ధాన్యం కొనుగోళ్లలో సర్కార్ విఫలమైందని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఆరోపించారు. కాంటా అయిన వడ్లను మిల్లులకు తరలించడంలోనూ జాప్యం చేస్తున్నదని మండిపడ్డారు. జనగామ జిల్లా కొడకండ్ల మండలం నర్సింగపుర�
చివరి దశ ధాన్యం కొనుగోళ్లను త్వరగా పూర్తి చేయాలని జగిత్యాల కలెక్టర్ బీ సత్యప్రసాద్ అధికారులను ఆదేశించారు. జగిత్యాల జిల్లాలో చివరి దశలో ఉన్న వరి ధాన్యం కొనుగోళ్ల సేకరణ ప్రక్రియ పర్యవేక్షణలో భాగంగా బీర్ �
వడ్లు తెచ్చి 40 రోజులు కావస్తున్నా ఇంకా కాంటా చేయడం లేదని మెదక్ జిల్లా కొల్చారం మండలం చిన్నఘనపూర్ రైతులు శనివారం రాస్తారోకో నిర్వహించారు. మృగశిర కార్తె సమీపిస్తున్నా.. ఇంకా కొనుగోలు కేంద్రంలోనే వడ్లు అ�
ధాన్యం కొనుగోలులో తీవ్ర జాప్యంపై రైతులు కన్నెర్ర చేశారు. నెల రోజులైనా కాంటా పెడ్తలేరని, తూకం వేసినా మిల్లులకు పంపుతలేరని రైతులు మండిపడ్డారు. తాము చస్తే కానీ.. ధాన్యం కొనరా? అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తు�
Revanth Reddy | ధాన్యం కొనుగోలు చేయాల్సింది కేంద్రమేనని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తెలిపారు. ‘నిన్నమొన్న బీజేపీ మిత్రులు బస్సు యాత్ర చేయడం సంతోషం.. కానీ ఇప్పటికే మనం 62 లక్షల టన్నుల ధాన్యం సేకరించినం.
Farmers | ధాన్యం కొనుగోలులో జాప్యం జరుగుతున్నదని ప్రశ్నించినందుకు ఎనిమిది మంది రైతులపై కేసులు నమోదు చేయడం విమర్శలకు తావిస్తున్నది. కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలోని నారాయణపూర్ కొనుగోలు కేంద్రాన్ని ఈ నెల 23�
Paddy Procurement | ముఖ్యనేత, కీలక నేత మధ్య వడ్ల పం చాయితీ ముదిరిందా? కొనుగోలు వైఫల్యం పై ఒకరి మీద ఒకరు ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటున్నారా? ఒకరికి తెలియకుండా మరొకరు అధిష్ఠానానికి రహస్య నివేదిక పంపుకొన్నారా? సీనియ
Paddy Procurement | ధాన్యం కొనుగోళ్లలో ‘తరుగు’ పేరిట వందల కోట్ల దోపిడీ జరుగుతున్నదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సర్కార్, మిల్లర్లు కుమ్మక్కై రైతులను నిలువుదోపిడీ చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
Farmers Protest | ధాన్యం కొనుగోలు ప్రక్రియలో తీవ్ర జాప్యంపై అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలంలోని నమిలే గ్రామ రైతులు శనివారం ఉదయం రాస్తారోకో నిర్వహించారు.
Uttam Kumar Reddy | ధాన్యం కొనుగోళ్లలో కాంగ్రెస్ సర్కార్పై విఫల ముద్ర పడింది. కొనుగోళ్ల కోసం ముందస్తు చర్యలు తీసుకోవడంలో ఘోరంగా విఫలమైన సర్కార్... ఇప్పుడు ఆ డ్యామేజీని కంట్రోల్ చేసుకొనేందుకు నానా తంటాలు పడుతున్
ధాన్యం కొనుగోళ్లలో జాప్యాన్ని నిరసిస్తూ యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లిలో రైతులు ఆందోళనకు దిగారు. నేతాజీ చౌరస్తాలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు.
Rice Millers | ఆ రైతు పేరు కుమ్మరి తిరుపతయ్య. మహబూబ్నగర్ జిల్లా భూత్పూర్ మండలం తాటిపర్తి గ్రామం.. ఈనెల 8వ తేదీన పంట కోయగా 480 బస్తాలు దిగుబడి వచ్చింది. ఇక ఆ రైతులో మరిపెం కనపడింది. కానీ సర్కారు నిర్లక్ష్యం.. పంట కొనుగ
రైతు సంక్షేమాన్ని రాష్ట్ర సర్కార్ పూర్తిగా విస్మరించిందని కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి మండిపడ్డారు. వనపర్తి జిల్లా పాన్గల్ మండలం చింతకుంటలో వరి కొనుగోలు కేంద్రాన్ని సాట్స్ మ
KTR | రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న అకాల వర్షాలు, ఈదురు గాలుల కారణంగా అనేక వ్యవసాయ మార్కెట్అ యార్డులు, కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన వరి, మక్కజొన్న, ఇతర పంటలు తీవ్రంగా దెబ్బతినడం అత్యంత బాధాకరమని బీఆర్ఎస్�