రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లను తగ్గించివేసింది. గత యాసంగిలో జరిపిన ధాన్యం కొనుగోళ్లు ఐదేండ్ల కనిష్ఠానికి పడిపోయినట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
47 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తే రికార్డా? లేక 92 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తే రికార్డా? అయితే, పౌరసరఫరాల సంస్థ, ప్రభుత్వ లెక్కలు చూస్తే పై డౌట్ అందరికీ వస్తుంది.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలం ఎడ్లపల్లిలోని డీసీఎంఎస్ కొనుగోలు కేంద్రం వద్ద రైతులు ఆదివారం ఆందోళనకు దిగారు. కొనుగోలు కేంద్రంలో ధాన్యం సేకరణ సక్రమంగా జరగడం లేదంటూ నిరసన చేపట్టారు.
ధాన్యం టెండర్లను రద్దు చేయాలా? పౌరసరఫరాల సంస్థ విక్రయించిన ధాన్యం ఎత్తేందుకు బిడ్డర్లకు మరింత గడువు పొడించాలా? అనే అంశంపై ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతున్నట్టు తెలిసింది.
Telangana | తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్లు సజావుగా జరుగుతున్నాయని సివిల్ సప్లై కమిషనర్ డీఎస్ చౌహాన్ పేర్కొన్నారు. అయితే పెద్ద సంఖ్యలో కొనుగోళ్లు జరిగినప్పుడు చిన్న చిన్న లోపాలు జరగ
Harish Rao | వడ్లకు బోనస్ ఏమైందని అడిగితే.. వ్యవసాయ మంత్రి కొందరు మొరుగుతున్నారంటూ రైతులను కుక్కలతో పోలుస్తున్నారని మాజీ మంత్రి హరీశ్రావు మండిపడ్డారు. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం పూడూరులో ధాన్యం కొనుగోల
ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసి తీరుతుందని, ఒకవేళ అమలు చేయకుంటే వచ్చే ఎన్నికల్లో ప్రజలను ఓట్లు అడగబోమని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు.
ధాన్యం కొనుగోళ్లలో అక్రమాలు జరుగుతున్నాయని సివిల్ సప్లయీస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ రవీందర్సింగ్ ఆరోపించారు. ధాన్యం కొనుగోలుకు సంబంధించి 33 లక్షల టన్నుల సేకరణ లక్ష్యంగా టెండర్ పిలిచారని, ఇప్పటి
ఎన్నికల హామీకి భిన్నంగా సన్న వడ్లకు మాత్రమే రూ.500 బోనస్ ఇస్తామని ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఫైరయ్యారు. ఇది కపట కాంగ్రెస్ మార్కు మోసమని, దగా, నయవంచన అని
సాక్షాత్తూ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆదేశాలకు కూడా విలువ లేకుండా పోయింది. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలంటూ ఆయన ఇచ్చిన ఆదేశాలను అధికారులు పట్టించుకోవడం లేదు. ఫలితంగా రైతుల కష్టాలు రోజురోజుకు పెరుగు�
అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆదేశించినా ఎక్కడా అమలు కావడం లేదు. తడిసిన ధాన్యాన్ని కొనేందుకు అధికారులు ససేమిరా అంటున్నారు. మళ్లీ ఆరబెట్టి తీసుకురా�
యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లి మండలం కనుముక్కలలో గ్రామస్థులు పోలింగ్ను బహిష్కరించారు. తడిసిన ధాన్యం బస్తాలతో పోలింగ్ కేంద్రానికి వచ్చిన రైతులు (Farmers) ధర్నాకు దిగారు. ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డి�