శాతవాహన యూనివర్సిటీలోని 25 మంది ఔట్సోర్సింగ్ ఉద్యోగులను ముందస్తు సమాచారం లేకుండా స్థానచలనం చేసిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఉత్తర్వులు వెలువడిన వెంటనే వీసీ అమెరికా పర్యటనకు వెళ్లగా, వారు తమ బ
సమస్యల పరిష్కారమే లక్ష్యంగా నేడు(గురువారం)ఉద్యోగ సంఘాల నాయకులతో కలిసి హైదరాబాద్ బాగ్లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞానకేంద్రంలో రాష్ట్ర సదస్సు నిర్వహిస్తున్నట్టు తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ హె�
అధికారుల నిర్లక్ష్యంతో గత నాలుగు నెలలుగా జిల్లాలోని సుమారు 1500ల మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు వేతనాలు అందలేదు. వీరంతో మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వారే కావడంతో వేతనాలు రాక ఆర్థిక ఇబ్బందులతో అవస్థలు పడు�
రాష్ట్రంలో కీలకమైన నీటి పారుదలశాఖ (జలసౌధ)లో సుదీర్ఘకాలంగా పనిచేస్తున్న తమకు ఐదు నెలలుగా జీతాలు ఇవ్వకుండా వేధిస్తున్నారని ఔట్సోర్సింగ్ జేఏసీ అధ్యక్షుడు పులి లక్ష్మయ్య తెలిపారు.
నేషనల్ హెల్త్ మిషన్ పథకంలో పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల జీతాలు పెంచాలని ఏఐటీయూసీ రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి నరసింహ డిమాండ్ చేశారు.
నల్లగొండ మున్సిపాలిటీలో ఏడాదిన్నర కాలంగా అనధికార పనులకు తెరతీసిన అధికారులు నయా దందాకు శ్రీకారం చుట్టారు. రెగ్యులర్ ఉద్యోగులున్నా వారిని కీలక పనుల నుంచి తప్పించి.. వారు నియమించుకున్న ఔట్సోర్సింగ్ ఉద
OU | రాష్ట్రవ్యాప్తంగా అన్ని యూనివర్సిటీలలో ఔట్ సోర్సింగ్ విధానాన్ని ఎత్తివేసి, ఉద్యోగులందరినీ పర్మినెంట్ చేయాలని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి పద్మశ్రీ డిమాండ్ చేశారు.
ప్రభుత్వ శాఖల్లో ఖాళీలను భర్తీ చేయలేని పరిస్థితుల్లో కొన్ని దశాబ్దాల క్రితం నుంచి ప్రభుత్వాలు కాంట్రాక్టు పద్ధతిలో ఉద్యోగులను నియమించుకుంటూ వచ్చిన విషయం తెలిసిందే. కొన్నేండ్ల తర్వాత కాంట్రాక్టు ఉద్య
రంగారెడ్డి జిల్లాలోని కీలక ప్రభుత్వ కార్యాలయాలు అవుట్సోర్సింగ్ ఉద్యోగుల (Outsourcing Employees) హవా కొనసాగుతుంది. అధికారులు పర్మనెంట్ ఉద్యోగులను పక్కనపెట్టి అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు కీలక బాధ్యతలు అప్పగిస్తుండ�
జిల్లా వైద్యారోగ్యశాఖకు అవినీతి రోగం పట్టుకుంది. ఇటీవల ఓ సస్పెండ్ అయిన ఉద్యోగికి సగం జీతం ఇచ్చేందుకు లక్ష రూపాయలు డిమాండ్ చేసిన విషయం వెలుగులోకి రావడం తెలిసిందే. అలాగే ప్రసూతి సెలవులు తీసుకునేవారు, దీ
రాష్ట్రంలో పలు శాఖల్లో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులలో ఒక్కరిని తొలగించినా.. తెలంగాణ ఉద్యమం తరహాలో ఉద్యమం చేస్తామని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ కాంగ్రెస్ సర్కారును హెచ్చరించారు.