలంగాణ): రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్త�
శామీర్పేట, మే 13: కరోనా విపత్కర కాలంలో సీఎం కేసీఆర్ రైతులకు కొండంత అండను ఇస్తున్నారని టీఎస్ కాబ్ చైర్మన్, అఖిల భారత కో ఆపరేటివ్ బ్యాంకు సమాఖ్య అధ్యక్షుడు కొండూరు రవీందర్ రావు పేర్కొన్నారు. గురువారం �
ప్రభుత్వ కేంద్రాలకు తరలివస్తున్న వడ్లు మూడు రోజుల్లోనే రైతుల ఖాతాల్లో నగదు జమ హర్షం వ్యక్తం చేస్తున్న అన్నదాతలు మేడ్చల్ రూరల్, మే 13: దళారుల బారి నుంచి రైతులను కాపాడి, మద్దతు ధర కల్పించాలన్న లక్ష్యంతో ప�
సమాచారమిస్తే ఏర్పాటు చేస్తామంటున్న అధికారులు మేడ్చల్ జిల్లాలో 3,428 మెట్రిక్ టన్నుల కొనుగోళ్లు అన్నదాత ఖాతాల్లో నగదు జమ జూన్ ఆఖరి వారం వరకు కొనసాగనున్న ప్రక్రియ మేడ్చల్, మే9(నమస్తే తెలంగాణ): ఏదైనా గ్రామ
ఫిర్యాదులకు టోల్ ఫ్రీం నంబర్లు | ధాన్యం కొనుగోలు, రవాణా, కనీస మద్దతు ధరపై రైతులు నేరుగా ఫిర్యాదు చేసేలా వ్యవసాయశాఖ హైదరాబాద్లోని పౌరసరఫరాల సంస్థ కార్యాలయంలో ప్రత్యేక టోల్ ఫ్రీ నంబర్లను ఇవాళ్టి నుంచి �
డీసీఎంఎస్ వైస్చైర్మన్ రామిడి మధుకర్రెడ్డిఅలియాబాద్లో ధాన్యం కొనుగోలు కేంద్రం సబ్సెంటర్ ప్రారంభం శామీర్పేట, మే 8: రైతు సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తూ అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమా�