Bandi Sanjay | నల్లగొండ పర్యటనలో ఉన్న బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్కి (Bandi Sanjay) నిరసన సెగ తగిలింది. నల్లగొండ టౌన్లోని ఆర్జాల బావి ఐకేపీ కేంద్రం వద్ద బండికి
హైదరాబాద్, నవంబర్ 14 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగంగా కొనసాగుతున్నదని పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. గత సీజన్తో సమానంగా ఈసారి ధాన్యం కొనుగోలు చేస్తున్నట్టు ఆద�
Farmers | రైతు (Farmer) పోరాటంతో కేంద్రం దిగిరావాల్సిందేనని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. రైతులను మోసం చేసిన ఏ ప్రభుత్వమూ బాగుపడలేదని చెప్పారు.
Telangana | కేంద్రం యాసంగి వడ్లు కొంటామనే దాకా బీజేపీని విడిచిపెట్టే ప్రసక్తే లేదని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ తేల్చిచెప్పారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం కాంగ్రెస్ మెడలు వంచా�
Telangana | యాసంగిలో వరి ధాన్యం కొనుగోలుపై కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా టీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా రైతు ధర్నాలు నిర్వహించారు. జిల్లా, మండల కేంద్�
TRS Dharna | వరి ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా తలపెట్టిన నియోజకవర్గ స్థాయి ధర్నా కార్యక్రమానికి మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి హాజరయ్యారు. నిజామాబాద్ జిల్లా బాల్కొండ
కేంద్ర బీజేపీ ఓ మాట.. రాష్ట్ర బీజేపీ మరో మాటా? సమన్వయలోపంతో ప్రజలను తప్పుదారి పట్టించొద్దు కేంద్రం దిగొచ్చేదాకా నిరసనలు వడ్లు పండించొద్దన్న ఢిల్లీ బీజేపీ పండించాలంటున్న గల్లీ బీజేపీ మీడియాతో ఆర్థిక మంత�
కేంద్రంపై గులాబీ పిడికిలి సిరిసిల్లలో పాల్గొననున్న వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏ జిల్లా మంత్రులు ఆ జిల్లాలో భాగస్వామ్యం యాసంగి వడ్లు కొనేదాకా కొనసాగనున్న ఒత్తిడి యాసంగి పంట ఎందుకు కొనరు?: నిరంజన్
Telangana | వరి ధాన్యం కొనుగోలు చేయాలని బీజేపీ నిర్వహించిన ధర్నాలపై రైతు బంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, పౌరసరఫరాల సంస్థ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి మండిప�
ఆదాయాన్నిచ్చే ఇతర పంటలు వేయండి కేంద్ర ప్రభుత్వాన్ని నమ్మే పరిస్థితి లేదు పత్తిసాగు చేస్తే సర్కారు అండగా ఉంటది యాసంగిలో శనగలు, మినుములతో లాభం మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్, నవంబర్ 8 (�
ఒప్పించే దమ్మూ, ధైర్యం బండి సంజయ్కి ఉన్నదా? కేంద్రం నుంచి లేఖ తీసుకొస్తే కాళ్లు పట్టుకొంటాం బీజేపీ నేతలకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు సవాల్ జనగామ జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం పాలకుర�
Minister Jagadish Reddy | ప్రతిపక్షాలు క్షుద్ర రాజకీయాలకు తెరలేపుతున్నాయని, రైతులు ఆ ఉచ్చులో చిక్కుకోవద్దని మంత్రి జగదీశ్రెడ్డి సూచించారు. శనివారం సాయంత్రం