పల్లెల్లో ధాన్యం కొనుగోళ్లు జోరుగా కొనసాగుతున్నాయి. రైతు పండించిన ప్రతి గింజనూ రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తున్నది. ఇటీవల అకాల వర్షాలతో తడిసిన ధాన్యాన్ని సైతం కొనుగోలు చేయాలని అధికార యంత్రాంగాన్ని
బాయిల్డ్ రైస్ కొనుగోలుపై కేంద్రం చేసిన కుట్ర తేటతెల్లమైంది. స్వయంగా కేంద్ర హోంమంత్రి అమిత్షానే ఈ కుట్రను బయటపెట్టారు. శనివారం తుక్కుగూడలో ఆయన మాట్లాడుతూ.. ‘రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడితే ప్రత�
Minister Errabelli dayakar rao | రాష్ట్రంలో పండిన ప్రతి గింజా ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్పష్టం చేశారు. ధాన్యం కొనుగోలు, రవాణాకు సంబంధించి ఎలాంటి సమస�
ధాన్యం కొనుగోలుకు ఎలాంటి ఇబ్బందులు లేవు సంచులు, టార్పాలిన్ల కొరత లేదు సమస్యలపై ఫిర్యాదు చేయాల్సిన ఫోన్ నంబర్ 1800 425 00333 తుఫాన్ వేళ అప్రమత్తంగా ఉండాలి ఇప్పటికి 11 లక్షల టన్నులు కొన్నాం అధికారులతో మంత్రి గంగ
మిల్లులకు 4.3 లక్షల టన్నుల ధాన్యం తరలింపు ధాన్యం సేకరణకు సిద్ధంగా రూ.5,000 కోట్లు అందుబాటులో 7కోట్ల 80 లక్షల గన్నీ బ్యాగులు రాష్ట్రవ్యాప్తంగా ముమ్మరంగా కొనుగోళ్లు అధికారుల సమీక్ష సమావేశంలో సీఎస్ సోమేశ్ హైదర
Palla Rajeshwar reddy | రాష్ట్రంలో ధాన్యం సేకరణ అద్భుతంగా జరుగుతున్నదని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. ధాన్యం సేకరణ సరిగా జరగట్లేదని రేవంత్ రెడ్డి ఆరోపిస్తున్నారని, ఆయనకు తప్ప రైతులు ఎవరికీ ఇబ్బందులు లే�
కరీంనగర్ : ధాన్యం కొనుగోలు చేయడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. అంతర్జాతీయ మార్కెట్లో ధాన్యాన్ని విక్రయించడంలో కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ విఫలమైందని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయ�
Vinod kumar | ధాన్యం కొనుగోళ్లు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ (Vinod kumar) అన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ధాన్యం కొనుగోలు
కేంద్ర మంత్రి కిషన్రెడ్డి.. సొంత రాష్ట్రంపై, రైతులపై విషం చిమ్మే ప్రయత్నం చేస్తున్నారు. రైతులు ఆరుగాలం కష్టించి పండించిన ధాన్యాన్ని అమ్ముకోవడంలో ఇబ్బంది పడొద్దని రాష్ట్ర ప్రభుత్వం ప్రయాస పడుతుంటే కేం�