జీహెచ్ఎంసీలో ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన విధులు నిర్వహిస్తున్న హెల్త్ అసిస్టెంట్లు, కంప్యూటర్ ఆపరేటర్ల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. గత నాలుగు నెలలుగా జీతాలు రాకపోవడంతో వారు తీవ్ర ఆర్థిక ఇబ్బంద�
ఒకవైపు తీవ్ర అనారోగ్యం.. మరోవైపు ఆరునెలలుగా వేతనం రాకపోవడంతో సరైన వైద్యం చేయించుకోలేక ఓ ఔట్సోర్సింగ్ ఉద్యోగి ప్రాణాలు వదిలాడు. ఈ ఘటనతో సిరిసిల్ల పట్టణంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Outsourcing Employees | వేతనాల కోసం తెలంగాణ మెడికల్ & హెల్త్ ఔట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ మహాధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా మూడు నెలల నుండి మాకు జీతాలు లేవు.. బైట వడ్డీలకు తెచ్చి ఇంటి రెంట్లు, పిల్లల స్కూల్ ఫీజులు క
నిలోఫర్ దవాఖానలో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రత్యేకంగా జీవో నంబర్ 88ను అమలు చేస్తూ ఔట్సోర్సింగ్ పద్ధతిన ఉద్యోగులను రిక్రూట్మెంట్ చేసుకునే అవకాశాన్ని �
రాష్ట్రంలో మార్పు వస్తుందని, తమ బతుకులు బాగుపడతాయని ఆశించిన 5 లక్షల మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు నిరాశే ఎదురవుతున్నది. ‘ప్రజా ప్రభుత్వం’ అని చెప్పుకుంటున్న రేవంత్రెడ్డి సరార్, ఆర్థికభారం నెపంతో వే�
ఎన్హెచ్ఎం పరిధిలో పనిచేస్తున్న కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను యథావిధిగా కొనసాగించాలని అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ రాజేశ్ ఖన్నా డిమాండ్ చేశారు. శుక్రవారం ప్రకటన విడుదల చేశా�
రాష్ట్రంలోని వివిధ శాఖల్లో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగులను తక్షణమే క్రమబద్ధీకరించాలని తెలంగాణ ఔట్సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ లక్ష్మయ్య, ప్రధాన కార్యదర్శి శ్రీధర్ ప్రభుత్వాన్ని డిమా
బల్కంపేట ఎల్లమ్మ దేవాలయంలో అవకతవకలపై మంత్రి కొండాసురేఖ సీరియస్గా స్పందించారు. గతంలో నమస్తే తెలంగాణలో వచ్చిన కథనాలపై ఆరా తీశారు. ఆలయంలో జరుగుతున్న అక్రమాలను తెలుసుకుని అధికారులతో పాటు సిబ్బందిపై చర్య�
Outsourcing Employees | ఏటా 2 లక్షల ఉద్యోగాలు, జాబ్ క్యాలెండర్ అంటూ.. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఊదరగొట్టిన కాంగ్రెస్, తీరా గద్దెనెకిన తర్వాత కొత్త ఉద్యోగాలు ఇవ్వకపోగా, ఉన్న ఉద్యోగాలు సైతం ఊడగొడుతున్నది. కాంట్రాక్ట్, ఔట
నిన్న జరిగిన తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ సమావేశంలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలపై ఎలాంటి స్పష్టమైన నిర్ణయం తీసుకోకపోవడం తీవ్ర నిరాశ కలిగించిందని గురుకులం ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షు�
సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును రాష్ట్రప్రభుత్వం తక్షణం అమలు చేయాలని తెలంగాణ జేఏసీ వరింగ్ ప్రెసిడెంట్ మహ్మద్ రాజమ్మ ద్ డిమాండ్ చేశారు.
Telangana | రాష్ట్రంలో ఔట్సోర్సింగ్ ఉద్యోగుల పరిస్థితి అడకత్తెరలో పోకచెకలా మారింది. కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోక, ఏజెన్సీలు కనికరించక వేలాది మంది ఉద్యోగులు, సిబ్బంది, కార్మికులు రోడ్డున పడుతున్నారు.