ఈ యాసంగి సీజన్లో ధాన్యం సేకరణకు 498 కొనుగోలు కేంద్రాలను (Paddy Procurement) ఏర్పాటు చేశారు. ఇందులో 418 కేంద్రాల ద్వారా 2,49,213 మెట్రిక్ టన్నుల దొడ్డురకం ధాన్యాన్ని సేకరించగా, 80 కేంద్రాల ద్వారా 59,934 మెట్రిక్ టన్నుల సన్నరకం ధ�
గోవిందరావుపేట (Govindaraopet) మండలంలో కురిసిన అకాల వర్షంతో రైతులకు అపార నష్టం వాటిల్లింది. కొనుగోలు కేంద్రాలలో రైతులు పోసుకున్న ధాన్యం తడవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
Collector Venkatesh Dotre | జిల్లా వ్యాప్తంగా వరి ధాన్యం కొనుగోలు ( Paddy procurement ) ప్రక్రియను వేగవంతం చేయాలని కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు.
రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోలు చేశామని ప్రభుత్వం గొప్పలు చెబుతున్నా, అవన్నీ ఉట్టిమాటల్లానే ఉన్నాయని బీఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి (Prashanth Reddy) విమర్శించారు. ఉమ్మడి నిజమాబాద్ జిల్లా వ్యాప్త
ఆరుగాలం కష్టపడి అన్నదాత పండించిన పంటకు కనీస మద్దతు ధర కల్పించాల్సిన కాంగ్రెస్ సర్కారు కొనుగోలు కేంద్రాల్లో రైతులను దోపిడీకి గురిచేస్తున్నది. ప్రభుత్వ నిర్లక్ష్యంతో మిల్లర్లు, అధికారులు కుమ్మక్కై హల�
Harish Rao | రాష్ట్రంలో ఏ కొనుగోలు కేంద్రం వద్ద చూసినా రైతన్నల కన్నీటి గాథలే కనిపిస్తున్నాయని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు ఆవేదన వ్యక్తం చేశారు.
ములుగు జిల్లాలోని ఏటూరు నాగారం మండలంలో (Eturnagaram) కుండపోతగా వర్షం కురిసింది. బుధవారం తెల్లవారు జామున ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురియడంతో కొనుగోలు కేంద్రాల్లో నిల్వ ఉన్న ధాన్యం కుప్పలు తడిసిపోయాయి.
రాజన్న సిరిసిల్ల (Sircilla) జిల్లా తంగళ్లపల్లి మండలంలో రైతులు రోడ్డెక్కారు. వరి ధాన్యం కొనుగోలు కేంద్రంలో నిర్లక్ష్య వైఖరితోపాటు ధాన్యం కాంటా వేస్తలేరని ఆందోళన చేశారు. తంగళ్లపల్లి మండలం జిల్లెల్లలోని సిరిసి
మహబూబ్ నగర్ జిల్లా అడ్డాకుల మండలంలోని పొన్నగల్ గ్రామంలో వరి ధాన్యం సేకరణ చేయాలని రైతులు (Farmers) ఆందోళన చేపట్టారు. గ్రామంలో ఎక్కువ మంది రైతులు ఉన్న చోట కాకుండా అనుబంధ గ్రామమైన దుబ్బ పల్లి గ్రామంలో వరి కొనుగో�
పండిన వరి ధాన్యాన్ని ఎలాంటి ఆంక్షలు లేకుండా కొనుగోలు (Paddy Procurement) చేయాలని డిమాండ్ చేస్తూ ఏదుల మండలంలోని సింగాయపల్లి రైతులు ధర్నా చేశారు. రోడ్డుపై వంటా వార్పు చేపట్టి నిరసన తెలుపుతున్నారు.
అకాల వర్షంతో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తడిసిన వడ్లను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు (Putta Madhu) డిమాండ్ చేశారు. రైతులను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలన్నారు.