Truck Sheet | రైతుల ధాన్యాన్ని నకిలీ ట్రక్షీట్లతో విక్రయించి రూ. 91 లక్షలు కాజేసిన ఘటన సిరిసిల్ల జిల్లాలో వెలుగులోకి వచ్చింది. అదే జిల్లాలో పీఏసీఎస్ కొనుగోలు కేంద్రం నుంచి మిల్లుకు వెళ్లిన మూడు లారీల ట్రక్షీ�
కేంద్రం నిర్దేశించిన లక్ష్యం మేరకే ధాన్యం కొంటామని రాష్ట్ర కేబినెట్ తీర్మానం చేయడం సిగ్గుచేటని బీఆర్ఎస్ యాదాద్రి జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణా రెడ్డి విమర్శించారు.
Farmers | ‘కేంద్రం ఇచ్చిన కోటా మేరకే పంటలు సేకరిస్తాం. అదనంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున పంటలు కొనబోము’ అని రాష్ట్ర మంత్రివర్గ భేటీలో నిర్ణయించడంతో రాష్ట్రంలో పంటల సాగు అయోమయంలో పడింది.
నెల రోజులైనా పంట కొనకపోవడంతో కడుపు మండిన రైతులు ఆందోళనకు దిగితే వారిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. సోమవారం సాయంత్రం పోలీస్స్టేషన్కు పిలిచేంత వరకు కేసులు నమోదైన విషయం తెలియకపోవడం గమనార్హం.
కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకొచ్చి నెలలు గడుస్తున్నా ఇంకెప్పుడు కొంటారని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సోమవారం యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం పల
ధాన్యం కొనుగోళ్లలో సర్కార్ విఫలమైందని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఆరోపించారు. కాంటా అయిన వడ్లను మిల్లులకు తరలించడంలోనూ జాప్యం చేస్తున్నదని మండిపడ్డారు. జనగామ జిల్లా కొడకండ్ల మండలం నర్సింగపుర�
చివరి దశ ధాన్యం కొనుగోళ్లను త్వరగా పూర్తి చేయాలని జగిత్యాల కలెక్టర్ బీ సత్యప్రసాద్ అధికారులను ఆదేశించారు. జగిత్యాల జిల్లాలో చివరి దశలో ఉన్న వరి ధాన్యం కొనుగోళ్ల సేకరణ ప్రక్రియ పర్యవేక్షణలో భాగంగా బీర్ �
వడ్లు తెచ్చి 40 రోజులు కావస్తున్నా ఇంకా కాంటా చేయడం లేదని మెదక్ జిల్లా కొల్చారం మండలం చిన్నఘనపూర్ రైతులు శనివారం రాస్తారోకో నిర్వహించారు. మృగశిర కార్తె సమీపిస్తున్నా.. ఇంకా కొనుగోలు కేంద్రంలోనే వడ్లు అ�
ధాన్యం కొనుగోలులో తీవ్ర జాప్యంపై రైతులు కన్నెర్ర చేశారు. నెల రోజులైనా కాంటా పెడ్తలేరని, తూకం వేసినా మిల్లులకు పంపుతలేరని రైతులు మండిపడ్డారు. తాము చస్తే కానీ.. ధాన్యం కొనరా? అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తు�
Revanth Reddy | ధాన్యం కొనుగోలు చేయాల్సింది కేంద్రమేనని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తెలిపారు. ‘నిన్నమొన్న బీజేపీ మిత్రులు బస్సు యాత్ర చేయడం సంతోషం.. కానీ ఇప్పటికే మనం 62 లక్షల టన్నుల ధాన్యం సేకరించినం.
Farmers | ధాన్యం కొనుగోలులో జాప్యం జరుగుతున్నదని ప్రశ్నించినందుకు ఎనిమిది మంది రైతులపై కేసులు నమోదు చేయడం విమర్శలకు తావిస్తున్నది. కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలోని నారాయణపూర్ కొనుగోలు కేంద్రాన్ని ఈ నెల 23�