Civil Supplies | మిల్లర్ల నుంచి ధాన్యం బకాయిల వసూళ్లకు పౌరసరఫరాల శాఖ అనుసరిస్తున్న విధానంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సివిల్ సప్లయ్ శాఖ అసలు లక్ష్యం.. మిల్లర్ల నుంచి బకాయిలు వసూలు చేయడమా? లేదా కేసులు పెట్టడమా?
మండలంలో 16 రైస్మిల్లుల వ్యవహారం రోజురోజుకూ చర్చనీయాంశంగా మారుతోంది. ప్రభుత్వ ధాన్యం నిల్వలు, మిల్లింగ్ ప్రక్రియ, రైతుల నుంచి ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి పలు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఖిల్లాఘణపురం మం�
Crop Bonus | కాంగ్రెస్ సర్కార్ సన్నాల బోనస్ ఎగవేతకు మరో మెలిక పెట్టింది. రైతులు సన్న రకం ధాన్యం పండిస్తేనే సరిపోదట.. ఆ రైతులు సన్న రకం విత్తనాలను కొనుగోలు చేసినట్టుగా రుజువు చూపించాలని షరతు పెట్టింది.
రాష్ట్రంలో 53లక్షల మెట్రిక్ టన్నుల వరి కొనేందుకు కేంద్రం అనుమతి ఇచ్చినా.. కొనుగోళ్లలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైనదని కేంద్రమంత్రి కిషన్రెడ్డి ఆరోపించారు.
Truck Sheet | రైతుల ధాన్యాన్ని నకిలీ ట్రక్షీట్లతో విక్రయించి రూ. 91 లక్షలు కాజేసిన ఘటన సిరిసిల్ల జిల్లాలో వెలుగులోకి వచ్చింది. అదే జిల్లాలో పీఏసీఎస్ కొనుగోలు కేంద్రం నుంచి మిల్లుకు వెళ్లిన మూడు లారీల ట్రక్షీ�
కేంద్రం నిర్దేశించిన లక్ష్యం మేరకే ధాన్యం కొంటామని రాష్ట్ర కేబినెట్ తీర్మానం చేయడం సిగ్గుచేటని బీఆర్ఎస్ యాదాద్రి జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణా రెడ్డి విమర్శించారు.
Farmers | ‘కేంద్రం ఇచ్చిన కోటా మేరకే పంటలు సేకరిస్తాం. అదనంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున పంటలు కొనబోము’ అని రాష్ట్ర మంత్రివర్గ భేటీలో నిర్ణయించడంతో రాష్ట్రంలో పంటల సాగు అయోమయంలో పడింది.
నెల రోజులైనా పంట కొనకపోవడంతో కడుపు మండిన రైతులు ఆందోళనకు దిగితే వారిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. సోమవారం సాయంత్రం పోలీస్స్టేషన్కు పిలిచేంత వరకు కేసులు నమోదైన విషయం తెలియకపోవడం గమనార్హం.
కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకొచ్చి నెలలు గడుస్తున్నా ఇంకెప్పుడు కొంటారని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సోమవారం యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం పల
ధాన్యం కొనుగోళ్లలో సర్కార్ విఫలమైందని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఆరోపించారు. కాంటా అయిన వడ్లను మిల్లులకు తరలించడంలోనూ జాప్యం చేస్తున్నదని మండిపడ్డారు. జనగామ జిల్లా కొడకండ్ల మండలం నర్సింగపుర�
చివరి దశ ధాన్యం కొనుగోళ్లను త్వరగా పూర్తి చేయాలని జగిత్యాల కలెక్టర్ బీ సత్యప్రసాద్ అధికారులను ఆదేశించారు. జగిత్యాల జిల్లాలో చివరి దశలో ఉన్న వరి ధాన్యం కొనుగోళ్ల సేకరణ ప్రక్రియ పర్యవేక్షణలో భాగంగా బీర్ �