Harish Rao | కాంగ్రెస్ ప్రభుత్వం నిబంధనల పేరుతో రైతులను ఇబ్బంది పెడుతున్నదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు విమర్శించారు. పేరుకే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారు కానీ ఒక్క గింజ కూ
Farmers Protest | తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలో రైతులతో కలిసి బీఆర్ఎస్ నాయకులు భారీ రాస్తారోకో నిర్వహించారు. కలెక్టర్ వెంటనే స్పందించిన తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయా
యాసంగి సీజన్లో పండిన వరి ధాన్యం కొనుగోళ్లు అయోమయంగా మారాయి. జిల్లా వ్యాప్తంగా 20రోజుల కిందటే వరి కోతలు షురూ చేశారు. ఈ క్రమంలో జిల్లాలో వరి కొనుగోళ్ల సెంటర్లు కొన్ని తెరుచుకున్నాయని అధికారులు చెబుతున్నా �
అదనపు వరిధాన్యం సేకరణ వల్ల పడే ఆర్థిక భారాన్ని రాష్ట్రం భరించలేదని మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి తేల్చిచెప్పారు. పెరుగుతున్న వరి ఉత్పత్తి నేపథ్యంలో సేకరణ లక్ష్యాన్ని కూడా పెంచాలని, సీఎమ్మార్ గడువును ప�
రైతుల పరిస్థితి ఎక్కడికి వెళ్లినా ‘కొనబోతే కొరివి.. అమ్మబోతే అడవి’ అన్న చందంగా తయారైంది. ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు రైతులను నిలువునా ముంచుతున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన సెంటర్లలో నిబంధనలక�
మార్కెటింగ్ శాఖ ఏండ్లుగా ధాన్యం కొనుగోళ్లకు అవసరమైన పరికరాల కొనుగోలుకు సంబంధించిన బిల్లులు చెల్లించడంలేదు. ఏటా సివిల్ సప్లయ్ నుంచి 1% కమీషన్ వస్తున్నప్పటికీ, ఆ నిధులను విడుదల చేసేందుకు ససేమిరా అంటు�
ప్రకృతి వైపరీత్యాలకు నష్టపోయిన ప్రజలకు ఎక్కడైనా, ఏకాలంలోనైనా సర్కారు అండగా ఉంటుంది. మానవీయత కోణంతో ఆదుకుంటుంది. కానీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కార్ మానవత్వాన్నే మరిచింది. రంగుమారిన పంటలను కొనకుండా �
కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి 15 రోజులవుతున్నా ఇంతవరకు ధా న్యం కొనుగోళ్లు ప్రారంభించలేదు. అయినప్పటికీ ఇద్దరు రైతులు అధికార పార్టీ నాయకుల అండదండలతో పచ్చి ధాన్యాన్ని నేరుగా పట్టణ పరిధిలోని శ్రీశివసాయి �
కాంగ్రెస్ ప్రభుత్వంలో అన్నదాతల కష్టాలకు అంతే లేకుండాపోయింది. ప్రకృతికి ఎదురీది... సర్కార్ యూరియా ఇవ్వకపోయినా వడ్లు పండించిన రైతులు ఇప్పుడు అమ్ముకునేందుకు నానా అవస్థలు పడుతున్నారు. వానకాలం వరి కోతలు ఊ�
ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ (Narnoor) మండల కేంద్రంలోని ఉప మార్కెట్ యార్డులో (Market Yard) దుర్వాసన వెదజల్లుతున్నది. దీంతో మక్క కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించేందుకు వచ్చిన ప్రజా ప్రతినిధులు, నాయకులు, రైతులు వాసన తట్టు�