ఆదాయాన్నిచ్చే ఇతర పంటలు వేయండి కేంద్ర ప్రభుత్వాన్ని నమ్మే పరిస్థితి లేదు పత్తిసాగు చేస్తే సర్కారు అండగా ఉంటది యాసంగిలో శనగలు, మినుములతో లాభం మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్, నవంబర్ 8 (�
ఒప్పించే దమ్మూ, ధైర్యం బండి సంజయ్కి ఉన్నదా? కేంద్రం నుంచి లేఖ తీసుకొస్తే కాళ్లు పట్టుకొంటాం బీజేపీ నేతలకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు సవాల్ జనగామ జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం పాలకుర�
Minister Jagadish Reddy | ప్రతిపక్షాలు క్షుద్ర రాజకీయాలకు తెరలేపుతున్నాయని, రైతులు ఆ ఉచ్చులో చిక్కుకోవద్దని మంత్రి జగదీశ్రెడ్డి సూచించారు. శనివారం సాయంత్రం
ప్రభుత్వ నిర్ణయంతో రైతుల్లో సంబురం మేడ్చల్ జిల్లా వ్యాప్తంగా 18,428 ఎకరాల్లో వరిసాగు.. 30 వేల మెట్రిక్ టన్నుల దిగుబడి వచ్చే అవకాశం.. ఈ నెల చివరి వారం నుంచి రైతుల చేతికి రానున్న వరి పంట మేడ్చల్, అక్టోబర్17(నమస�
న్యూఢిల్లీ: రైతుల నిరసనతో కేంద్ర ప్రభుత్వం దిగివచ్చింది. పంజాబ్, హర్యానాలో ఆదివారం నుంచి ఖరీఫ్ ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని తెలిపింది. పంజాబ్, హర్యానాలో రైతుల నుంచి ఖరీఫ్ ధాన్యం సేకరణ శుక్రవారం నుంచి
మంత్రి నిరంజన్ రెడ్డి | ఈ వానాకాలం సీజన్లో రాష్ట్రంలో దాదాపు 55 లక్షల ఎకరాల్లో రైతులు వరి సాగు చేయనున్నట్లు అంచనాలు ఉన్నాయని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు.
5,611 మంది రైతుల నుంచి 28,355 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ రైతుల ఖాతాల్లో రూ. 3.17 కోట్లు జమ మేడ్చల్, జూన్ 16 (నమస్తే తెలంగాణ): మేడ్చల్-మాల్కాజిగిరి జిల్లాలో ధాన్యం సేకరణ పూర్తి అయ్యింది. పండిన ప్రతి గింజను కొనుగోల�
కొనుగోళ్లను వేగవంతం చేయాలి | జిల్లాలో ధాన్యం కొనుగోళ్లను మరింత వేగవంతం చేయాలని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్ రావు ఉన్నతాధికారులకు సూచించారు. సిద్దిపేట కలెక్టరేట్లో కలెక్టర్తోపాటు ఉన్నతాధికారులతో