ఉద్యోగులందరూ ఆధార్ కార్డ్ లింక్ చేసి తమ వివరాలు సమర్పించాలని సెప్టెంబర్లో ప్రభుత్వం సర్క్యులర్ జారీచేసింది. అక్టోబర్ 25వ తేదీలోపు ఆధార్ లింక్ చేయాలని, వివరాలు ఇవ్వని పక్షంలో జీతాలు నిలిపివేస్త�
కాంగ్రెస్ ప్రభుత్వంలో అన్నీ ఎగవేతలు, పథకాలు బంద్ నడుస్తున్నదని, ప్రజలంతా మళ్లీ కేసీఆర్ కావాలి.. రావాలి అని కోరుకుంటున్నారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. సిద్దిపేట క్యాంపు కార్యాలయంలో 297 �
రాష్ట్ర ప్రభుత్వం అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు (Outsourcing Employees) పెండింగ్ జీతాలు చెల్లించకుంటే రాబోయే పండుగలు ఎలా జరుపుకుంటామని తెలంగాణ అవుట్సోర్సింగ్ జేఏసీ రాష్ట్ర మీడియా కన్వీనర్ శ్రీ రాజ్ కుమార్ ఆవేదన వ్యక్
బతుకమ్మ, దసరా పండుగలు సమీపిస్తున్న వేళ.. ఉమ్మడి జిల్లాలోని గ్రామ పంచాయతీ కార్మికులు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఇప్పటి వరకు వేతనాలు అందలేదు. పంచాయతీ కార్మికులకు మూడు నెలలు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఐదు
వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల్లో ఆకలి కేకలు వినిపిస్తున్నాయి. ఐదారు నెలలుగా వేతనాలు అందక అర్ధాకలితో అలమటిస్తున్నారు. ఏండ్ల తరబడిగా అరకొర వేతనాలతో కాలం గడుపుతున్న ఈ చిరుద
ఐదు నెలలుగా పెండింగ్లో ఉన్న జీతాలను వెంటనే విడుదల చేయాలని సూర్యాపేట (Suryapet) ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ ఔట్సోర్సింగ్ సిబ్బంది డిమాండ్ చేశారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా పట్టణంలో బిక్షాటన నిర్వహించారు.
తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి 2 లక్షల ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు పెండింగ్లో ఉన్న జీతాలను వెంటనే విడుదల చేయాలని, ఏజెన్సీలను ఎత్తివేసి కార్పొరేషన్ ఏర్పాటు చేసి, ఉద్యోగులందరికీ సమాన పనికి సమాన వేత�
రాజకీయ పెత్తనమో... లేక అధికారుల నిర్లక్ష్యమో కానీ జిల్లాలోని సుమారు 1600 మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు వేతనాలు అందక ఇక్కట్లకు గురవుతున్నారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇలాకాలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో �
Health Department | వైద్యారోగ్య కుటుంబ సంక్షేమ శాఖలో పని చేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు వేతనాలు రాక చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఐదు నెలలుగా జీతాలు ఇవ్వడం లేదని కాంగ్రెస్ సర్కార్ తమపై దయ ఉంచి ఇప్ప�
Health Department | వైద్యారోగ్య కుటుంబ సంక్షేమ శాఖలో పని చేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు వేతనాల కోసం హైదరాబాద్ పట్టణ ప్రాథమిక ఆరోగ్యం కేంద్రం వద్ద ధర్నాకు దిగారు. శాంతియుతంగా ధర్నా చేస్తున్న ఔట్ సోర్స�
సూర్యాపేట (Suryapet) జిల్లా దవాఖానలో ఔట్సోర్సింగ్ సిబ్బంది విధులు బహిష్కరించారు. ఆరు నెలలుగా తమకు జీతాలు చెల్లించడం లేదంటూ.. విధులు బహిష్కరించి హాస్పిటల్ ఆవరణలో ధర్నాకు దిగారు.