జలమండలి పరిధిలో పనిచేస్తున్న మీటర్ రీడర్ల జీవితాలను ప్రశ్నార్థకంలో నెట్టేలా తీసుకొచ్చిన అక్రమ కమిషన్ ఆధారిత టెండర్ను వెంటనే రద్దు చేయాలని ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ వర్కింగ్ ప్రెసిడెంట్ బాల
ఒకవైపు డిజిటల్ పాలన, ఆన్లైన్ సేవల గురించి ప్రభుత్వం గొప్పగా చెప్తున్నది. మరోవైపు ప్రతినెలా ఒకటో తేదీనే ఉద్యోగులందరికీ జీతాలు చెల్లిస్తున్నట్టు ప్రగల్భాలు పలుకుతున్నది. కానీ, క్షేత్రస్థాయిలో పనిచేస�
తెలంగాణ రాష్ట్ర సాధనలో ఉద్యోగుల పాత్ర మరువలేనిది. ఉద్యోగ సంఘాలుగా ఏర్పడి చేసిన పోరాటం చరిత్రలో నిలిచిపోతుంది. వారు తమ జీతం గురించి కాకుండా తమ పిల్లలు, తమ ప్రాంత భవిష్యత్తు గురించి, తెలంగాణ ఆత్మగౌరవం గురి�
ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా పని చేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు చాలిచాలనీ వేతనాలతో పని చేస్తున్నారని, వారికి ఉద్యోగ భద్రత కల్పించడంతో పాటు సమయానికి జీతాలు చెల్లించాలని నల్లగొండలోని మహాత్మాగాంధ
ములుగు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి (జీజీహెచ్)లో దొడ్డి దారిన హౌస్ కీపింగ్ ఉద్యోగాలు భర్తీ చేసేందుకు కొందరు అధికార పార్టీ నాయకులు తమ ప్రయత్నాలను ము మ్మరం చేస్తున్నారు. మెడికల్ కాలేజీ అనుబంధ వవాఖానగా ఏర్
కరీంనగర్ జిల్లాలో సఖీ కేంద్రం, మహిళా సాధికారత విభాగం, చైల్డ్ హెల్ప్లైన్ 1098, బాలల సంరక్షణ, సంక్షేమం, తదితర విభాగాల్లో ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన 53 మంది వివిధ కేడర్లలో విధులు నిర్వర్తిస్తున్నారు.
జీహెచ్ఎంసీలో ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన విధులు నిర్వహిస్తున్న హెల్త్ అసిస్టెంట్లు, కంప్యూటర్ ఆపరేటర్ల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. గత నాలుగు నెలలుగా జీతాలు రాకపోవడంతో వారు తీవ్ర ఆర్థిక ఇబ్బంద�
ఒకవైపు తీవ్ర అనారోగ్యం.. మరోవైపు ఆరునెలలుగా వేతనం రాకపోవడంతో సరైన వైద్యం చేయించుకోలేక ఓ ఔట్సోర్సింగ్ ఉద్యోగి ప్రాణాలు వదిలాడు. ఈ ఘటనతో సిరిసిల్ల పట్టణంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Outsourcing Employees | వేతనాల కోసం తెలంగాణ మెడికల్ & హెల్త్ ఔట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ మహాధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా మూడు నెలల నుండి మాకు జీతాలు లేవు.. బైట వడ్డీలకు తెచ్చి ఇంటి రెంట్లు, పిల్లల స్కూల్ ఫీజులు క
నిలోఫర్ దవాఖానలో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రత్యేకంగా జీవో నంబర్ 88ను అమలు చేస్తూ ఔట్సోర్సింగ్ పద్ధతిన ఉద్యోగులను రిక్రూట్మెంట్ చేసుకునే అవకాశాన్ని �
రాష్ట్రంలో మార్పు వస్తుందని, తమ బతుకులు బాగుపడతాయని ఆశించిన 5 లక్షల మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు నిరాశే ఎదురవుతున్నది. ‘ప్రజా ప్రభుత్వం’ అని చెప్పుకుంటున్న రేవంత్రెడ్డి సరార్, ఆర్థికభారం నెపంతో వే�
ఎన్హెచ్ఎం పరిధిలో పనిచేస్తున్న కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను యథావిధిగా కొనసాగించాలని అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ రాజేశ్ ఖన్నా డిమాండ్ చేశారు. శుక్రవారం ప్రకటన విడుదల చేశా�
రాష్ట్రంలోని వివిధ శాఖల్లో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగులను తక్షణమే క్రమబద్ధీకరించాలని తెలంగాణ ఔట్సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ లక్ష్మయ్య, ప్రధాన కార్యదర్శి శ్రీధర్ ప్రభుత్వాన్ని డిమా
బల్కంపేట ఎల్లమ్మ దేవాలయంలో అవకతవకలపై మంత్రి కొండాసురేఖ సీరియస్గా స్పందించారు. గతంలో నమస్తే తెలంగాణలో వచ్చిన కథనాలపై ఆరా తీశారు. ఆలయంలో జరుగుతున్న అక్రమాలను తెలుసుకుని అధికారులతో పాటు సిబ్బందిపై చర్య�