రాష్ట్రంలోని వివిధ శాఖల్లో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగులను తక్షణమే క్రమబద్ధీకరించాలని తెలంగాణ ఔట్సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ లక్ష్మయ్య, ప్రధాన కార్యదర్శి శ్రీధర్ ప్రభుత్వాన్ని డిమా
బల్కంపేట ఎల్లమ్మ దేవాలయంలో అవకతవకలపై మంత్రి కొండాసురేఖ సీరియస్గా స్పందించారు. గతంలో నమస్తే తెలంగాణలో వచ్చిన కథనాలపై ఆరా తీశారు. ఆలయంలో జరుగుతున్న అక్రమాలను తెలుసుకుని అధికారులతో పాటు సిబ్బందిపై చర్య�
Outsourcing Employees | ఏటా 2 లక్షల ఉద్యోగాలు, జాబ్ క్యాలెండర్ అంటూ.. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఊదరగొట్టిన కాంగ్రెస్, తీరా గద్దెనెకిన తర్వాత కొత్త ఉద్యోగాలు ఇవ్వకపోగా, ఉన్న ఉద్యోగాలు సైతం ఊడగొడుతున్నది. కాంట్రాక్ట్, ఔట
నిన్న జరిగిన తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ సమావేశంలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలపై ఎలాంటి స్పష్టమైన నిర్ణయం తీసుకోకపోవడం తీవ్ర నిరాశ కలిగించిందని గురుకులం ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షు�
సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును రాష్ట్రప్రభుత్వం తక్షణం అమలు చేయాలని తెలంగాణ జేఏసీ వరింగ్ ప్రెసిడెంట్ మహ్మద్ రాజమ్మ ద్ డిమాండ్ చేశారు.
Telangana | రాష్ట్రంలో ఔట్సోర్సింగ్ ఉద్యోగుల పరిస్థితి అడకత్తెరలో పోకచెకలా మారింది. కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోక, ఏజెన్సీలు కనికరించక వేలాది మంది ఉద్యోగులు, సిబ్బంది, కార్మికులు రోడ్డున పడుతున్నారు.
రెండు నెలలుగా వేతనాలు అందకపోవడంతో బతుకు గడిచే దెట్లా.. అని నేషనల్ హెల్త్ మిషన్లో విధులు నిర్వర్తిస్తున్న కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఆవేదన చెందుతున్నారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలందిం�
నెలల తరబడి జీతాలు లేక ప్రభుత్వ దవాఖానల్లో విధులు నిర్వర్తించే ఔట్సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగుల కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులతో రోడ్డున పడుతున్నాయి. నిత్యావసర వస్తువుల ధరలతో చాలీచాలని వేతనాలతో బతుకు�